Saturday, December 20, 2008

క్రైస్తవం – చరిత్రకు మరో పార్శ్వం : రెండవ భాగం

(నేను ఇంతకు ముందు క్రైస్తవం గురించి ఒక వ్యాసాన్ని వ్రాశాను. ఈ వ్యాసం దానికి కొనసాగింపు. పాత వ్యాసాన్ని ఇక్కడ చూడవచ్చు.)

చరిత్రలో క్రైస్తవులు చేసిన మరికొన్ని గొప్ప పనులు చూద్దాం. కనీసం ఇది చదివిన తరువాతైనా మనం హిందువులుగా పుట్టడం వలన ఎంత అదృష్టవంతులమో తెలుసుకోవాలి. మనకు ఎంత గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందో అర్ధం చేసుకుంటారనుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పబోతున్నది ఆల్బిగినీషియన్ క్రూసేడు(Albigensian Crusade) గురించి. వికీపిడియాలో ఆల్బిగినీషియన్ క్రూసేడు గురించి ఇక్కడ చదువగలరు. ఈ వ్యాసం చదివిన తరువాతైనా అందరికీ క్రైస్తవం తననుండి ఉద్భవించిన కొత్త Sect లను కూడా సహించలేకపోయిందని తెలిస్తే బాగుండు. మన దేశంలో, మన మతం(హిందూమతం) నుంచి ఉద్భవించిన బుద్దుడిని గాని, మహావీరుడిని కాని ఏనాడు మనం చంపలేదు. ఇంకా నిజం చెప్పాలంటే, బౌద్దమతం, జైనమతం కూడా హిందూ రాజులవల్లనే బాగా అభివృద్ది చెందాయి. అశోకుడు బౌద్దమతానికి చేసిన సహాయం మనకు తెలిసిందే.
శాస్త్ర సాంకేతిక రంగాలలో యూరపు మొత్తం చీకటిలో నుండి బయటకు రావడానికి మొదట చర్చి యొక్క కబందహస్తాలనుంచి తప్పించుకోవలసివచ్చింది. కొన్నిఉదాహరణలు చూద్దాం. సూర్యుడు భూమి చుట్టూ తెరగడం లేదని, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పినందుకు గెలీలియొని చంపుతామన్నారు. భాస్కరాచార్యుడు అదే మాట 500 సంవత్సరాల ముందు భారతదేశంలో అన్నప్పుడు ఎవరూ అతనిని చంపుతామని బెదిరించలేదే.

ఇంకా క్రైస్తవం గురించి చెప్పాలంటే నాకు నిన్న జరిగిన ఒక సంఘటన చెబుతాను. నేను చలిలో మెట్రోస్టేషనులో బస్సుకోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చారు. ఇద్దరూ చూడడానికి చిన్నపిల్లలే. మాటలమధ్యలో అడిగితే 9th Grade (9th class) అని చెప్పారు. వారు Mormon (ఈ పేరు అమెరికాలో ముఖ్యంగా Washington DC చుట్టుపక్కల ఉండేవారికి బాగా పరిచయం. ఈ Mormons గురించి మరొక సారి చెప్పుకుందాం) చర్చికి చెందిన వారు. అప్పటికే అరగంటకు పైగా చలిలో ఉండటం వల్ల నేను వారితో ఏకీభవిస్తూ మాట్లాడాను. ఇంతలో ఒక తెల్ల మధ్యవయస్కురాలు వచ్చింది. ఆవిడ వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటిలో ఒక్క దానికి కూడా వారు సమాధానం చెప్పలేకపోయారు. ఆవిడ ఒకప్పుడు క్రైస్తవాన్ని ఆచరించేదని తెలిపింది. ఆవిడ అడిగిన కొన్ని ప్రశ్నలు:
1) భూమి బల్లపరపుగా ఉంటుందని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
2) దేవుడు Adam and Eveలను మరియు ఈ ప్రపంచాన్ని 4000BC లో సృష్టించాడని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
3) భూమి చుట్టూ సూర్యుడు, మరియు అన్ని నక్షత్రాలు తిరుగుతాయని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
4) చర్చిలలోకి స్త్రీలను ఎందుకు రానివ్వరు? (ఇప్పుడు రానిస్తున్నారు. ఆవిడ చిన్నతనంలో రానిచ్చేవారు కాదంట).
5) ఇప్పటికీ స్త్రీలు Father/Priest వంటి స్థాయులలో ఉండరు. Fathers కి కేవలం సహాయక పాత్రలలో మాత్రమే ఉంటారు. ఎందుకు?
6) Gays తో problem ఏమిటి అని ఆవిడ అడిగారు.
పాపం, వాళ్ళు చిన్నపిల్లలు అవడం వల్ల ఏమి చెప్పలేకపోయారు. పెద్దలెవరైనా చెప్పగలరని నేను అనుకోను కూడా. నేను మొట్టమెదటిసారి చూడడం ఒక అమెరికను క్రైస్తవానికి వ్యతిరేఖంగా మాట్లాడడం. ఇప్పటికీ అమెరికాలో 51% క్రైస్తవులు, మిగతా వారిలో ఎక్కువ మంది Athiests అని చెప్పుకుంటారు.

సరే, ఒక్కసారి ఇప్పుడు మార్పు వల్ల ఏ సమాజం ఎక్కువగా నష్టపోయిందో మాట్లాడుకుందాం. యూరోపియన్ సమాజం, దేశాలు చర్చి పాలననుంచి ప్రజాస్వామ్యంలోకి మారడానికి ఎంత ఖర్చు(ప్రాణాలలో) పెట్టాయో తెలుసా? ఒక్కసారి ఆ లెక్కలను మచ్చుకు కొన్ని చూద్దాం.
1) బానిసత్వం వల్ల - Fredric Wertham claims that 150,000,000 Africans died of the slave trade.
2) ఒక జర్మను బైబిలును జర్మను భాషలోకి మార్చినందుకు 150,000మందిని చంపారు.
3) క్యాథలిక్కు-ప్రొటెస్టెంటుల మధ్య జరిగిన యుధ్ధంలో 1,500,000 మంది చనిపోయారని ఒక అంచనా.
క్రైస్తవం గురించి పూర్తి లెక్కలు వ్రాయడానికి నాకు చేతులు నొప్పి పుడుతున్నాయి. మీకు ఇంకా వివరంగా లెక్కలు కావలంటే ఇక్కడ క్లిక్కండి.

నేను ఈ లెక్కలు వ్రాయడానికి కారణం ఒక్కటే. యూరోపియన్ దేశాలు కేవలం ప్రజాస్వామంలోకి మారడానికి అంటే కొంచెం మార్పు కోసం ఇన్ని ప్రాణాలను పోగొట్టుకోవలసివచ్చింది. కాని మన దేశంలో కులానికి, అంటరానితనానికి వ్యతిరేఖంగా పోరాడటం వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు? బాల్యవివాహాలను నిషేధించడానికి మన సమాజాలు ఎన్ని ప్రాణాలు ఖర్చుపెట్టాయి? ఆడవాళ్ళకు విద్యాభ్యాసాన్ని, సమాన హక్కులు ఇవ్వడానికి మనపూర్వీకులు ఎంత మంది ప్రాణాలు వదిలారు? ఇప్పటికీ చర్చి అంటే యూరోపియన్ దేశాలలో తిరుగులేని అధికారానికి చిహ్నం. కాని మన గుడి అంటే అటువంటిది ఏమీలేదు కదా. మనదేశంలో అప్పటి ప్రజలు అప్పటి యూరోపియన్ ప్రజలకన్నా చదువులో వెనుకబడినవారే కావచ్చు, కాని మనం మనస్సులలో వారికన్నా చాలాపెద్దవారం. మనం మార్పుని తక్కువ వ్యతిరేఖతతో(Resistence) ఆహ్వానిస్తాం. ఇవి అన్నీ మన మతంలో ఉన్న Flexibility మరియు Plasticity కి నిదర్శనాలు.

ఇప్పుడు క్రైస్తవం భారతదేశంలో అడుగుపెట్టినప్పటినుంచీ ఏమి జరిగిందో ఒక్కసారి చూద్దాం. క్రైస్తవం మనదేశంలో రెండువేల సంవత్సరాల నుంచీ ఉన్నదని ఇప్పుడు కొన్ని సంస్ధలు కట్టుకధలు వినిపిస్తున్నాయి. యేసుక్రీస్తు తమ్ముడయినటువంటి థామస్ రెండువేలయేళ్ళ క్రితం ఇక్కడకు వచ్చాడని, ఒక చర్చి నిర్మించాడని, అతనిని తమిళనాడులోని బ్రాహ్మణులు హత్య చేశారని ప్రస్తుతం అబద్దాలు బాగా ప్రచారం చేస్తున్నారు. దీని గురించి నేను తరువాత చెబుతాను. ప్రస్తుతం అందరూ అంగీకరిస్తున్న నిజం ఏమిటంటే క్రైస్తవం మన దేశంలోకి నాలుగవ శతాబ్దంలో సిరియన్ క్రైస్తవుల ద్వారా వచ్చింది. అప్పట్లో సిరియా పర్షియనుల పాలనలో ఉండేది. సిరియను క్రైస్తవులకు రోమనులతో సంబంధాలు ఉండేవి. ఇది పర్షియనులకు నచ్చలేదు. అందుకే వారు సిరియను క్రైస్తవులను చంపడం మొదలుపెట్టారు. ఇందువల్ల కొందరు సిరియన్ క్రైస్తవులు పారిపోయి సముద్రమార్గం గూండా కేరళ వచ్చారు. వారికి అక్కడి హిందూ రాజు బ్రతకడానికి స్థలం ఇచ్చాడు. అలా క్రైస్తవం మొట్టమొదట భారతదేశంలోకి ప్రవేశించింది. కేరళలోని క్రైస్తవులు అలా 16వ శతాబ్దం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రతికారు. వీరి గురించి ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలి. 16వ శతాబ్దంలో మనదేశంలోకి వచ్చిన పోర్చుగీసు వారు వీరిని గమనించారు. ఇక్కడి క్రైస్తవులు యేసును పూజిస్తున్నారు కాని పూజావిధానం మొత్తం కూడా హిందూ పద్దతులలో ఉండేది. పోర్చుగీసు వారు మొదట గోవాలో ప్రవేశించారు. వారు అక్కడ చేసిన హత్యలు ఇప్పటికీ Portugeese Inquisition అన్నపేరు మీద ప్రచారంలో ఉన్నాయి. ఇక మనం క్యాథలిక్కు చర్చి భారతదేశంలో చేసిన నిర్వాకాలు గురించి మాట్లాడుకుందాం. క్యాథలిక్కు చర్చి భారతదేశానికి పోర్చుగీసు వారికి యుద్ధం జరుగుతుంటే పోర్చుగీసు వారికి పూర్తి సహాయసహకారాలు అందించింది. ఈ సంఘటన మనకు చరిత్ర పుస్తకాలలో ఎక్కడా కనబడదు. ఈ లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు వారు St. Thomasను బ్రాహ్మణులు చంపారని అబద్దాలను ప్రచారం చేస్తున్నారు(ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ అబద్దపు చరిత్ర మనం పాస్చాత్య దేశాలనుంచి దిగుమతి చేసుకుంటే, పాశ్చాత్యులు ఇప్పుడు అస్సలు ఆ విషయం చెప్పడమేలేదు) . మన స్వాతంత్రసంగ్రామంలో క్యాథలిక్కు చర్చి పాత్ర సున్నా. అది భారతదేశంలో చర్చి, మరియు క్రైస్తవం యొక్క పాత్ర క్లుప్తంగా.

ఇప్పుడు క్రైస్తవం పేరు మీద జరుగుతున్న అనేక పండుగలకు క్రైస్తవానికి ఏ రకంగానూ సంబంధం లేదు. క్రైస్తవులకు ముఖ్యపండుగైన Christmas క్రైస్తవం పుట్టుకకు ముందు నుంచి జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు Dec-25 నాడు పుట్టలేదు. అందుకు కావలసిన సమాచారం బైబిలులోనే దొరుకుతుంది. మనకు మేరీ యేసుక్రీస్తును ఒక గొర్రెల ranchలో కన్నదని చెబుతారు. మేరీ మరియు జోసెఫ్ అప్పుడు పన్నులు కట్టడానికి వెళ్ళేదారిలో మేరీకి కాన్పు అయ్యింది. అందువల్లనే ఆమె ఆ సమయంలో తన స్వగృహంలో కాకుండా మరెక్కడో ఉన్నది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. పాశ్చాత్యదేశాలలోNovember – March విపరీతమైన చలి అని మనందరికీ తెలుసు. అలాంటిది ఎవరైనా పన్నులు వసూలు చేసుకోవడానికి March – October లో ఆసక్తి చూపుతారు కదా.(నిజం చెప్పాలంటే ఆ వ్యవస్థ వల్లనే ఇప్పటి USAలో April లో Tax payings ఉన్నాయి) దీనిని బట్టి మనం యేసుక్రీస్తు ఖచ్చితంగా Dec-25 నాడు పుట్టలేదని చెప్పవచ్చు. కానీ Dec-25 నాడు Christmas ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇంకా చెప్పలంటే Easter గురించి కూడా చెప్పాలి. కానీ ఇప్పటికే వ్యాసం కొంచెం పెద్దది అయ్యింది. అందువల్ల మరెప్పుడయినా Easter గురించి చెబుతాను.

మనకు చెప్పని క్రైస్తవం యొక్క ఘనమైన చరిత్ర ఇది. స్థూలంగా చెప్పాలంటే, క్రైస్తవులు తమకు దేవుళ్ళను, పవిత్రగ్రంథాలను ఇచ్చిన యూదులను చంపారు, తమ మతాన్ని అధికారమతంగా చేసి వ్యాప్తికి కృషి చేసిన రోమను సామ్రాజ్యాన్ని కూలదోశారు, మన దేశంలో ఆశ్రయం ఇచ్చినప్పుడు తీసుకుని మన శత్రువులకు సాయం చేసారు. దీనిని బట్టి క్రైస్తవం గురించి మీరు ఏమి అనుకోవాలో నేను చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఇవాళ మనందరికీ క్రైస్తవం ఎంతో గొప్ప మతమనీ, మనందరం దానిని ఆచరించాలని చెబుతారు. మనలను మన రాజకీయనాయకులనుండి ఆ దేవుడే కాపడాలి.

సర్వేజనాసుఖినోభవంతు

(ఈ వ్యాసాన్ని నా మిత్రుడు నా కోసం తెనిగించాడు. మనందరికీ క్రైస్తవం ఒక పార్శ్వం తెలుసు కాబట్టి, ఎక్కువ మందికి తెలియని, తెలియనివ్వని రెండో పార్శ్వాన్ని మాత్రమే నేను అందరికీ చెప్పదలచుకున్నాను. ఆంగ్లంలో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్కండి. )

ఒక చిన్న విన్నపం: నేను నా వ్యాసాలను పూర్తి నిష్పక్షపాతంగా వ్రాయలని చాలా సమయం వెచ్చించి ప్రతీ విషయం చదివిన్ తరువాత మాత్రమే వ్రాస్తాను. ఎవరో నేను పక్షపాతంగా వ్యాసాలను వ్రాసారని అన్నారు. మీకు ఏ విషయం పక్షపాతంగా అనిపించిందో మీరు దానిని తెలిపితే నేను దానికి సమాధానం ఇస్తాను.

72 comments:

Kathi Mahesh Kumar said...

మాటమాటకూ "మనంమనం" అనేసుకుంటూ హిందూమత ఔదార్యాన్ని ఒకలకబోస్తూ నిస్పక్షపాతంగా రాశానంటే ఎలాగా?

ఇస్లాం-క్రైస్తవం చారిత్రక హింసలు ప్రపంచం మొత్తానికి తెలుసు. మీరు కొత్తగా పరిశోధించాల్సిన పనిలేదు. హిందూమత దౌష్ట్యాలు చారిత్రకంగా నమోదు చెయ్యకుండా చేసుకున్నారు కాబట్టి తెలీదు అంతే...శైవులూ వైష్ణవులూ తెగనరుక్కున్న చరిత్రకు ఆధారాలు వెతకండి చూద్దాం! వేదమంత్రాల సాక్షిగా తెగిపడిన దళితుల నాలుకలు,చెవుల్లో సీసాల మోసాల కథ చెప్పగలరా ఏపురాణాల్లో అయినా?

అసలు క్రీస్తు ‘పాశ్చాత్యుడని’ మీకెవరు చెప్పారు! లెక్కగట్టి మరీ డిసెంబర్ లో పుట్టలేదని తేల్చేసారు? అయినా క్రీస్తు డిసెంబర్ లో పుడితే ఎంత ఛస్తే ఎంత..దానిద్వారా మీరు నిస్పాక్షికంగా నిరూపించ దలచిన నిజాన్ని ఆరంభంలో చెప్పింతరువాత మీ నిస్పాక్షికత వెల ఎంత?

బైబిల్ కూ ఇతర మతగ్రంధాలకూ పెద్ద తేడా లేదు. అన్నీ ప్రజల్ని ఒక మూసలో పెట్టి అధికారం చెలాయించాలనుకునే కొందరు తెలివైనవారు చేసిన ప్రయత్నం అంతే.బైబిల్ (New testament) 11 శతాబ్ధంలో ఒక రాజకీయవుద్దేశం కోసం ఇంగ్లండ్ రాజు అంగీకారాత్మకంగా కొందరిచేత అల్లించిన పుస్తకం.దానికి విలువలు ఆపాదించి క్రైస్తవాన్ని తెగిడి హిందూమతం గొప్పతనాన్ని నిరూపించడం కాదు. హిందుమతాన్ని కూకటివేళ్ళతో సహా కుళ్ళిస్తున్న వ్యవస్థను తూర్పారబెట్టండి. మీ శక్తిల్ని హిందూమత ప్రక్షాళణకు ఉపయోగించండి.

ఇస్లాం - కొన్ని నిజాలు said...

ఇంకా మీరు రాలేదేంటా అని ఇప్పటిదాకా ఆలోచిస్తున్నాను. హమ్మయ్య, నా కోరిక తీరింది. మీరు హిందూ మతం గురించి వ్రాయమన్నారు సరే. కాస్త ఓపిక పట్టండి, ఈ వ్యాసాన్ని వ్రాసిన నా మిత్రుడు మీ కోసం కొన్ని తయారుచేస్తున్నాడు. అందాకా వేసి ఉండగలరని ఆశిస్తున్నాను.
ఏది ఏమైనా మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు చాలా సంతోషం.

ఇస్లాం - కొన్ని నిజాలు said...

సరే నేను హిందూమతాన్ని మనమతం అనే అన్నాను, కానీ దానివల్ల నేను వ్రాసినది ఎలా పక్షపాతంతో కూడిందో కొంచెం వివరిస్తే బాగుంటుంది. ఇస్లాం – క్రైస్తవం హింసలు ప్రపంచం మొత్తం తెలుసున్నారు. సరే మీకు ఎన్ని తెలుసో ఆ సంఘటనలు పైపైన వ్రాశుంటే బాగుండేది.
సరే హిందూమత దౌష్టీకాలు నమోదు చెయ్యలేదు. అవి ఏమిటో కొంచెం చెబితే సంతోషిస్తాము. మీకు కేవలం మార్పు రావాలంటేనే ఎన్నో ప్రాణాలు బలిగొన్న క్రైస్తవం కన్నా ఎన్నో మతాలకు తల్లి అయిన హిందూమతం చాలా చెడ్డదిగా కనబడుతోంది. సరే ఏమి చేస్తాం. కేవలం జనులకు తెలిసిన భాషలోకి మార్చినందుకు 150,000 మందిని చంపిన క్రైస్తవం కన్నా నిజంగా జరిగాయో లేదో తెలియని (శైవులు వైష్ణవుల)గొడవలగురించి పరిశోధించి వ్రాయాలి. సరే అందరికీ క్రైస్తవం గురించి తెలిస్తే నేను ఈ వ్యాసాలను వ్రాయను.
ఒక చిన్న ఉదాహరణ. నువ్వు ఒక అనాధ బాలుడిని రోడ్డు మీద చూసి జాలితో ఇంటికి తెచ్చావు. ఒక సంవత్సరం పోషించావు. అప్పుడు నీ శత్రువులు నీ మీద దండయాత్రకి వస్తే నువ్వు పెంచుకున్న అనాధ బాలుడు నిన్ను కాదని నీ శత్రువుకు సహాయం చేస్తే నీకు ఎలా ఉంటుంది? బహుశా అప్పుడు కూడా నిజంగా జరిగాయో లేదో తెలియని గొడవల గురించి ఆలోచిస్తావేమో.
క్రీస్తు పాశ్చాత్యుడు కాదన్నారు, కొంపదీసి భారతీయుడని చెప్పరు కదా! మీరు హిందూ మతాన్ని కుళ్ళిస్తున్న వ్యవస్థను తూర్పారబట్టమన్నారు, కుల వ్యవస్థగురించి వ్రాయమన్నారు. సరే నేను వ్రాస్తాను. కాని ఈ బ్లాగులో కాదు. కాస్త వేచి చూడండి.

Sravya V said...

@Mahesh : అప్పుడప్పుడు కామెంట్ రాశేటప్పుడు blog అంటే మీరు చెప్పే
definition మీరు మర్ఛిపొతారనుకుంటా? :)

Kathi Mahesh Kumar said...

@శ్రావ్య: వ్యాసం చివర "విన్నపం" చదివాకే నేను వ్యాఖ్యానించాను. లేకపోతే ఈ పంధా భావజాలం చూసింతర్వాత ఈ మధ్యకాలంలో ignore చెయ్యడం మొదలెట్టాను. నేను బ్లాగు అర్థం మర్చిపోలేదు. But, this blog called for it.

Kathi Mahesh Kumar said...

అయ్యా బ్లాగరి గారూ!హిందు మతానికి congratulatory note లాంటి ఉపోద్ఘాతాన్ని దంచి, చివరాఖరికి నిస్పక్షపాతంగా రాశాను అని ఎవర్ని నమ్మించడానికి చెబుతున్నారు?

మీ వ్యాసమంతా "రాజుగారి రెండో భార్య మంచిది" అనే ధోరణిలో సాగినట్లైనా మీ విన్నపానికో అర్థముండేది. కానీ "మొదటిభార్య రెండోభార్యకన్నా చెడ్డది" అని మొదటే చెప్పేసి "తూచ్" అంటే ఎట్టా?

మీ ఉద్దేశం ఘనమైనప్పుడు దాన్నే ఉటంకించి రాసుకోవచ్చుగా!ఈ గోడమీద పిల్లివైఖరి అవసరం లేదనే చెప్పటం. బ్లాగుల్లో మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. అదే మీరూ చెయ్యండి.

ఇక Mr.Jesus Christ పాశ్చాత్యుడు కాడని నేనంటే మీరివ్వడానికి ప్రయత్నించిన రిటార్ట్ ని బట్టి మీకు క్రైస్తవం చరిత్ర బొత్తిగా తెలీదనే అనుకోవాలి. ప్రస్తుతం యూరోప్ అమెరికాల్లో క్రైస్తవం ఉన్నంత మాత్రానా, చర్చుల్లో క్రీస్తు "తెల్లోడు"అయినంత మాత్రానా పాశ్చాత్యుడనే నిర్ణయానికొచ్చెయ్యడమే!

For all we know క్రీస్తు middle east కు సంబంధించిన వాడు.బహుశా నిజంగా ఉండుంటే కొండొకచో brown skin అన్నమాట.

అయినా క్రైస్తవాన్ని తూర్పారబట్టడానికి మీరు అవసరం లేదు. This is the most condemned religious across the world. చర్చ్ దౌష్ట్యాల్ని పీకిపాతరపెట్టిన చాలా మంది మహామహులున్నారు. మీరు క్రుసేడుల గురించి ఇప్పుడు రాసి భుజాలెగరేసుకుంటున్నారు.కాస్త మధ్యయుగం నుంచీ ఆధునిక యుగానికి రండి..then the discussion makes better sense and comparison suits better.

spiritualindia said...
This comment has been removed by the author.
ఇస్లాం - కొన్ని నిజాలు said...

నేను ఒక పరిస్థితి ఎదురైనప్పుడు రెండు మతాలు ఏ విధంగా స్పందించాయో వివరిద్దామని మాత్రమే ఇక్కడ హిందూ మతం గురించి చెప్పాను. నేను చివరిలో చెప్పాను మనకు ఎక్కువగా తెలియని రెండవ పార్శ్వాన్ని మాత్రమే చెప్పదలిచానని. మీకు అందులో చెడు కనిపించిందంటే అది మీ చూపులో ఉన్న తేడా అని మీకు తెలియాలి.
నేను చెప్పదలచినదానిని స్పష్టంగా చెప్పాను, మీరు చెప్పెనట్లు గో.పి. వైఖరిని నేను అవలంబించలేదు. ఏసుక్రీస్తు పుట్టినది రోమను తల్లికి. రోమనులను పాశ్చాత్యులు అనవచ్చును.
క్రైస్తవం అత్యధికంగా Condemned మతం అని అన్నారు, సరే ఒక్కసారి మీరు ప్రపంచానికి అవతలవైపునకు వచ్చి చూడండి మీకు తెలుస్తుంది అది ఎందువల్లనో. మీకు నేను ఆధునికయుగానికి వస్తే చూడలనివుంటే సరే అలాగే కానివ్వండి. ప్రస్తుతం నేను USA లో ఉన్నాను కాబట్టి ఇక్కడ చర్చి మరియు దాని ప్రభావం ఒక సగటు అమెరికను మీద ఏ విధంగా ఉందో వివరిస్తాను. కానీ ప్రస్తుతం అంతకన్న ముఖ్యమైనవి కొన్ని రాయాలి. అవి ముగిసిన తరువాత మీరు అడిగినట్లే చేస్తాను. నేను ఈ వ్యాసం వ్రాయడానికి కారణం మనలో ఎక్కువ మందికి క్రైస్తవం యొక్క పూర్తి చరిత్ర తెలియదు.
(ఒక చిన్న అభ్యర్ధన: మీరు చెప్పిన శైవ-వైష్ణవ గొడవల గురించి నేను ఎదురుచూస్తున్నాను.)

Kathi Mahesh Kumar said...

ఒక మతం యొక్క చారిత్రాత్మక స్పందనని బేరీజు చెయ్యాలంటే దాని చరిత్ర తెలుసుకోవాలి. అక్కడి వరకూ బాగానే ఉంది. కానీ ఒక వ్యవస్థీకృత మతమైన క్రైస్తవాన్నీ, అసలు మతమేకానీ హిందూమతాన్నీ బేరీజుచేసి మీరు చెప్పదలుచుకున్నది గ్రహిస్తుంటే అర్థరహితంగానే అనిపిస్తోంది.

క్రితం వ్యాఖ్యలో మీకు క్రైస్తవం సరిగ్గా తెలీదనే రాశాను. ఇప్పుడు మీకు హిందూమతం గురించి కూడా కనీస జ్ఞానం లేదేమో అనిపిస్తోంది.ఈ conspiracy theories కాకుండా కనీసం NCERT చరిత్ర పుస్తకాలైనా చదవండి. అప్పుడైనా కొంత ‘చారిత్రాత్మక ధృక్పధం’ అలవరుతుందేమో!

pseudosecular said...
This comment has been removed by the author.
pseudosecular said...

@కత్తి మహేష్ కుమార్ గారు,

మీరు Marxists Historians వ్రాసిన బుక్స్
చదివినట్టున్నారు.

Please read true history of India.

Unknown said...

@కత్తి మహేష్ కుమార్ గారు,

We are trying to understand your pathological hatred for Hindus.

It looks like that you have a Dalit* background, that forces you to hate upper castes.

That hatred is so great that you love Muslims, Christians, Naxalites, Terrorists, Communists, Marxists, Liberals and whoever hates Hindus and India.

* if you are not a Dalit (e.g. Mala Caste), ignore the above analysis.

Note: It is not a personal attack, or Caste attack or anything else on you.

It is only a exercise to understand reasons for your hatred for Hindus and India.

You have a right to post your reply within the boundaries of decency, else the Blogger has all the right to remove your reply.

We are waiting to know your reasons for hating Hindus and India.

Don't say that you have a intellectual opinion that always go against Hindus and India. Bring forth the actual reason.

Unknown said...

sir, aslalu meru e bloglo postlu e uddesham to post chesaru.ok,meru cheppinavi nijalu kavochu kani adi eppudo jarigi poyenavi.aina kuda meru malli vatini enduku giluku tunnaru.

ఇస్లాం - కొన్ని నిజాలు said...

నేను వాటిని బయటకు తీయడానికి కారణం ప్రజలకు నిజాలు చెప్పడానికి. ఒకప్పుడు ఐరోపా ఖండం ఎంతగా ఇబ్బందులు పడిందొ చెబుదామని, అంతే.
దీనివల్ల క్రైస్తవంలోకి మారేవారు మారకుండా ఆగుతారని.
మరియు ఇస్లాము క్రైస్తవం నుంచి చాలా విషయాలను అరువు తీసుకుంది. అవి అన్నీ చెబుదామని.

Juda Lion Tribe said...

tella vaadi daggaranundi appu teesukuntoo tella vaadi
ni tidite sahayam chesina vaadini tittinatte mundala nuvvu tellavaadiki appu icchi taruvaata tellavaadini tittu. ninnu titte hakku tellavaadike undi. mana rodlaki, mana prajectliki padhakalaki anekamaina abhivruddi panuliki tellavadi dabbu kaavaali malla vaadini manam enduku panikiraani maatalu vaadaali edekkadi nyaem?
manaku gede paalu kaavaali kaani peda manakenduku?
lopamleni prapamcham, raajyam, rastram, vooru, illu, manishini, choopinchandi choodaam!!
manalone enno tapaalu unnaye vaatini sarichesikoni
appudu edutivaadi ki neetulu cheppite manchidi.

Juda Lion Tribe said...

మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అని నేను అనను మీకు నిజాలుగా తోచినవి అబద్దాలని మాత్రము నేను చెప్పగలను. ఎందుకంటే 'సత్యమేవ జయతే' అని రూపాయి బిల్లమీద కూడ వ్రాసారు. దానిని ఎంత మంది ఆచరిస్తున్నారు. కేవలం సుఖం కోసం దర్జాగా బ్రతుకుదామనే యావ నానాటికి పెరిగి పోయింది. కామం కోసం, పదవి కోసం, డబ్బుకోసం, తాగుడుకోసం, మత్తు మందులుకోసం డబ్బు కావాలి కాని దాని మీద వున్నసత్యం అనే మాట ఎంత మందికి కావాలి ? సత్యాన్ని అసత్యంగా మార్చి నా నాటికి పెరిగి పోతున్న మనిషి యొక్క అసత్య నైజాన్ని అడ్డు కట్ట వేసేది ఒక్క దేవుని మాట మాత్రమే! కేవలం ఒక కోణము నుండి మాత్రమే మన దృష్టిని కేంద్రీకరించకుండ మనకు తెలియని అనేకమైన సంగతులను మనము సత్యము అనే దృష్టితో చూడ గలిగినట్లైతే అన్ని విషయములు భొదపడతాయి. ప్రపంచంలో సత్యము అనే మాటకు ఒకే ఒక అర్ధం 'దేవుడు' మనకు దేవుడు ఇచ్చే వాటిని అనగా జీవనమునకు కావలసిన వాటన్నిటిని మాత్రమే మనిషి కోరుకుంటున్నాడే తప్ప దేవుడిని కాదు. అందుకే మనషి అసత్య వంతుడై పోయాడు. అతని బీజమే అసత్యము కనుక సమస్తము అసత్యము గానే తోస్తుంది ఒక వేళ సత్యము చెప్పిన తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటాడు. మనిషి చేయవలిసినది ఏమి లేదు తనకు ఏమి కావాలో దేవుడే చేసి ఇచ్చాడు దానిని అందు కోవటములో నే మనషి జీవితమంతా ఇమిడి ఉంది. నీకు దేవుడు సత్యవంతుడని ముందే తెలియాలి.( ఉదా:- అగ్ని కాలుతుందని తెలియడం) మనము అగ్నినిని మన అవసరాలలో వినియోగిస్తాము కాని తెలివి తక్కువతనముతో మన శరీరాలను అగ్నితో కాల్చు కుంటే?, ఇప్పుడు జరుగుతున్నది అదే సత్యాని అనుసరించక పొతే అది అసత్య మవుతుంది. ఆ అసత్యమే మన జీవితాలను నాశనం చేస్తుంది, అగ్ని లాగా! తెలిసి తెలిసి అగ్నికి ఆహుతి అయిపోవడం ఎంతవరకు సమంజసం? నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే తెలిసి తెలిసి ఈ ప్రపంచములో ఉన్న ఏకైక సత్య గ్రంధమైన బైబిల్ని ఎందుకు అపార్ధం చేసుకుంటారు! నా అతిశయము ఏంటంటే మన ఆంద్రా వాళ్ళకి తెలిసినంత ఆధ్యాత్మిక విజ్ఞానం పరాయి దేశస్తులకు తెలియక పోవడం. వాళ్లకు డబ్బు పుష్కలంగా ఉన్నప్పుడు ఇంక దేవుడు ఎందుకు! పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా డబ్బున్న దేశస్తులను చూసి మనం వాళ్ళు చెప్పినదే వేదం అనుకోవటం మూర్ఖత్వం. బైబిలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంధము వరకు ఉన్న గ్రంధాలు కేవలం నిత్య సత్యాలు తర తరాలకి కావలిసిన విషయాలు అందులో పొందు పరచ బడ్డాయి.

Juda Lion Tribe said...

1 ) భూమి బల్ల పరపు గావున్నాదని బైబిలులో ఎక్కడా లేదు! యోబుగ్రందములో :- భూగోళము అంటె గుండ్రముగా ఉన్నదని మాత్రమే చెబుతున్నది దానికి సంబందించిన రిఫరెన్సు :- (యోబు 37 :12 -13 )
యోబు గ్రంధం క్రీస్తు పూర్వం 2000 వేల సంవస్త రాల క్రితమే వ్రాయబడింది అనగా గెలీలియో, 500 సంవత్సరాల ముందు ఉన్న మన భారత దేశపు భాస్కారా చార్యులుకు ముందే బైబిలు బోదించినదన్న సంగతి డబ్బున్న పరాయి దేశస్తులకు తెలియక పోవడం విచారకరం.

2 ) ఆదామును హవ్వను క్రీస్తు పూర్వం 4000 బిసి ముందు సృష్టించాడని అని ఎక్కడ బైబిల్లో లేదు ఎందుకంటే దీని గురించి పూర్తీ వివరణ ఇవ్వాలని ఉంది గాని ప్లేస్ లేని కారణముగా కుదించి వ్రాయుచున్నాను. దేవుడు ఆరవ దినమున సృష్టి చేసాడని వ్రాయబడి ఉంది. వారమునకు ఏడు రోజులని దానిలో ఒక దినమని అనుకొనుటము వలననే నేడు ఈ సమస్యలన్నీ మనకు దినము ప్రారంభము అయ్యేది సూర్యోదయమునుండి సూర్యోదయమువరకు వాటి వలననే మనకు సంవస్తరాలు అని తెలియు చున్నవి. దాని ఆధారముగా మనకు కాలము ఏర్పడింది. దేవుడు సూర్యుడిని నాలుగోవ దినమున సృష్టించెను అని వ్రాయబడి ఉంది.
సూర్యుడే లేకుండా దేవుడు దేని చేత నాలుగోవదినమును లెక్కించాడు? సూర్యుడు కావలసినది మనకే గాని దేవుడికి కాదు. అయితే మరి దేవుడు 'దినమని' పిలిచిన దాని గురించి వివరణ ఏమిటి ? దేవుని కాలమునకు మన కాలమున కు చాల వ్యత్యాసాముండుటవలన ఇప్పుడు శాస్త్రీయమైన దృష్టితో మనము చూచినప్పటికీ మనకు సంపూర్ణముగా విషయము అర్ధమవుతుంది. తొమ్మిది గ్రహాలలో ప్రతీ గ్రహానికి సూర్యుడు చూట్టు తిరిగి వచ్చె కాలము మన భూమితో పోల్చి చూచి నట్లైతే ఎంతో తేడా కనబడుతుంది. (ఉదా :- శని గ్రహం సూర్యుడి చూట్టు తిరిగి రావడానికి పట్టే కాలం 30 సంవస్తరాలు) మన భూమికి 365 రోజులు పట్టితే శనికి 30 సంవస్తరాలు పడుతుంది. దీనిని బట్టి మనకు అర్ధ మైనది ఏమిటంటే మన కాలానికి దేవుని కాలానికి చాల వ్యతాసం కనబడుతున్నది. ఆరోవదినమున దేవుడు సృష్టించాడు అని వ్రాయబడినప్పుడు అది దైవ దినముతో పోల్చి చూచినప్పుడు మన ఊహకు అందని సత్యం భోదపడుతుంది.

ఆదాము హవ్వ పాపము చేసిన తరువాతనుండి మనకు సంవస్త్సరాల లెక్క తెలిసింది. ఎందుకంటే పండు తిను దినమున మరణం వస్తుంది అని దేవుడు చెప్పాడు. ఆదాము పండు తిన్నాడు కాని ఆరోజే చావలేదు 930 సంవస్త్సరాలు పట్టింది.ఆదా ము మరణించటానికి' దీని బట్టి దేవుని కాలానికి మనకాలానికి ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. అంతకముందే ఆదాము ఎన్ని లక్షల సంవస్తరాలు జీవించి ఉంటాడు. ఆయన కాలానికి మితి లేదు సత్య గ్రంధ మైన బైబిల్ మనకు వివరిస్తుంది . బైబిలులో కాలము లెక్కించాలంటే పాపము చేసిన తరువాత పాపమునకు ముందు అని లెక్కించ వలసినదిగా నేను కోరుకుంటున్నాను. దీనిని బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే "సత్యమేవ జయతే"

narasimha rao yaddanapudi said...

adam avva are first human beaings as per bible then how thier son married to OTHERS NATION GIRL


SO, BILBLE IS TOTALY WRONG

కిట్టు said...

Juda Loin@
ప్రపంచంలో అన్నిటికంటే ప్రాచీనమయిన గ్రంధం ఋగ్వేధమని మీకు తెలియదు కాబోలు. ప్రపంచంలో పోలిక లేకుండా ఏ విశయాన్ని నిరూపించలేము. ఇక్కడ బ్లాగరు గారు అంతా చక్కగానే వివరించారు. మీకు పర మతము పట్ల ఆసక్తి వున్నట్టుంది. మీకు మతపరమైన ఙ్ఞానం వుంటే సరిపోదు. చరిత్ర కూడా తెలియాలి. మనము ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర అప్పుతీసుకున్నాము అంటున్నారు. మరి వాళ్ళు మన దేశాన్ని నిలువు దోపిడి చేసిన సంగతి మరిచిపొయారా.మన దేశం లో పుట్టి, ఇక్క్డ పెరిగి కూడా మన ఔన్యాత్యాన్ని తెలుసుకోకపొవడం చాలా మంది చెస్తున్న తప్పు. ఇక్కడ పుట్టిన అందరూ హిందువులే తరువాతనే కొందరు పరాయి మతాలను ఆశ్రయించారు. కొందరు ఎంత చెప్పిన మారరు. ఏదో మనసూరుకోక వ్రాశాను.

Juda Lion Tribe said...

ప్రపంచంలో ప్రాచీన గ్రంధం ఋగ్వేదం అని నాకు తెలియదు ! అలా నాకు తెలియ
చెప్పినందుకు మీకు నా కృతజ్ఞతలు ! ఎందుకంటే ప్రపంచంలోనే ప్రాచీన గ్రందమైన
ఋగ్వేదంలో ఇలా ఉంది - శ్లోకము : ''యేష` దేవా ` ప్రదిశ్రోను సర్వా`
పూర్వూహిజాప` నా - ఉ - గర్భే - అంతః సయేవదేవ` జన్నియస్న్న్య మాణ''

భావము : యేసు అన్ని దిశలలో మహా దేవుడై యున్నాడు. తూర్పు దేశ మందు
పరిశుద్దమైన స్త్రీ గర్భమున అవతరించును. ఈయనే నిజమైనదేవుడు, ప్రజలందరూ
ఎదురుచూస్తున్న దేవుడు పాపము లేని మహా పరిశుద్దుడు ఈయనే .
బైబిలు : యేసు క్రీస్తు పరిశుద్దుదని దూతలు పాడి సాక్ష్య మిచ్చుచున్నారు.
(యెషయ 6 : 2 ,3 ప్రకటన 4 :8 ) నాలో పాపమున్నదని ఎవరైనా చూపించగలరా ? అని తన
పాప రాహిత్యాన్ని ప్రకటించినవాడు (యోహాను 8 :7 ,8 : 1 యోహాను 3 :5 : లూకా 1 :35
: యోహాను 6 :39 హెబ్రీ 7 :26 అపోస్తులుల 3 :14 )
సామవేదము -
శ్లోకము : ''లిహ్వ్య గొప్తారం
మహా క్యోదిదన
హ వ్యా యాన
పర్యాతాసీన్"

భావము : అవతరించబోవువాడు కన్యక గర్భమున పశువుల పాకలో జన్మించును.
బైబిలులో : కన్యక (మేరి ) గర్భమున పశువుల పాకలో జన్మించిన నరావతారి యేసు
ప్రభువు ! కన్యక గర్భవతియై కుమారుని కనును అని యెషయా అను మహార్ర్షి (
ప్రవక్త) క్రీస్తు పూర్వము 730 సంవత్సరాలకు పూర్వమే ప్రవచిమ్చెను. పశువుల
పాకలో జన్మించునని యోబు ౩౬:౩౩; యషయ 7 :14 లొ ఉన్నది.
భవిష్య పురాణం -
శ్లోకము : "ఈశ పుత్రం చమామం విద్ధి కుమారి గర్భ సంభవం
మ్లేచ్చ ధర్మస్య వక్తారం మసేహుహం సమాగతం "
భావము : దేవుని కుమారుడు కన్యక గర్భమున జన్మించాలి మరియు ఆయన పాపులను
నీతిమంతులుగా చేయుటకు ప్రవక్తగాను, మెస్సి యగాను అవతరించును.
బైబులులో : ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే
రక్షించును గనుక ఆయనకు "యేసు" అను పేరు పెట్టబడును. ( లూకా 1 :26 -35 : యోబు 14
:4 : మత్త 1 :21 ) పాపులను రక్షించుటకు (నీతిమంతులుగా చేయుటకు ) యేసు క్రీస్తు
ఈ లోకమునకు వచ్చెను ( 1తిమోతి 1 :15 : ౨తిమొథి 2 :5 ,6 )

Juda Lion Tribe said...

మనగ్రందాలే యేసు తప్ప మరో రక్షకుడు లేడని ఘోషిస్తున్నాయి . నాకు మీరు చెప్పినట్లు "పరమతం" మీద ఆశక్తి లేదు గాని మనగ్రందాలే యేసు రక్షకుడని చెప్పినప్పుడు నాకు మోక్షం ప్రసాదించే రక్షుడైన యేసు( మార్గము) మీద ఆశ పుట్టింది. ఇక పొతే తెల్ల వాళ్ళు మనలను దోచుకున్నారని అంటున్నారు. భారత దేశములో
ఇప్పుడున్న ఐక్యత ఆరోజులలో కొరవడిన కారణముగానే వారు మనదేశములోనికి అడుగు పెట్టగాలిగినారు. "విభజించు పాలించు" అనే సూత్రమును వారు వాడ టానికి కారణం మనకు ప్రాంతాలలో మనకు మనకు మధ్య, వర్గ వైషమ్యాలు, ప్రాంత విభేదాలు కలిగించటంలో వారు సపలిక్రుతులైనారు. చివరగా వారి ద్వారానే మనలో స్వాతంత్ర్య సమరయోదులు, పోరాట యోధులు, మహాత్ములు, వారి సామ్రాజ్య పతనానికి, మనకు స్వాతంత్ర్య స్వేచ్చా వాయువులును ప్రసాదించ గలిగారు.
కాని ఇప్పుడు జరుగుతున్నదేమిటి ? స్వాతంత్ర్యము వచ్చి 60 సంవస్తరాలు కావస్తున్నా మన వాళ్ళే మనలను దోచుకుతింటున్నారు పరాయివాళ్ళ దగ్గర (స్విస్స్ బ్యాంక్లో ) దాచి పెడుతున్నారు . భారత దేశములో ఎంతో మంది ఒక్క పూట తిండికి లేకుండా అల్లాడుతుంటే, "ఎక్కువ తింటున్నారు అందుకే ధరలు పెరుగుతున్నాయి"
అని మనవాళ్ళను కించపరిచి మాట్లాడు తుంటే చాలా భాధగా ఉంది. కోటి కోట్ల రూపాయల అవినీతి సొమ్మును తీసుక రాగలిగితే మనమే పరాయి దేశాలకు అప్పు ఇచ్చే స్తోమత వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న దోపిడీని వదిలేసి ఎప్పుడో మనలను దోచుకున్నారు అని అరిగిపోయిన రికార్డు మనకెందుకు? నాదేశం అన్ని దేశాలకంటే ఉన్నతముగా అగ్రరాజ్యముగా ఉండాలనే నా ఆకాంక్ష. పేదరికంతో ఉన్న దేశము అని పిలవబడటం నాకిష్టం లేదు. నాదేశములో అందరు కారుల్లో తిరగాలి. ఆ కల నిజం కావాలి. చివరిగా మారాలసింది "మతం" కాదు "మనస్సు" మనస్సే మతమైతే మనిషికి మనస్సు ఉండదు "మతమే" ఉంటుంది.

Anonymous said...

@Juda Lion Tribe,
*నాకు మోక్షం ప్రసాదించే రక్షుడైన యేసు( మార్గము) మీద ఆశ పుట్టింది.*
మోక్షమంటె ఎమీటి ? అది ఎలా ఉంట్టుంది? ఎక్కడ ఉంట్టుంది? అది మనుషులకు ఎందుకు కావాలి? దానితో సామాన్య మానవులు ఎమి చేసుకొంటారు? దాని ఉపయోగాలు ఎమిటి కొంచేం మీకు తెలిస్తే దయ చేసి చెప్పేది.

Juda Lion Tribe said...

సహోదరుడా మీకు యేసు మీద (మార్గము) ఆశ లేక తెలిసి కోవాలని ఆశక్తి పుట్టినందుకు మీకు నా అభినందనలు మీరడిగిన ప్రశ్నలకు సమాదానం ఈ ప్రపంచంలోనే అత్యధికముగా అమ్ముడైన పరిశుద్ద గ్రందమైన ' బైబిలును' చదవండి. మీరు అడిగిన ప్రశ్నలకు సమాదానం తప్పక దొరుకుతుంది.

Anonymous said...

సహోదరుడా ,
ఈ పుస్తకాలు చదివే తీరిక లేదు. నాకు బైబిల్ లో మోక్షం గురించి కాదు, నీకు దాని గురించి ఎమి తెలుసుసో చెప్పు. నా క్లుప్తంగా నీకుతెలిసితె చెప్పు.

రహ్మానుద్దీన్ షేక్ said...

ఎలానూ చర్చ వచ్చింది కాబట్టీ చెప్పక వదలను.
నేను, క్రైస్తవం గురించి అధ్యయనం చేసినప్పుడు బయటపడిన కొన్ని నిజాలు -
యేసు కేవలం యూదులను కాపాడటానికి భూమి మీదకు అవతరించినట్టు తనే అనేకసార్లు చెప్తాడు.
అలానే పేతురు అను యేసు శిష్యుడు ఇదే మాటను వక్కాణించాడు.
మరికొన్ని విషయాలు, బైబుల్ నిరూపణ చెయ్యదలచినవాడు ప్రశ్నలకు జవాబు ఇవ్వగలగాలి.
చదవండి అని చెప్పటం కాదు.
మహేశ్ గారికి హిందుత్వం గురించి బొత్తిగా తెలీదు.
అయ్యా, Juda Lion Tribe గారూ, మీ ప్రకారం చూస్కున్నా మీరు మహాపాపి ఈ లోకంలో ఉండేకన్నా చావడం మేలు మీ బైబుల్ ప్రకారం, మరి ఎందుకు బ్రతికి ఉన్నారు, వాక్శుద్ధిలేని మీరు ఎలా క్రైస్తవుడనిపించుకుంటున్నారు.
బహుశా మీకు తెలీదా, ఏదో ఒక నాడు, గతంలో మీ తాతముత్తాతలు హిందువులే, మీరేమీ ఫ్రెష్గా ఇంగ్లాండ్ నుండి దిగుమతి కాలేదు.
అయితే వారు ఉమ్మిపారేసిన మతాన్ని పట్టుకు నాకుతున్నారు.
" బైబిలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంధము వరకు ఉన్న గ్రంధాలు కేవలం నిత్య సత్యాలు తర తరాలకి కావలిసిన విషయాలు అందులో పొందు పరచ బడ్డాయి."
ఈ సత్యాల్లో కొన్ని - ఒక స్త్రీ సౌఖ్యానికి తప్ప మరెందుకూ పనికి రాదు
చర్చిలో ఫాదర్ పాద ధూళిని తాగితే అన్ని పాపాలు పోతాయి.
ఆదికాండమును పరిశీలిస్తే ముందస్తు మనిషి ఆ తర్వాతే అతని చుట్టూ జీవజంతువులు. వెలుగు పుట్టిన తర్వాతే సూర్యుడు.
సూర్యుడే అత్యంత తేజోమయం -- అంటే మీ దేవుడికి వేరే నక్షత్రమండలాల జ్ఞానం లేదా?

ఒక నిజమైన మీ దైవమార్గంలో నడిచే మనిషికి పాము విషం గానీ కాలకోటవిషం గానీ జీర్ణమవ్వాలి,(మార్కు 16:17-18) మీరు మీ అడ్రస్ ఇస్తే మీకు తాగించి చూస్తా మీరు ఎంత నమ్మకస్తులో చూద్దాం!

sooraj said...

కెవ్వు.. రెహ్మానుద్దీన్ గారు..

చాలా చక్కగా చెప్పారు.

Juda Lion Tribe said...

భూసంబందమైన సంగతులు నేను మీతో చెపితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబందమైన సంగతులు పరలోక సంబందమైనవి చెపితే మీరు ఏలాగు నమ్ముదురు? (యొహాను 3:11 ) యేసు క్రీస్తు యూదులను కాపాడటానికి మాత్రమే కాదు. అన్య జనులను రక్షించ టానికి కూడా వచ్చాడు. దానికి సంబందించిన బైబిల్ వాక్యము :- ఈ దొడ్డివి కానివి వేరే గోర్రేలును (అన్యజనులు) నాకు కలవు; వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును.(యోహాను 10 :16 ) పేతురు కూడా ఈ మాటలు ప్రస్తావించాడు :- దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను (అది ఏకులమైన సరే, అది ఏమతమైన సరే, ) ఆయనకు భయపడి నీతిగా నడుచు కొను వానిని ఆయన (యేసు) అంగీకరించును. యేసు క్రీస్తు అందరికి ప్రభువు.(రహ్మానుద్దీన్ షేక్ కి కూడా) (అపోస్తులల 10 :34 ) అందుకు పేతురు -- మనవలె పరిశుద్దాత్మను పొందిన వీరు (అన్యజనులు) బాప్తీస్మము పొందకుండ ఎవడైనాను నీళ్ళకు ఆటంకం కలగాజేయగలడా (అపోస్తులల 10 :47) సమస్త అన్య జనులు విశ్వాసమునకు విదేయులగునట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్ష పరచబడిన మర్మమును , నిత్య దేవుని ఆజ్న ప్రకారము ప్రవక్తల లేకనముల ద్వారా వారికి (అన్యజనులకు) తెలుప బడియున్నది.(రోమా 16 :27 ) దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును అన్య జనులకు దేవుడే.(రోమా 3 :29 ) పౌలు కూడా ఈ విదముగా అన్నాడు :- కృప చేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులలో తన కుమారుని ప్రకటింప వలెనని (గలతీయులకు 1 :15 ) నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించ బడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగానే ప్రకటించెను (గలతీ 3 :8 ) ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుదని లేదు, పురుషుడని లేదు స్త్రిఅనిలేదు ; యేసు క్రీస్తు నందు మీరు ఏకముగా ఉన్నారు (గలతీ 3 :29 ) ఇక్కడ యేసు క్రీస్తు అందరికి సమాన హక్కులు కల్పించాడు కేవలం స్త్రీలకూ మాత్రమే కాదు ( ఇది ఇంగ్లాండ్ వాళ్ళ మతము కాదు ఎందు కంటే యేసు క్రీస్తు ఆసియా ఖండ వాసి అని ఇంగ్లాండ్ యూరప్ ఖండమని 'గాస్పెల్' ఆసియా ఖండమునుండి అంటే మన ఖండమునుండే సువార్త వేరే ఖండమునకు వెళ్లిందని రహ్మానుద్దీన్ షేక్ గారికి తెలియక పోవడం శోచనీయం. మీలాంటి వారి కోసమే కాబోలు క్రీస్తు మొదటి శకంలోనే తన శిష్యుడైన తోమాను భారత దేశమునకు పంపాడు. అంటే అందరికంటే ముందుగా తెలిసింది కేరళలో ఉన్న బ్రాహ్మణులకు కావాలంటే అనంతపురి.కం లో వ్రాసిన క్రిస్తిఎన్ అఫ్ఫ్ కేరళ అనే వెబ్ సైట్ ని చూడండి
The origin of Kerala's Christians dates back to 52 AD, when St. Thomas came to the region landing in the port of Cranganore near Cochin. He visited different parts of Kerala and converted local inhabitants including many from the upper sect known as Namboodiri Brahmins. It is also believedthat St. Thomas established Churches in seven places in Kerala ( Kodungallore, Palayur, Paravur, Kokkamangalam, Niranam, Chayal, Korakkeni, Kollam) and a chappal (half church-"Arappalli") at Thiruvankottu.

రహ్మానుద్దీన్ షేక్ said...

"భూసంబందమైన సంగతులు నేను మీతో చెపితే మీరు నమ్మకున్నప్పుడు, "
మీరు చెప్పారా? ఎప్పుడు, నేను కదా మిమ్మల్ని అడిగింది, మీ వద్ద గల బైబుల్ సమయానుసారం మీలాంటి వారు మార్చినది కాదా?
తోమా భారతదేశానికి వచ్చినప్పుడు పూర్తి భారతదేశాన్ని సందర్శించినా, కేరళను మాత్రమే, అదీ కొంత భాగాన్నే ప్రభావితం చేసాడు, ఎందుకూ -- మన అతిథి దేవోభవ అన్న మహోన్నత విలువలకు, అసలు తోమా చనిపోయినపుడు ఒక హిందువుగానే చనిపోయాడన్న విషయం మీకు తెలీదేమో! ఆయన సమాధి ఇప్పటికీ కేరళలోనే ఉంది, ఆయన మొత్తం భారతం తిరిగినా కేరళలో మాత్రమే ఎందుకని ఉండిపోయాడు? మిగతా మొత్తం క్రైస్తవం ఎందుకు కాలేదు.
బైబుల్ ప్రకారం భూమి చుట్టు సమస్తం తిరుగుతూ ఉంటుంది. అది కాదన్న గలీలియొ మొదలగు వారు కిరాతకంగా చంపబడ్డారు. మంత్రగత్తెలన్న నెపంతో ఎందరో స్త్రీలు చంపబడ్డారు.
"పరలోక సంబందమైన సంగతులు పరలోక సంబందమైనవి చెపితే మీరు ఏలాగు నమ్ముదురు? (యొహాను 3:11 ) "
మీరు ముందు చెపితే కదా నమ్మడం నమ్మకపోవటం.
"యేసు క్రీస్తు యూదులను ...వచ్చాడు. "
ఇందుకు ఆధారం బైబుల్ లో లేదు. ఆయన యూదుల కోసం మాత్రమే వచ్చానని చాలా సార్లు చెప్పారు, ఇక్కడ ఉటంకిస్తే మీ పరువు పోతుంది.
"దానికి సం.. ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును.(యోహాను 10 :16 )"
ఇదే అసందర్భ వాక్యాన్ని తెచ్చి కలపటం అంటే!
మీకు తెలీకపోతే మళ్ళీ చదివి చూడండి. గొర్రెలకాపరి కాబట్టి ఏదో పక్క ఇంటి వారి గొర్రెలను కూడా తోడుకుని రావాలని యేసు భావం అయివుండవచ్చు. దాన్ని మీరిలా భయంకరంగా పెడర్థాలు తీస్తారంటే నేను ముందే యేసుకు చెప్పేవాడ్ని, అలా అనవద్దని.
గొర్రెలు- అంటే ఆలోచనా , విచక్షణ లేని వారు, సారీ నేను ఆ కోవలో లేను.
"పేతురు కూడా ..సు) అంగీకరించును. "
భయపడి-- అంటే భక్తి తో కాదు భయంతో మీరు దేవుడ్ని నమ్ముతారు! నేనలా కాదండీ!
"యేసు క్రీస్తు అందరికి ప్రభువు.(రహ్మానుద్దీన్ షేక్ కి కూడా) (అపోస్తులల 10 :34 )"
అదెలా ఆయనను యూదులే కాదన్నారే!
మరి యేసు కన్నా ముందు పుట్టిన వారికి?
" అందుకు పేతురు -.:29 )"
కానీ ఈ దేవుడే వేదాల్లో చెప్పబడ్డ పరమాత్మ, ఇతనికి రూపంలేదు!
మరి మీరు ఈ భగవంతుణ్ణి యేసుతో పోలిస్తే, నేను మిమ్మల్ని మా ఇంట ఉన్న గొర్రెతో పోలుస్తా!
" పౌలు కూడా ఈ..ల ఇంగ్లాండ్ వాళ్ళ మతము కాదు "
నేనెప్పుడన్నాను, నేనన్నది వారు అంవైంచుకున్నారని మాత్రమే వారి ద్వారా మొదలేత్తినదని నేను అనలేదు.
"ఎందు కంటే యేసు క్రీస్తు..చనీయం."
నేను నాకు తెలీదని చెప్పలేదే! అలానే ఆ గోస్పల్ కూడా ఈనాడు తన మూలరూపంలో లేదనికూడా మీకిక్కడ తెలియచేస్తున్నాను. ఇప్పటి గాస్పెల్ సిలువను కొలవమని అంటుంది! మరి యేసు సిలువవేయబడకముందు గాస్పెల్ ఆయన చేతికి భగవంతుని ద్వారా అందింది(అలా మన దేశంలో కోట్ల ఋషులకు జ్ఞానం అందింది అందుతోంది).
"మీలాం......."
దీనికి నేను పైననే జవాబు పెట్టాను.
అన్నట్టు నేను అడిగిన పరిశుద్ధగ్రంథం తాలూకు ప్రశ్నలను భలే దాటవేసారే!!
హన్నా!
చెప్పండి:

ఒక స్త్రీ సౌఖ్యానికి తప్ప మరెందుకూ పనికి రాదు
చర్చిలో ఫాదర్ పాద ధూళిని తాగితే అన్ని పాపాలు పోతాయి.
ఆదికాండమును పరిశీలిస్తే ముందస్తు మనిషి ఆ తర్వాతే అతని చుట్టూ జీవజంతువులు. వెలుగు పుట్టిన తర్వాతే సూర్యుడు.
సూర్యుడే అత్యంత తేజోమయం -- అంటే మీ దేవుడికి వేరే నక్షత్రమండలాల జ్ఞానం లేదా?

ఒక నిజమైన మీ దైవమార్గంలో నడిచే మనిషికి పాము విషం గానీ కాలకోటవిషం గానీ జీర్ణమవ్వాలి,(మార్కు 16:17-18) మీరు మీ అడ్రస్ ఇస్తే మీకు తాగించి చూస్తా మీరు ఎంత నమ్మకస్తులో చూద్దాం!

Juda Lion Tribe said...

బైబిలు మనుష్యుల కాళ్ళు పట్టు కోమని చెప్పటం లేదు :- నేను చూచినప్పుడు వాటిని నాకు చూపు చున్న దూత పాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిల పడగా, | అతడు -వద్దు సుమీ నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రందమందున్న వాక్యములను గైకోనువారితోను సహా దాసుడను దేవునికికే నమస్కారము చేయుమని చెప్పెను. (ప్రకటన 22 :9 ) బైబిల్ కు సంబందించని పనులు బైట ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నయి. క్రైస్తావులందరూ పరలోకం వెళతారని నేను చెప్పటంలేదు :- ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేసించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేసించును(మత్తయి 7 :21 ) సంఘ సంస్కర్త ఐన మార్టిన్ లూదర్ మహాశయుడు కూడా బైబిలుకు వ్యతిరేకమైన పనులన్నిటిని ఖండించాడు. నాగురించి మీరు వ్రాసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు నేను బదులివ్వను అలా బదులిస్తే మీకు నాకు పెద్ద తేడా ఏమి ఉండదు. బైబిలు ఇలా చెప్తుంది :- మీరు తీర్పు తీర్చకుడి మిమ్మును గూర్చి తీర్పు తీర్చ బడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడును. | నీకంటి లోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుట యేల? | నీకంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి - నీ కంటిలోనున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్పునేల? | వేషధారి , మొదట నీ కంట్లో దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీసి వేయుటకు నీకు తేటగా కనబడును. (మత్తయి 7 :1 -5 ) ముందల మన జీవితమే దేవుని యెదుట అద్వాన్నముగా ఉంది. అది బాగు చేసుకోక ఇతరులకు సుద్దులు చెప్పటం అవివేకం. యేసు ప్రభువు బైబిల్ వాక్యాలను ముత్యముల తో పోల్చాడు అదే సమయములో ముత్యములను పందుల ఎదుట వేయొద్దని కూడా చెప్పేడు.(మత్తయి 7 :6 ) ఒకవేళ నాబోటి వాళ్ళు తెలియక మీముందల ఈ ముత్యములను వేసాను. కుక్కలకు పరిశుద్దమైనది పెట్టకుడి అన్నాడు. నిజముగా నాకు తెలియక మీకు పెట్టాను. ఈ విషయంలో నేను పొరపడ్డాను.

మీ దేవునికి నక్షత్ర మండలాలు గురించి తెలుసా అన్నారు ? సృష్టి గురించి మీరు బైబిల్ చదవకుండా మాట్లాడిన మాటలు సుద్ద తప్పు . నక్షత్ర మండలాలను గురించి బైబిలు ఏమిచేబుతుందో తరువాత మెసేజ్ లో వివరిస్తాను .

రహ్మానుద్దీన్ షేక్ said...

Juda Lion Tribe , గారూ నా మతం మనుషలను మనుషులుగానే చూస్తూ సత్చిత్తం , చపలచిత్తం అంటూ మనిషి ఆలోచనావిధానాన్నే నేర్పుతుంది.
మనుషుల్ని కుక్కలతో గొర్రెలతో పోల్చదు!
అలానే మీరు నా ప్రశ్నలకు జవాబు చెప్పలేరు, ఎందుకంటే మీ వద్ద సమాధానం లేదు, మీరు పట్టిన బైబుల్ కూడా ఈ అబద్ధాలనే మీకు నిజం అన్నట్టు మభ్య పెడుతోంది.
అందుకనే మీరు ఎంత త్వరగా వైదిక మార్గాన్ని చేబడతారో
అంత మంచిది!

Juda Lion Tribe said...

కాలమినా అనే ప్రాంతంలో తోమా సువార్త ప్రకటించెను. కోపోద్రికులైన అన్యులు బల్లెముతో పొడిచి, హింసించి, కొలిమి మంటలలో విసరగా తోమా తన ప్రాణమును విడిచెను. కాలమినా అనే ప్రాంతం ఇప్పుడు చెన్నై అని పిలువబడుతున్న ఒకప్పటి మద్రాస్స్ రాష్ట్రములో ఉన్నది. తోమా సమాది కేరళ లో లేదు. చెన్నై లో ఉన్నది. ఆయన సమాది చూస్తానంటే చెన్నై వెళ్ళండి. అక్కడ మా బ్రదర్ మిమ్మల్ని దగ్గరుండి గైడ్ చేస్తాడు ఎందుకంటే మావూరు కేరళ గనుకనే ఘంటాపధంగా చెప్పగలను. కేరళలో అతిది దేవో భవ అని అంత అన్నం పెట్టి ఆశ్రయమిస్తారే గాని మతం మార్చుకోరు. సాతానుకూడా యేసు ప్రభువును నీవు దేవుని కుమారుడ వైతే ఎత్తైన శిఖరం మీద నిలువ బెట్టి ఇక్కడనించి దూకు అనింది. (మీరు విషం తాగ మన్నట్లుగానే) ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును మీపాదములకు రాయి తగులకుండా వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు అని అంది ( మీరు నిజముగా దైవ మార్గములో నడిచే మనిషైతే అని మీరు అన్నట్లు) పైగా అది దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నదని కూడా చెప్పింది. ( మీరు కూడా దేవుని వాక్యాన్ని రిఫర్ చేసారు.) అందుకు యేసు ' ప్రభువైన' నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను (మత్తయి 4 :6 ) (నా అడ్రస్ చెప్పండి వస్తాను అంటున్నారుగా నా అడ్రెస్స్ మత్తయి సువార్త 4 : 7) " ఎందుకంటే సాతాను యేసుక్రీస్తును వాక్యముతో శోధిస్తే, యేసుక్రీస్తు అదే వాక్యము ద్వారా జయించాడు."
యేసుక్రీస్తు వడ్లవాని కుమారుడు అంటే కార్పెంటర్ కొడుకు అనిఅర్ధం( 13 :55 ) అంతె గాని గొర్రెల కాపరి అని కాదు. యేసు క్రీస్తు ప్రతీది ఉపమానముతో వివరించాడు (మత్తయి 13 :35 ) . పోలమని, గురుగులని, గోధుమలని, చేపలని, వెండినానేలని. ఇలా ఎన్నో ప్రజలకు అర్ధమయ్యే రీతిలో భోదించాడు. మీరన్నట్లు వేరొక అర్ధం కాదు. ఆపై వాక్యములో ఇలా ఉంది.
ఈ సాద్రుస్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకోనలేదు. (యోహాను 10 :6 ) యేసు ప్రభువు తో తిరుగుతున్న వాళ్ళకే ఆయన చనిపోయి తిరిగి లేచేంతవరకు అర్ధంకాకపోతే! వైదిక మార్గాన్ని చేబట్టండి అన్న మీకు ఎలా అర్ధమవుతుంది. ? గొర్రెలు కాపరులు ఎక్కువగా ఉన్న పాలస్తీనా ప్రాంతములో దహన బలి నిమిత్తం నిత్యం గొర్రెలను అర్పిస్తారు. అంతె కాకుండా ప్రవక్త అయిన యోహాను కూడా దేవుని గొర్రెపిల్ల అని యేసును గూర్చి అన్నాడు యూదుల దృష్టిలో ఎంతో పవిత్రమైన గొర్రెను సాద్రుస్యముగా చెప్పేడే గాని కించ పరచే దృష్టితో యేసు ఎప్పుడు చెప్పలేదు. . ఉదాహరణకు :- ఆవు హిందువులకు ఎంతో పవిత్ర జంతువు దాని చిత్ర పటంలో అన్ని దేవతలు కొలువై ఉన్నట్లుగా ఉంటుంది. అంతమాత్రాన హిందూ దేవతలంతా, పశువులతో సమానమని అర్ధమా! కాదుగదా ఎందు కంటే అది ఎంత పవిత్రమైనదో దానిని పూజించే వాళ్ళని అడగండి.
ఒకే ఒక రెఫరెన్సు ఇచ్చారు అని తెగ భాద పడి పోతున్న మీకు :- అయితే యేసు వారి యెద్ద కు వచ్చి -- పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికార మియ్యబడియున్నది.| కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా జేయుడి. మత్తయి 28 :19 ) మీరు యుదయ సమరయ దేశములంతటను తను భూదిగంతముల వరకునును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను.అపోస్తులుల 1 :8 ) యూదులే ఆయనను నమ్మలేదని మీరు వ్రాయడం తప్పు . కొందరే ఆయనను నమ్మలేదు (యోహాను 8 :30 ) ఆయనను నమ్మక పొతే క్రొత్త నిబందన యూదుల గాక ఎవరు వ్రాయ గలరు ? ప్లేస్ లేక కుదించి కుదించి వ్రాస్తుంటే నా ప్రశ్నలకు సమాదానం చెప్పలేదని అనటం చిన్న పిల్లల మనస్తత్వం. ఒక ఏసే కి (వ్యాసం) ఎంత పెద్ద జవాబురాయలో మీకు తెలిసే ఉంటుంది. అలాంటిది మహా జ్ఞాన గ్రంధ మైన బైబిల్ గురించి ఇంకెంత వ్రాయాలి? వైదిక మార్గం గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు ఎందు కంటే చిన్నపాటి నుండి వారితో నే కలసి జీవిస్తున్నాను నేను కూడా వైదిక మార్గమును విమర్శించి వ్రాయగలను. నా దగ్గర దాని గురించి పెద్ద గ్రందమే ఉంది. అలా వ్రాస్తే మీకు నాకు పెద్ద తేడ ఉండదు. మీరు నా మతం అని చెప్పి మీమనుసులో ఉన్న అసలు ఆలోచన బైట పెట్టారు. నా మట్టుకైతే క్రైస్తవ్యం మతం కాదు అని చెప్పా గలను దానికి సంబందించిన రిఫరెన్సులు ఇవ్వగలను.( దీని ముగింపు :- ప్రకృతి సంబదియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రి తనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మసంబంధి యైనవాడు అన్నిటిని వేవేచించును గాని అతడేవని చేతనైనను వివేచింపబడడు. 1 కోరిందీ 1:13 -15)

Anonymous said...

/ఋగ్వేదంలో ఇలా ఉంది - శ్లోకము : ''యేష` దేవా ` ప్రదిశ్రోను సర్వా`
పూర్వూహిజాప` నా - ఉ - గర్భే - అంతః సయేవదేవ` జన్నియస్న్న్య మాణ''

భావము : యేసు అన్ని దిశలలో మహా దేవుడై యున్నాడు. తూర్పు దేశ మందు
పరిశుద్దమైన స్త్రీ గర్భమున అవతరించును. ఈయనే నిజమైనదేవుడు, ప్రజలందరూ
ఎదురుచూస్తున్న దేవుడు పాపము లేని మహా పరిశుద్దుడు ఈయనే ./

తమరి బొంద, తూర్పు( బెత్లహం తూర్పున వుందా!!) పడమర తెలియని పెంట కోస్తు ఎదవలు అడ్డంగా కాపీలు, పైరసీ చేస్తే ఇలానే ఏడుస్తుంది. :))

SvetASvatara upanishat 2.16 would state this tattvam as follows:

esho ha deva: pradiSoanu sarvA: pUrvo ha jAta: sa u garbhe anta: |
sa eva jAta: sa janishyamANa: pratyang janAmstishThati sarvatOmukha: ||

Meaning:
This devA alone exists in all directions. It is He who originated in the beginning
(as HiraNyagarbhan). He is alone in all the seeds. He is the born, yet to be born,
and exists in all those that are born and as the one with faces everywhere.

Anonymous said...

/హిందుమతాన్ని కూకటివేళ్ళతో సహా కుళ్ళిస్తున్న వ్యవస్థను తూర్పారబెట్టండి. మీ శక్తిల్ని హిందూమత ప్రక్షాళణకు ఉపయోగించండి./

కుళ్ళింది ఎవరో తెలుస్తూనేవుంది. హైందవానికి కొంతమంది చీడల్లా పట్టివుండవచ్చు, కాని ఆ వట వృక్షానికి వచ్చిన ఢోకా ఏమీలేదు. పెంట మూవీలకు రివ్యూలు రాసేందుకు శక్తియుక్తులు వుపయోగించే వాళ్ళకన్నా ఈ బ్లాగర్ 100రెట్లు సద్వినీయోగం చేసుకుంటున్నారులే. :D

Juda Lion Tribe said...

తూర్పున అంటె భారత దేశము నుండి చూస్తె వచ్చే తూర్పు గురించి కాదు ఋగ్వేద మహారుషులు చెప్పింది. పాలస్తీనా దేశములో తూర్పున ఉన్న దేశమందు అంటె బెత్లేహేము నందు పరిశుద్దమైన స్త్రీ గర్బమున అవతరించును. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి (మత్తయి 2 :2 )
ఋగ్వేదం ప్రాచీన గ్రంధం అనియు వారు రచించే సమయానికి యేసు ప్రభువు పుట్టుక వారికి భవిష్యత్త్ అని తెలుసు కోవాలి. యేసు ప్రభువు పుట్టేనాటికి రోమన్లు యేరుషలెమ్ ను ప్రపంచ రాజదానిగా చేసుకొని ఏలుతున్నారు. అప్పటి మన భారత దేశ చరిత్ర ను మనం గమనిస్తే రోమన్ల ప్రభావమే ఎక్కువ. ఆసమయములో నక్షత్ర శాస్త్రజ్ఞులు అంటె ఆర్కియాల జిస్తులు తూర్పు దేశస్తులు అంటె యేరుషలెమ్ లో ఉండే వారికి మన దేశాలన్నీ తూర్పు దేశాలే. ఇప్పుడు వారి దేశమైన యేరుషలెమ్ లో తూర్పు ఎటువైపు ఉంటుంది. ఒక వేళ మనదేశంలో ఉంటె జ్ఞానులు వారి దేశమెట్లు వెళ్తారు. తూర్పు దేశ మందు పరిశుద్ద స్త్రీ అంటె కన్య మరియా గాక ఇంకెవరు? పాలస్తీనా తూర్పు ప్రాంతాలలో బెత్లేహేము మనకు మ్యాప్లో చక్కగా కనబడుతుంది. పాత నిబందనలో హిందూ దేశపు ప్రస్తావన వచ్చి నప్పుడు అది 127 సంస్తానములలో ఒక దేశమని మీరు గుర్తించాలి ( ఎస్తేరు 1 :1 )
మీ దృష్టిలో పనికిరాని (పెంట) కోస్తోల్లును , పెంట కుప్పల మీద నుండి లేవ నెత్తు వాడు ఆయనే (1 సముయేలు 2 :8)
సజ్జనుడు తన హృదయమను మంచి ధననిది లోనుండి సద్విషయములను బైటకు తెచ్చును; దుర్జనుడు చెడ్డ దన నిది లో నుండి దుర్విషయములను బైటకు తెచ్చును. హృదయము నిండి యున్నదానిని బట్టి నోరు మాట్లాడును. (లూక 6 :45 )
చివరిలో దాని భావం చెప్పేటప్పుడు ఇంగ్లిష్ లో ఎందుకు వివరించారు? యేసు క్రీస్తును ఒప్పుకో వలసివస్తుందనా?
మనదేశానికి ఇటలీ నుండి వచ్చి పరోక్ష పాలన చేసే సోనియాగాందీ ని ఒప్పు కుంటారు. మనదేశమును దోచుకుని తినే దేశ నాయకులను ఒప్పుకుంటారు! కాని లోక రక్షకుడైన యేసు క్రీస్తును మాత్రం ఒప్పుకోరు, ఒప్పుకున్న మమ్మల్ని తోటి సహోదరుడని కూడా లేకుండా చాల నీచం గా మాట్లాడతారు. క్రీస్తు శకంలో ఉండి క్రీస్తును ఒప్పుకోక పోవటం విచారకరం.

రహ్మానుద్దీన్ షేక్ said...

అనాహూతః ప్రవిశతి
అపృష్టో బహుభాషతే
అన్న రీతి మీరు ఇలా చెప్పుకుంటూ పోతే నేనేమీ చెయ్యలేను, ఋజువులు చూపితే అవన్నీ వట్టి మాటలని పక్కన పడేస్తారు, మీ సోది మీదే గానీ తప్పిదాలు ఒప్పుకోరు!
నేను ఒప్పుకుంటున్నా, తోమా సమాధి కేరళలో లేదని, కానీ అక్కడ ఆయన శరీర అవశేషాలు ఉన్నాయని, కానీ నేను ఆ అవసేషాలనే సమాధి అని పొరబడ్డాను. ఇప్పటికీ ఇవి కేరళలో తోమాకొండపై కలవు, ఏ సిరియన్ క్రైస్తవుణ్ణి అడిగినా చెబుతాడు!
మరి మీరు మాత్రం మొదటి పదిలైన్లే శుభ్రంగా తప్పులతో నింపి ఉన్న బైబుల్ ను మాత్రం నమ్ముతూనే ఉండండి.
మరి మీరు తీర్పు రోజున ఇవే మాటలకు కట్టుబడి ఉండాలి! నేను మీకై సాక్ష్యం చెప్పడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయను!
నేను ఎంత చెప్పినా వినలేదు అన్న సాక్ష్యంతోనే నేను మిమ్మల్ని నిలబెడతాను!
గుర్తుంచుకోండి
ఆ రోజు ఎంత పశ్చాత్తపపడినా లాభంలేదు
మీ వంటి పెద్దవారికి దిక్కులు నేర్పాలా?
తూర్పును పడమరలా అనుకునే మీకు నేను చెప్పలేను!

Anonymous said...

/పాలస్తీనా దేశములో తూర్పున ఉన్న దేశమందు అంటె బెత్లేహేము నందు పరిశుద్దమైన స్త్రీ గర్బమున అవతరించును./
ఋగ్వేదం పాలస్తీనాలో దొరికిందంటారా, ఏసుపాదం గారు? :)) మరి మీలెక్కన, ఋగ్వేదం పాలస్తీనీయుల పవిత్ర మతగ్రంధం కావాలి. :)) ఇలా కాపీలు కొట్టి పైరసీలు చేస్తే పాపులౌతారని, పరిశుద్ధాత్ముడి టైమంతా మీ పెంట కడగడానికే వృథా అవుతున్నదని ఏసు మీకు చెప్పినట్టులేదు.
/క్రీస్తు శకంలో ఉండి క్రీస్తును ఒప్పుకోక పోవటం విచారకరం./
క్రీస్తు శకమా? నా శకంలో (నేను పుట్టిన తరవాతి సంవత్సరాల్లో) వుంటూ నన్నే ధిక్కరించడం :) మీవంటి పరిశుద్ధ పెంటకోస్తు పాపులకు భావ్యం కాదు. నిత్య పాపులైన మీ పాపులను కడగడానికి ఇకపై పరిశుద్ధాత్ముడు గొర్రెల మందతో ఇకపై జన్మించడు ( మత్తయి/102:యొహను/32: 32:65:102:37)

/ఒప్పుకున్న మమ్మల్ని తోటి సహోదరుడని కూడా లేకుండా చాల నీచం గా మాట్లాడతారు. క్రీస్తు శకంలో ఉండి క్రీస్తును ఒప్పుకోక పోవటం విచారకరం./
ఒప్పుకున్నాంగా , తమరు పాపులని? క్రీస్తు మీలాంటి నీచ, నికృష్ట, బుద్ధిహీన పాపాత్ములను సర్ఫ్ వేసి కడగడానికే లోకమును వచ్చెను అనే మీ పెచారం నమ్ముతామే! మీరు పాపులుగా వున్నతకాలం తోముతునే వుండబడుదురు (జాను 32:81:93)

Rao S Lakkaraju said...

"ఆసమయములో నక్షత్ర శాస్త్రజ్ఞులు అంటె ఆర్కియాల జిస్తులు"
----------
నక్షత్ర శాస్త్రజ్ఞులు, ఆర్కియాల జిస్తులు ఎప్పుడు ఏ శకంలో అయ్యారబ్బా?

Rao S Lakkaraju said...

"తూర్పు దేశ మందు పరిశుద్ద స్త్రీ అంటె కన్య మరియా గాక ఇంకెవరు?"
-----------
చదువుతుంటే కొంచం బాధగా ఉంది.

Juda Lion Tribe said...

ఋగ్వేదములో యేసు క్రీస్తును గురించి కాకపొతే ఏ దేవుడి గురించి మహర్షులు చెప్పేరో తెలియ జేయాలి గాని ఉరకనే నోట్లో సమస్త కల్మషం నింపుకొని ద్వేషంతో సమాదానాలు ఇవ్వటమేగాని మీదగ్గర శాంతమేది? ఎవరి గురించి వ్రాసారో చెప్పే దమ్ము, గాని ధైర్యము గాని లేదు! ఊరకనే నోట్లో ఆశుద్దన్ని నింపుకొని మంచి మర్యాద లేకుండా! హైందవ దేవుళ్ళ లో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. వాటిగురించి మాట్లాడటం నాకిష్టం లేదు. ఎందుకంటే బైబిలు చెప్తుంది :- వీరు గుడి దోచిన వారు కాదు, మన దేవతను దూషింపను లేదు (అపోస్తులు 19 :37 ) హైందవ దేవుళ్ళు పేర్లలో ఏదో ఒక శకమని వెయ్యోచ్చుగా. మీరేమన్న జాతిపిత ఇది మీశకమని చెప్పటానికి మీపుట్టిన తేది లో ఇయర్ -మంత్ -డేట్ లో, ఇయర్ తీసి వేయండి. మీలావాదేవిలలో దయచేసి ఇయర్ వేయవద్దు. దాని బదులు నా శకం అనివేయండి. అంతె కాదు ఇకనుండి ఇది నా శకం అని ప్రపంచ దేశాల ఐక్య రాజ్య సమితిలో బిల్లు పాస్ చేయించండి.
నక్సత్రాన్ని బట్టి మనిషి జాతకాన్ని చూసే వాళ్ళను ఏమంటారో మీరే చెప్పాలి ? మనవాళ్ళలో అప్పటికే జ్ఞానులు లేరని చెప్పి మనలను మనమే కించ పరుచుకోవచ్చా! అదేమైన అంటె కాపీలు పైరసీలు అంటారు. మీరు తెల్లవాళ్ళు కనిపెట్టిన వి అంటె ట్రైన్, బస్, బల్బ్, ఫోన్, టీవీ కంప్యుటర్ అంతెందుకు ఇప్పుడు మీరు నాకు సమాధానాలు ఇస్తున్న ఈ వెబ్ కూడా ఉపయోగిచకుండా మనము ఉంటున్నామా లేదు కదా వాళ్ళు కనిపెట్టినదంతా ప్రంచ ప్రజలకు ఉపయోగ పడటానికి కనిపెట్టారు. ఇవన్ని ప్రపంచ ప్రజల ఉమ్మడి ఆస్తి . మతమో మతమో అంటున్న మీగురించి డా|| అంబేద్కర్ గారూ ఇలా అన్నారు :- గౌతమ బుద్దుని అనుసరించిన వారు ........ బౌద్ధులు
మహ్మ్మద్ద్ ప్రవక్తను అనుసరించిన వారు ......... మహమ్మదీయులు
క్రీస్తు యేసుని అనుసరించు వారు ........... క్రైస్తవులు
హిందువులనగా ........... ఎవరు ?
హిందూ మత గ్రంధములు అనేకములు. వేదములు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు,
పురాణములు, ఇతి హాసములు, ధర్సనములు. మహర్షుల యొక్క మతములు వేరుగా నున్నవి, వారి
మూల సిద్దంతములు, మత గ్రంధములు ఒకదానితో ఒకటి భేదించు చున్నవి. కనుక మతములు
మానవ కల్పితములు.
(గమనిక :- వ్యక్తిగతముగా దూషణలు దిగిన వారికి సంస్కార హీనులకు జవాబు చెప్పబడదు.)

Juda Lion Tribe said...

భారత్ కు 'క్రైస్తవ్యం' మేలు చేయలేదా ?
భారత దేశములో ఉన్న చాల మతాల వారు, క్రైస్తవ్యాన్ని నిష్కారణముగా నిందించడం, తక్కువ చేసి మాట్లాడడం, దేశ ద్రోహులుగా చిత్రీకరించడం, పరాయి మతం అని వెలివేయడం, మనము తరచూ చూస్తున్నాము కాని భారత దేశానికి క్రైస్తవ్యం ఏమి చేసిందో ' డి ఇలాస్త్రేటేడ్ వీక్లీ ఆఫ్ ఇండియా' వారు ప్రచురించిన ఈ ఆర్టికల్ చదివితే తెలుస్తుంది, క్రైస్తవ్యం వలన భారతదేశం బాగుపడిందో లేక గాయపడిందో!
1 . 150 కాలేజీలు స్తాపించ బడ్డాయి.
2 . 2 ,177 ప్రాధమిక విద్యాలయాలను స్థాపించారు.
3 . 245 టెక్నికల్ విద్యా సంస్థలు ఏర్పడ్డాయి.
4 . 153 టీచర్ ట్రైనింగ్ సంస్థలు స్థాపించా బడ్డాయి.
5 . 620 హాస్పటల్స్ కట్టబడ్డాయి.
6 . 670 ప్రధమ చికిత్సా కేంద్రాలు వెలువడ్డాయి.
7 . 86 కుష్టురోగుల కేంద్రాలు ప్రారంభించబడ్డాయి.
8 . 713 అనాధ శారానయాలు నిర్మించబడ్డాయి.
9 . 682 పేద పిల్లలకు వసతి గృహాలు కట్టబడ్డాయి.
10 . 27 ఇండస్త్రియాల్ కేంద్రాలు స్థాపించా బడ్డాయి.
11 . గుడ్డి, చెవిటి, మూగ వారికి సహాయ కేంద్రాలు క్రైస్తవ్యం ద్వారా భారత దేశానికి అందివ్వబడ్డాయి.
ఈ లెక్కలు 1969 , డిసెంబర్ 28 లెక్కల ప్రకారం, అంటె 40 సంవత్సరాల క్రితం లెక్కల ప్రకారం. ఈ 40 సంవత్సరాల వ్యవధిలో ఎన్ని వందల అనాధ శరణాలయాలు, హాస్పిటల్స్, కాలేజీలు,హాస్టల్స్ క్రైస్తవుల పుణ్యాన వేలిసినవో వివరించ లేము. క్రైస్తవ్యం ద్వారా తప్ప ఇన్ని కాలేజీలు, అనాధ శరణాలయాలు, వైద్య ,విద్యా కేంద్రాలు మరే ఇతర మతాల ద్వారా భారత దేశాలను ఉద్దరించుటకు ఆవిర్భవించబడలేదు. నిజమైన క్రైస్తవ్యం వలన బారత దేశం బాగు పాడిందే గాని, ఎక్కడా ఎన్నడు ఇబ్బంది పడలేదు. ఇబ్బంది పడదు.
నిజమైన క్రైస్తవ్యం శత్రువును ప్రేమిస్తుంది . ద్వేషించేవాడు ఆకలి గొని వస్తే ఆహారం పెడుతుంది, చేరదీస్తుంది, చేయూత నిస్తుంది. "మానవ సేవయే మాధవ సేవ" అని క్రియల్లో చూపిస్తుంది. 'సత్యమేవ జయతే' అని తప్పక ఒక రోజు నిరూపిస్తుంది. చివరిగా . . . భారతదేశ అభివృద్ధి కోసం క్రైస్తవ్యం చేసినంత సహాయం, త్యాగం మరే ఇతర మతమైన, తెగయైన, జాతియైన ఉన్నదా? అనే ఈ ప్రశ్నకు జవాబు దొరికితే బావుండు!

జయహొ said...

భలే వాడి బాసు. క్రైస్తవ మతం మొత్త సంగతి ఎందు గాని కొంచెం మదర్ తెరసా గురించి తెలుసుకో. అది ఆమేకి ఎక్కువ ధనసహాయం చేసిన జర్మని క్రైస్తవుల అభిప్రాయం ఈ క్రింది వెబ్సైట్లలో చదువు.
The Following Feature Appeared in Germany's STERN magazine on 10 September 1998 on occasion on Mother Teresa's 1st death anniversary.
It is worth pointing out here that STERN, one of Europe's highest selling magazines, is a conservative organ, not known for its anti-Catholic bias.
MOTHER TERESA : WHERE ARE HER MILLIONS? by Walter Wuellenweber
http://members.multimania.co.uk/bajuu/
----------------------------------
The Illusory Vs. The Real Mother Teresa
By Michael Hakeem, Ph.D.
Review of The Missionary Position
by Christopher Hitchens
http://ffrf.org/legacy/fttoday/1996/august96/hakeem.html
-----------------------------------
Mother Teresa's business was : Money for a good conscience. The donors benefitted the most from this. The poor hardly. Whosoever believed that Mother Teresa wanted to cahnge the world, eliminate suffering or fight poverty, simply wanted to believe it for their own sakes. Such people did not listen to her. To be poor, to suffer was a goal, almost an ambition or an achievement for her and she imposed this goal upon those under her wings; her actual ordained goal was the hereafter.
With growing fame, the founder of the order became somewhat conscious of the misconceptioons on which the Mother Teresa phenomenon was based. She wrote a few words and hung them outside Mother House:
"Tell them we are not here for work, we are here for Jesus. We are religious above all else. We are not social workers, not teachers, not doctors. We are nuns."
One question then remains: For what, in that case, do nuns need so much money?

Juda Lion Tribe said...

క్రైస్తవ్యం ద్వారా జరిగిన మేలు చెప్పరు. ఎవడో చేసిన వెధవ పనులు మాత్రమే చెబుతారు. క్రైస్తవ్యం మత ,మార్పిడికి వ్యతిరేకం అని నేను ముందే చెప్పాను. యేసు ప్రభువును అనుసరించే వాడే నిజమైన క్రైస్తవుడు. బైబిలుకు వ్యతిరేకమైన పనులు ఎన్నో లోకములో జరుగుతున్నాయి. అంతెందుకు హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని ఎంత మంది ఎన్ని పెంట పనులు చేయలేదు? ఎన్నో దేవాలయాల సొమ్మును దిగ మింగారో వాటి గురించి నా దగ్గర బోలెడన్ని ఆర్టికల్స్ ఉన్నాయి! వాటిని మీరు చదవుతానంటే మీరు అలసి పోయేదాకా పోస్ట్ చేస్తానే ఉంటాను. మనదేశానికి ఎంతో సేవ చేసిన నిజమైన క్రైస్తవురాలు మదర్ తెరిస్సాను గురించి మాట్లాడడం అందులో చని పోయిన వారి గురించి మాట్లాడటం, భాధాకరం.
మాటకు ముందు సాక్ష్యం చెపుతాను అని మాట్లాడుతున్నారు. ఎవరి ముందల చెబుతారు సాక్ష్యం యేసు ప్రభువు ముందలే గదా!(మత్తయి 25 :31 -46 ) ఆ యేసు మీ గురించి నా గురించి ఏమన్నాడో చదవండి:- ఆయన యందు విశ్వాస ముంచు వానికి తీర్పు తీర్చ బడదు. (అంటె నాకు తీర్పు లేదు. తీర్పే నాకు లేనప్పుడు మీరు నా గురించి సాక్ష్యం ఎలా చెపుతారు? ) విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు ( అంటె యేసు యందు) విశ్వాసముంచ లేదు గనుక వానికి ఇంతక ముందే తీర్పు తీర్చ బడెను. (యోహాను 3 :18 ) అంటె బైబిలు మొదటి పది లైన్లు తప్పు అని యేసు ప్రభువును విశ్వసించ కుండా విమర్శించిన మీకు (ఇంతకూ ముందే తీర్పు తీర్చ బడెను.) కుమారునికి విదేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి యుండును. నీ మీద దేవుని ఉగ్రత నిలిచి యుంది దాని ప్రబావము పోను పోను నీకే తెలుస్తుంది. భారతదేశ అభివృద్ధి కోసం క్రైస్తవ్యం చేసినంత సహాయం, త్యాగం మరే ఇతర మతమైన, తెగయైన, జాతియైన ఉన్నదా? అనే ఈ ప్రశ్నకు జవాబుగా ఇదగో ఫలాని మతం ఇంత చేసింది ఫలాని జాతి అంత చేసింది అని జవాబేది? మీ ఇంట్లో ఉన్న పాలిచ్చే పశువులలో మీరు త్రాగే వాటి పాలకన్న దాని పేడ మీద మీకు ఎక్కువ ఆశక్తి ఉన్నట్లుంది.

జయహొ said...
This comment has been removed by the author.
జయహొ said...

*ఎవడో చేసిన వెధవ పనులు మాత్రమే చెబుతారు. *
ప్రియ సోదరా,
మీరు మొదట మదర్ తెరెస్సాగారు వెధవ పనులు చేశారు అని ఒప్పుకున్నదుకు ధన్యవాదాలు. జరిగిన మేలు మీరు ఏలాగు చెపుతున్నారు కదా! మళ్ళి నేను చెప్పడం ఎందుకు? మీరు జాగ్రత్తగా పరిశిలిస్తే ఆ ఆరోపణలలో ఒక్కటి కూడా నేను చేసినది కాదు. హిందువులు చేసినది కాదు. తెల్ల వారు ఐరోపా, అమేరికా దేశం వారు చేసినవి.
*మనదేశానికి ఎంతో సేవ చేసిన నిజమైన క్రైస్తవురాలు మదర్ తెరిస్సాను గురించి ...మాట్లాడటం, భాధాకరం*
నిజమే ఆమే చేసిన సేవ కన్నా ప్రచారము 100 రెట్లు ఎక్కువని, ఆమే భారత దేశం లో కన్న ఎక్కువ కాలం విదేశాలలో గడిపినదని వారు పేర్కొన్నారు. ఇటువంటి ప్రచార ఆసక్తి గలవారినే పాపం మీలాటి వారందరు నిజమైన క్రైస్తవులు అని అంటారు కామోసు.

*ఆ యేసు మీ గురించి నా గురించి ఏమన్నాడో చదవండి *
మీ గురించి ఆయన అని ఉండ వచ్చు గాని నా గురించి అని ఉండడు. నేను మీ దేవుని గురించి ఒక్క ముక్క చదవ లేదు. నా దృష్ట్టిలో దేవుడు అప్రస్తుతం. మీరు రాసింది తెలుగు ఐనా ఒక్క ముక్క అర్థం కాలేదు read your statements " తీర్పు తీర్చ బడెను. నీ మీద దేవుని ఉగ్రత నిలిచి యుంది దాని ప్రబావము పోను పోను నీకే తెలుస్తుంది. "
అసలికి మీ దేవుడిని గురించి తెలుసుకోవలసిన అవసరమేలేదు. నా మీద ఈ ప్రభావాలు ఏమీ పని చేయవు. ఎంత మంది దేవుడ్లోచ్చినా నేను భయపడే రకాన్ని కాను. ఆ సంగతి వారికి కూడా తెలుసు.

జయహొ said...

*అభివృద్ధి కోసం క్రైస్తవ్యం చేసినంత సహాయం, త్యాగం మరే ఇతర మతమైన, తెగయైన, జాతియైన ఉన్నదా?*
ఏంది బయ్యా నీకు క్రైస్తవ వ్యాపార సిద్దంతం తెలియనట్లు ఉంది. చూడబోతే ఈ మధ్య నే మారి నట్లు ఉన్నావు. కొత్తలో రోజు నీలాటి వారికి దేవుడితో సంభాషించినట్లు కలిగిన అనుభవాల వలన అసలు మోసం గ్రహించరు. ఎందుకటె మీరు చూడండి ఇక్కడ సాగం బైబిల్ రాశారు. ఎన్ని రోజులు చదివితే ఇంతటి పాండిత్యం. అదే కా మళ్ళీ వేదాలని కూడా మీవె అనే విధంగా రాస్తున్నారు అంటే మీరు ఎంతటి నెర్పు, పాండిత్యం సంపాదించి ఉండాలి? ఈ గొడవలో అసలు సంగతి మరచారు. అదేమీటంటే టూకిగా చెప్తాను మీరు ఆ కోనం లో పరిశిలించుకొండి. తెల్ల వారు దేశాలను అక్రమించుకొనే టప్పుడు మొదట యుద్దం చేసి అమానుషం గా ప్రజలను చంపుతారు. తరువాత వారిని పాలించాలంటె ప్రజలు మాట వినరు. వారి పాలనకి సహకరించరు. ఇక వీరిని తమ దారిలో తెచ్చుకోవటానికి చర్చ్ లను ఆ ఊరిలో పెట్టించి వాటి ద్వారా విద్యా, వైద్యం పేరుతో ప్రజలను మచ్చిక చేసుకొంటూ తన అధికారం చలా ఇస్తాడు. పోని వీరిని అంతటి తో వదులు తాడా అంటె రకరకాల ప్రయత్నాలు,వ్యుహాలు వేసి అలా తెల్ల వాడు చర్చ్ ద్వారా ఆ దేశప్రజల భూములను ఆక్రమిస్తాడు. నల్ల వారి బిషప్ చెప్పిన ఈ క్రింది మాటలు చదువు Desmond TUTU
When the missionaries came to Africa they had the Bible and we had the land. They said, 'Let us pray.' We closed our eyes. When we opened them we had the Bible and they had the land.”
----------------------------------

“Of all religions, Christianity is without a doubt the one that should inspire tolerance most, although, up to now, the Christians have been the most intolerant of all men”
Voltaire (French Philosopher and Writer. )

Rao S Lakkaraju said...

@జయహొ
Bishop Desmond Tutu summed up real good. Thanks for posting the comment.

Juda Lion Tribe said...

'జయహొ గారికి క్రీస్తు పేరిట శుభాలు' జాతి పిత మహాత్మా గాంధి గురించి కూడా మన భారతీయులు వ్రాసిన చండాలమైన వ్యాసాలూ వెబ్సైటు లో చాల ఉన్నాయి. అంత మాత్రాన 'జాతిపిత' మహాత్మా గాంధి కాకుండా పోతాడా! ఇక్కడ ఉద్దరించే వాళ్ళు తక్కువ విమర్శించే వాళ్ళు ఎక్కువ! వెనకటికి 'ఆలికి అన్నం పెట్టి వూరికి ఉపకారం చేసాను' అన్న సామెత గుర్తొస్తుంది. మనవాళ్ళు చేసిన విమర్శలు చూస్తుంటే. మద్య యుగంలో మతాన్ని అడ్డు పెట్టుకొని మారణ కాండ చేసిన వాళ్ళ గురించి మీరు ప్రత్యేకముగా ఎకాల్సిన అవసరం లేదు. క్రీస్తును అనుసరించిన మార్టీన్ లూదర్ దగ్గర నుండి భారత దేశ గొప్ప మిషనేరి గా పేరు గాంచిన విలియం కేరి వరకు వారి ప్రసంగాల ద్వారా ప్రత్యర్దుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన సంగతి మరిచిపోతే ఎలా?
వేరే సహోదరుడు పంపించిన వేరే వ్యాసానికి స్పందించి 'ఎవడో చేసిన వెధవ పనులు' అని వ్రాయ వలసి వచ్చింది. కాని మదర్ తెరిసా గురించి కాదు. మీ వ్యాసానికి స్పందించి కాదు. దయచేసి అర్ధం చేసి కోగలరు.
వేరే సహోదరునికి ఇచ్చిన జవాబు మీరు చదివిన జవాబులో ఉండటం వల్ల 'ఉగ్రత, తీర్పు, అనే విషయాలు' మీకు సంబందించినవి గా బావించ వద్దు. మీరిచ్చిన గౌరవానికి మీకు నా కృతజ్ఞతలు.
అన్నట్లు 'బిషప్ గారి లాండ్ జోక్ బాగుంది'.

తైరు సాదం said...

>>అసలు క్రీస్తు ‘పాశ్చాత్యుడని’ మీకెవరు చెప్పారు! లెక్కగట్టి మరీ డిసెంబర్ లో పుట్టలేదని తేల్చేసారు?<<
లేదన్నా!!
కిరీస్తు చెన్నైపక్కా ఊళ్ళో పుట్టీనాడని మా యమ్మ ఎలకమ్మ సెప్పింది, జస్ట్ మొన్ననే!

తైరు సాదం said...

The origin of Kerala's Christians dates back to 52 AD, when St. Thomas came to the region landing in the port of Cranganore near Cochin. He visited different parts of Kerala and converted local inhabitants including many from the upper sect known as Namboodiri Brahmins. It is also believedthat St. Thomas established Churches in seven places in Kerala ( Kodungallore, Palayur, Paravur, Kokkamangalam, Niranam, Chayal, Korakkeni, Kollam) and a chappal (half church-"Arappalli") at Thiruvankottu.

దీనెమ్మభడవా!! రెండు వేల సమచ్చరాలనుండే మతమార్పిడులు జరుగుతాన్నయా!! కొడుకులు.

Ravitheja said...
This comment has been removed by the author.
Ravitheja said...

As Per "తైరు సాదం"
The origin of Kerala's Christians dates back to 52 AD, when St. Thomas came to the region landing in the port of Cranganore near Cochin. He visited different parts of Kerala and converted local inhabitants including many from the upper sect known as Namboodiri Brahmins.

-------------
1. ఎట్టెట్ట 52 AD నుంచే మత మార్పిడి మొదలైందా..........?
2. St. Thomas మత మార్పిడి చేయడానికే వచ్చాడా ...?

మరి మన సోదరుడు "Juda Lion Tribe"
ఇలా చెప్పాడు ఎంటబ్బా

క్రైస్తవ్యం మత ,మార్పిడికి వ్యతిరేకం అని నేను ముందే చెప్పాను. యేసు ప్రభువును అనుసరించే వాడే నిజమైన క్రైస్తవుడు.

------------------

బాబ్బాబు ఎవరినా కొంచెం పైన వాక్యాల నుంచి ఏమి అర్ధం చేసుకోవాలో చెప్పగలరు.
నాకు కొన్ని సందేహాలు ఉన్నాయ్ వాటి ని కూడా తీర్చి పుణ్యం కట్టుకోండి

మత మార్పిడి చేసినవాళ్ళు (చేసేవాళ్ళు) Cristian's కాదా.....?
3. మరి వేరే మతానికి చెందిన వాళ్ళు మత మార్పిడి చేసారా/చేస్తారా / చేస్తున్నారా .......?
4. అది వాళ్ళ మతం లోకి కాకుండా క్రైస్తవ్యం లోకి చేస్తారా ...........?

5. మరి యోహాను ఇలా చెప్పాడు ఎంతబ్బా.........?

"ఈ దొడ్డివి కానివి వేరే గోర్రేలును (అన్యజనులు) నాకు కలవు;
వాటిని కూడా నేను తోడుకొని రావలెను,
అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును.(యోహాను 10 :16 )"


సమాధానాలు తెలిసి కూడా చెప్పని వాడి తల వేయి వక్కలు అగు గాక అంతే కాదు ,
బేతాళుడు (సాతాను) మళ్లీ వస్తాడు జాగ్రత .#@$!$!@#$%^&*

Praveen Mandangi said...

జయహో, ఒకవేళ మన హిందువులు ఆఫ్రికాని ఆక్రమించి వలస పాలన చేసినా మనవాళ్ళు ఆఫ్రికన్‌లకి అలాగే కుచ్చు టోపీ పెట్టేవాళ్ళు. మతం అనే కాన్సెప్టే మనుషులకి కుచ్చు టోపీలు పెట్టడానికి.

జయహొ said...

*మన హిందువులు ఆఫ్రికాని ఆక్రమించి వలస పాలన చేసినా *

ప్రవీణ్,
ఊరకనే హైపోతిటికల్ గా ఊహించ మాక. అసలికి ఇప్పటివరకు హిందువు లు ఏ ఇతర దేశం మీద పడి దోచుకోలేదు, ఆ అవసరం లేదు. దోచుకోవటం దోచు కున్న సంపదకు చట్టాలు చేయటం అనేది తెల్ల వారి సంస్కృతి. ఇక ఇతరులను మత మార్పిడి చేయటమనేది వారి పాలనలో ఒక భాగం. రష్యాలో ఎక్కడ కమ్యునిజం వస్తుందో అని భయపడి, దానిని అడ్డుకోవటానికి యురోప్, అమేరికాలు పేదలను వారికి మద్దతు ఇవ్వకుండా ఉండడానికి, స్థానిక చర్చ్ ద్వారా పేదలకు డబ్బులు పంచేవారు. దీనికొరకు కొన్ని ప్రభుత్వ విభాగాలే చాలా చురుకుగా పనిచేశాయని నీకు తేలియదా?
__________________________________
ఈ పైన ఒక పెద్దాయన వేదాలు కూడా వారి వే అనేవిధంగా క్లైం చేస్తున్నాడు. మోకాలికి బోడిగుండుకి లింక్ పెట్టటమంటే అదే!

Praveen Mandangi said...

గుప్తులు బర్మాని ఆక్రమించుకుని పరిపాలించలేదా? హిందువులు దోచుకున్నది తక్కువ, ఆంగ్లేయులు దోచుకున్నది ఎక్కువ. అంతమాత్రాన తక్కువ దోచుకోవడం జస్టిఫయెబుల్ అవ్వదు.

Praveen Mandangi said...

ఆఫ్రికాలో జనాభా తక్కువ, వ్యవసాయం చెయ్యడానికి సరిపడా భూములు ఎక్కువ. అందుకే ఆఫ్రికాని దోచుకుని ఆంగ్లేయులు బాగా లాభపడ్డారు. ఆఫ్రికాలో బొగ్గు గనులు, వజ్రాల గనులు, కోబాల్ట్ గనులు ఉండడం కూడా ఆంగ్లేయులకి లాభం కలిగించింది. ఇండియాలో జనాభా ఎక్కువ, వ్యవసాయం చెయ్యడానికి సరిపడా భూములు తక్కువ. అలెక్సాండర్ కాలం నుంచీ సామ్రాజ్యవాదులు ఇండియాపై దండయాత్రలు చేస్తున్నా ఇండియాని పెద్దగా దోచుకోలేకపోయారు. ఇద్దరు దొంగలకి రెండు వేర్వేరు ఊర్లు ఇస్తే ఏ ఊర్లో ఎక్కువ సంపద ఉందో ఆ ఊరిని దోచుకున్న దొంగే బాగా లాభపడతాడు. హిందువులైనా, ఆంగ్లేయులైనా తాము పరిపాలించిన దేశాలలో ఎంత సంపద ఉంది అనేదాన్ని బట్టి వాళ్ళు ఎంత దోచుకోగలరు అనేది ఉంటుంది.

జయహొ said...

ప్రవీణ్ అన్నాయ్, పదే పదే హిందువుల పేర్లను దగాకోరులు, దోపిడి మూఠాల పేర్ల పక్కన రాయమాక. నువ్వు అడిగే పిచ్చి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కూచుంటే మేము ఉద్యోగాలు వదలుకొని శ్రీకాకుళం అడవులలో తిరగాల్సిందే.

"ఇండియాపై దండయాత్రలు చేస్తున్నా ఇండియాని పెద్దగా దోచుకోలేకపోయారు"
ఇంకా ఎమీదోఛుకొవాలి నాయనా? ఒకసారి లండన్లో బ్రిటిష్ మ్యుజియం చూడు, ఎన్ని దోచుకు పోయారో తెలుస్తుంది. మన ప్రభుత్వం ఒకసారి కోహినూర్ వజ్ర మొద|| మావి మాకు ఇచ్చేయమని అడిగితే, ఆదేశ మంత్రి "అలా మేము ఇచ్చుకొంట్టు పోతే మాదేశం లో ఎమీ మిగలవు, ఖాళి అవుతుందని చేప్పాడు." అటువంటి చరిత్ర ఆదేశాల వారిది. మనుషులను (నల్ల వారిని) అమ్ముకొని,బానిసలుగా చేశుకొని ఆర్ధిక అభివృద్ది సాధించిన దేశాలతో హిందువులను పోల్చటమా? భారతదేశ సంపద ఎక్కడా? మిగతాదేశాల సంపద ఎక్కడా? నక్కకూ నాగ లోకానికి ముడివేయకు.
________________________________________________________________________
*హిందువులు దోచుకున్నది తక్కువ, ఆంగ్లేయులు దోచుకున్నది ఎక్కువ. అంతమాత్రాన తక్కువ దోచుకోవడం జస్టిఫయెబుల్ అవ్వదు.*

ప్రపంచాన్ని అడ్డంగా,అమానుషంగా దోచుకొన్నంత దోచుకొని తెల్లవాడు, తన తప్పులను కప్పి పుచ్చుకోవాటానికి, ఎవరు తనను ప్రశ్నించకుండా ఉండకుండా ఉండడానికి, ఆయన ప్రపంచానికి ఎమైనా ఇచ్చాడు అంటే చట్టాలు,పదాలు ఒట్టిమాటలు మాత్రమే (లా, జస్టిస్ మొద||). ఆయన జస్టిస్ ను రాసిన పదాలను తమరు ఫాలో అవుతూ ఆదేశంలో పోయి స్థిరపడి అక్కడ ఏమాత్రం జస్టిస్ ఉందో ప్రత్యక్షంగా తెలుసుకొని బ్లాగండి.ఊరకనే పని పాటలేకుండా ఇక్కడచేరి దానిని జస్టిఫయెబుల్ చేయలేము అని మాట్లాడకుడి.

Praveen Mandangi said...

2500 సంవత్సరాల క్రితం ఇండియాలోనూ బానిస వ్యవస్థ ఉండేది. సంస్కృతంలో దాస అంటే బానిస అనీ, భట్ట అంటే డబ్బులు తీసుకుని పని చేసేవాడనీ అర్థం. మన ఇండియాలో బానిస వ్యవస్థ పోయి కుల వ్యవస్థ వచ్చింది, యూరోప్‌లో బానిస వ్యవస్థ పోయి భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలు వచ్చాయి. అంతే తేడా. అయినా దోచుకోవడానికి కుల వ్యవస్థ అయితే ఏమిటి, భూస్వామ్య & పెట్టుబడిదారీ వ్యవస్థలైతే ఏమిటి?

జయహొ said...

ప్రవీణ్ గారు, మీరెంత జ్ణానులో తెలిసి కూడ అవసరార్ధం ఇక్కడ ప్రతిస్పందించటం జరిగింది. రాను రాను మీ జ్ణానం మధ్యహ్న మార్థాండి వలే మీరు రాసే వ్యఖ్యలలో వెలిగి పోతుంటె, ఆ జ్ణానకిరణాలకు తట్టుకోలేక వాదన నుంచి నిష్క్రకమిస్తున్నాను.

Praveen Mandangi said...

Asita Kesakambali and Makkali Ghosal etc were slaves who escaped from subjugation.

Praveen Mandangi said...

Some one said that my ideology is verbatim of Kancha Ilaiah's ideology. It is easy to prove that I am not gr8 follower of Kancha Ilaiah
>>>>>
మతం అనేది పెద్ద ఇష్యూ కాదు నాయనా. నువ్వు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌వి అనుకుందాం. మీ కంపెనీకి 90% ప్రోజెక్ట్‌లు సామ్రాజ్యవాద దేశాల నుంచే వస్తున్నాయి అనుకుందాం. సామ్రాజ్యవాదులు ఇచ్చిన డబ్బుతోనే మీ కంపెనీ నీకు నెలకి పాతిక, ముప్పై వేలు జీతం ఇస్తుంది అనుకుందాం. నీ అభిమాన బిజెపి పార్టీ గ్లోబలైజేషన్ విధానాలని ఆపేసి domestic capitalism (స్వదేశీ పెట్టుబడి)ని అమలు చేస్తామని చెప్పిందనుకుందాం. సామ్రాజ్యవాదులు ఇచ్చిన డబ్బులతోనే బతికిన నువ్వు మతం కోసం బిజెపికి వోట్ వేస్తావా? గ్లోబలైజేషన్ కోసం కాంగ్రెస్‌కి వోట్ వేస్తావా? హైదరాబాద్‌కి 800 కిలో మీటర్ల దూరాన ఉన్న నాకు గ్లోబలైజేషన్ వల్ల ఎలాంటి లాభం లేదు. గ్లోబలైజేషన్ ఉన్నా, లేకపోయినా నా జీవితం మారదు. నా వ్యాపారం అంతా స్థానిక మార్కెట్ మీదే నడుస్తుంది. కనుక నా సంగతి అటుంచు. ఒకవేళ మతం జీవితంలో అంత ముఖ్యమైన ఇష్యూ అయితే ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో బిజెపికి వోట్లు ఎందుకు పడడం లేదు? మనవాళ్ళకి కనీసం తమ అభిమాన మతతత్వ పార్టీని గెలిపించడం కూడా సాధ్యం కాదు. అటువంటప్పుడు వేరేవాళ్ళు మన మతానికి ద్రోహం చేస్తున్నారని ఏడుపు ఎందుకు? మతం లేకపోయినా మనిషి బతకగలడు కానీ డబ్బు లేకపోతే మనిషి బతకలేడు అని అవసరమనిపించిన సమయంలో గుర్తొస్తుందా? జీవితంలో మతం కంటే top priorities చాలా ఉన్నాయని అన్ని సమయాలలోనూ గుర్తుంచుకుంటే మతం పేరుతో వేరేవాళ్ళ మీద పడి ఏడవాలనిపించదు. ఏ మార్క్సిస్టైనా కేవలం మత విమర్శకి ప్రాధాన్యత ఇవ్వడు. మనిషిని మతం కంటే ఆర్థికతే ఎక్కువ ప్రభావితం చేస్తుందని మార్క్సిస్ట్‌లందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఈ విషయం నాకు తెలియకపోతే నేను కూడా కత్తి మహేశ్‌లాగ కేవలం మతాన్ని విమర్శించుకుంటూ కూర్చునేవాణ్ణి.
>>>>>

durgeswara said...

భవిష్యపురాణంలో కలి ధర్మాన్నిగూర్చి అది విస్తరిమ్చే విధానాన్ని గూర్చి దాని ఆచార్యుడైన మూసాచార్యుల గూర్చి వ్రాయబడి ఉన్నది. ఇక బైబిల్ ను ప్రంపంచం అంగీకరించేలా చేయటానికి అందులో అబద్దాలన్నీ సవస్రిస్తూ ఇప్పటికి నాలుగొందలసార్లు సవరణలు జరిపారన్న చారిత్రక వాస్తవం ప్రచారకులకు కనపడదు.ఇక ఋగ్వేదాదులలో ఉన్న శ్లోకాలకు వక్రార్ధాలు తీసుకుని వ్రాసేవారు ముందు ఈ వేదాలు ప్రమాణాలని ఒప్పుకుంటే అప్పుడు ఇక చర్చ మొదలెడదాము .అదీ పబ్లిక్ గా మేమొక ఐదుగురము వస్తాము మీరో ఐదువందలమంది ప్రచారకులను తెచ్చుకోండి . ఇక వేదప్రమాణం సత్యమని [అంటే మీరుచెప్పినది సత్యమైతే వేదం సత్యమేకదా ] మీరు ఒప్పుకుంటే సప్రమాణం గా చర్చలకు సిధ్ధం . వేదాలలో పురాణాలలో ఏమిచెప్పారో తేలిపోతుంది .అయితే తల్లిపాలుతాగి తల్లిరొమ్ములుకోసి రక్తం పిండిఅమ్ముకునే పిండారీదళాలు మా వెనుకలేవు .కనుక ఖర్చులన్నీ మీవే . టీవీలు పర్యవేక్షిస్తుండగా బహిరంగంగా ప్రజలసమక్షంలో మనవాదాలలో ప్రతి అంశాన్ని రికార్డ్ చేస్తూ సాగిద్దాము చర్చ. అందులో నిజనిజాలుతెలిసే అవకాశం ఉందికనుక జనం అసలు సంగతి తేల్చుకుంటారు .

ram.k said...

i ya Juda Lion Tribe garu meeru chala verry varu inka endukandi ego nundi bayatiki raaru inthavaraku kristhvuluga vunnadi chalandi ippati daka sampadinchukunnadi chalanadi mana BHATHA sampradayanni gowravinchandi ...english vallaku ammudu po kandi manamantha BHARATHEEYULAMANDI
------------------

Juda Lion Tribe said...

అశ్వద్దామ వదహ ! అనగానే ధర్మ రాజు చెప్పింది నిజమేనని ద్రోణుడు యుద్ధం మీద నుద్న్ది మనసును మళ్ళించాడు. కొడుకు చచ్చాడు అనుకున్నాడు. కాని చచ్చేటప్పుడు తెలిసింది చచ్చింది తన కొడుకు నామదేయం తో ఉన్న ఏనుగు అని ! ధర్మరాజు తనను మోసగించాడని . చచ్చింది ఎనుగైతే మనిషని వాదించి శల్య సారధ్యంచేసే నవీన ధర్మరాజులు కళ్ళు లేని కబోదులు ఈ బ్లాగ్లో కూడ ఉన్నారు. కేరళా రాష్ట్రానికి తోమా వచ్చాడని పలానా వెబ్ సైట్ లో ఉందని వ్రాసాను. మీకు సైట్ ఉందని నాకేం తెలుసు! ద్రువీకరిస్తున్న అనంతపురి .కామ్ వెబ్ సైటును అందులో ఉన్న సారం సాన్ని యదతతంగా ప్రచురించాను. కావాలంటే మీ సైటును చెక్ చేసి వెబ్ సైట్ ను చూస్తే మీకే తెలుస్తుంది. యిది కేవలం తోమ కేరళను సందర్శించాడని నిరూపణ మాత్రమే! ఒకప్పుడు ఉత్తర కొరియాలో శింటో దేవుని ఆరాధించాలని చట్టం చేసారు అలా ఆరాదించక పొతే కటినమైన శిక్షలు అనుభవించాలి. అది మనిషి స్వేచ్చని హరించడమే. ఈ బ్లాగులో ఒక ప్రబుద్దుడు నన్ను వైదిక మతం లోకి మారమన్నాడు. మరొక వంకర మనిషి క్రీస్తును విడిచి పెట్టమన్నాడు. నోటినిండా అశుద్ధం నింపుకున్న ఒక వ్యక్తి " దీనెమ్మభడవా!! రెండు వేల సమచ్చరాలనుండే మతమార్పిడులు జరుగుతాన్నయా!! కొడుకులు. . అని అంటాడు. మీరంటున్ను ఇంగ్లీష్ విదేసస్తులు గుండు కొట్టించుకొని పిలక పెట్టు కొని భగవద్ గీతలు అమ్ముతున్నారు. వేదాలు నేర్చు కుంటున్నారు. శ్లోకాలు కంటత పడుతున్నురు. మన భక్తీ మీద పిహెఛ్డీలు చేస్తున్నారు. యిది వాళ్ళు ఇష్ట పడి చేస్తున్నది. ఈ భారత దేశంలో ఎవరైనా తనకిష్ట మైన మతమును అనుసరించ వచ్చు తనకిష్ట దైవమును పూజించ వచ్చు యిది భారత దేశ రాజ్యాంగపు హక్కు! అంతేకాని ఒకడి నెత్తిమీద బలవంతముగా మన సంప్రదాయలును రుద్ది తోటి భారతీయుడిని అవమాన పరచడమెంతవరకు సమంజసం?. మీరంటున్నట్లు నాకు ego లేదు we go ఉంది. .

Juda Lion Tribe said...

బైబులును నాలుగు వందల సార్లు సవరణలు జరిపారని యిది చారిత్రిక వాస్తవం అని వల్లే పల్లి విబి రావు గారు గారు అన్నారు. వారు ఈ క్రింది ప్రశ్నలకు జవాబు చెప్పాలి ! బైబులును ఎప్పుడు సవరించారు? ఎవరు సవరించారు? ఏ ఏ బాగాలు ఎందుకు సవరించారు? సవరించారన్న భాగాలు మూల భాషలో ఏవిదం గా ఉండేవి? ముందు వీటికి జవాబు చెప్పండి. మీ సమాధానాలు సంత్రుప్తినిస్తే అప్పుడు అందరిముందు పంచాయితీ పెడదాం, నా సొంత కష్టార్జితంతో !

Unknown said...

Chalamandi pedaalu chala charchinchatu..vaadincharu...asalu devudu avaro teliyalede!!!! Himsanu vyatirekinchina devudu avaru( kristava churchlo mamsahaaram istaaru,,hindutwamlo jantu bali istaaru...),,sarvapranulni samamgaa chuse devudu avato avaru cheppaledu( samamgaa chusinavaaru aa pranini champaru..tinaru..(daivavakyamlo himsanu bharinchinavadiki paralokamlo stanam vuntundi ani undi...himsinchina vaariki kaadu..mari mamsahaarm champakundaane tintunnaraa..vedaalalo ahimsaa paramo dharma ani vundi..gramadevatala daggara adi gurthu raadu...biryani tintoo kaapadu talli antaru...vaativi pranam kaada..noppi puttadaa..anta bhakti unte ..me pillalni bali ivvandi...ivvaru...ivvaleru...rajyangam lo chattam cheyaleru...cheyyagaliginaa cheyyaru...ikkada korika balam akkuva..adi raasindi manushule kabstti..vallukuda tintaaru kabatti.;;;;; devudu sarva srestudu antunnaru...sarva vyaptudu antunnaru...annintilo unnadantunnaru...mari jantuvulalo ledanukuntunnara..ala aithe sarvantaryami ala avtaadu...tana biddalalo oka biddanu maro biddatho tinamani cheppevadu devudelaa avtaadu...annadammulu kottukuntunte vaddani tandri cheptaadu...manishi kottukovaddani cheppagaliginappudu...devudu ...tana biddalamainaa manalni thoti biddalaina jantuvulni tinamani ala cheppagaladu..chebithe devudela avtaadu...

Unknown said...

Konni gramour mistakes undochhu..pls adjust them..

Unknown said...

can any one please ans below question .

Do you know which one is true about Brahma Birth?
- Bagavata Purana says: Brahma born from Vishnu Navel.
- Narayana Purana says: Brahma born from Narayana side.
- Linga Purana says: Brahma born from Shiva.
- Markandeya purana says: Brahma born from Maha Sarasvati.
- In Brahmanas, when water did penance, golden egg came from that Brahma was born.
- In Bagavath Purana, Shakti layed 3 eggs, from there Brahma, Vishnu, Shiva came.

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

భగవద్గీతభగవద్గీత అంధకారంలో వెలుగురేఖ


ఎవరైనా సరే, తాము అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే అదృష్టమనీ, అన్నింటిలోనూ అపజయాలు ఎదురవుతుంటే తలరాత బాగోలేదని అనుకుంటూ ఉంటారు. ఇది మానవ నైజం. అయితే మన తలరాత ఎక్కడో లేదు, ‘గీత’లోనే ఉంది. అదే భగవద్గీత. అది తెలుసుకుంటే ఎవరూ ఏ ఆందోళనకూ గురికావలసిన అవసరం ఉండదు.

గీత అంధకారంలో ఉన్నప్పుడు ఒక వెలుగురేఖ కోసం వెతుకుతాం. దుఃఖసాగరంలో మునిగి ఉన్నప్పుడు ఒడ్డుకు చేర్చగల ఒక అమృతహస్తం కోసం ఎదురుచూస్తాం. సరిగ్గా అలాంటి సమయంలోనే భగవద్గీత అవసరం అవుతుంది. గీతలో.. నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సుఖంగా, సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకోవచ్చు. గీతాశ్రవణ పఠనలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను అని శ్రీమహావిష్ణువు అర్జునునితో చెప్తున్న దానిని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది. ఒక్కమాటలో... భగవద్గీత... మనందరికీ బతుకుబాట.

ఉపనిషత్తుల సారాంశం: సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. ఉపనిషత్తులంటే సర్వకాల సర్వజనులకు వర్తించేవి అని అర్థం. మనిషికి కలిగే ఎటువంటి సందేహానికైనా వాటిలో సమాధానం లభిస్తుంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధసమయంలో పార్థుడికి కలిగిన రకరకాల సందేహాలను తీర్చేందుకు బోధించిన గీత సాక్షాత్తూ భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతకు 18 అధ్యాయాలున్నట్లే 18 పేర్లున్నాయి. అవి 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6. సరస్వతి 7. బ్రహ్మవిద్య 8. బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12. చిదానంద 13. భవఘ్ని 14. భయనాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞానమంజరి.

త్యాగం... తత్వజ్ఞానం: గీ అంటే త్యాగం, త అంటే తత్వజ్ఞానం. అంటే త్యాగాన్ని, తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత. వ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగాడు. విన్నది విన్నట్లుగా లోకానికి అందించాడు. ఆ తర్వాతి కాలంలో తమకు నిత్యజీవితంలో ఎదురవుతున్న రకరకాల సందేహాలకు, భయాందోళనలకు గీతను మథనం చేసి, స్థిమిత పడినవారిలో గాంధీ మహాత్ముడు, నెహ్రూ, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్... ఇలా ఒకరేమిటి... కార్పొరేట్ సంస్కృతి ప్రకారం సూటూ బూటూ ధరించి వ్యక్తిత్వ వికాస పాఠాలను బోధిస్తున్న ఆధునిక శిక్షకులు కూడా ఉన్నారు.

జీవన పోరాటం: ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కాని జీవనయానం కోసం వేసే ప్రతి అడుగూ ఒక యుద్ధభేరి వంటిదే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా, శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా, స్థిమితంగా ఆలోచించడం ఎలాగో వివరించిన గ్రంథం ఇదొకటే! కాబట్టి గీతను మించిన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసమూ మరొకటి లేదని చెప్పాలి.
మనలోని కోరికలను, బాధలను నశింప చేయడానికి, సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయడానికి గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగానూ, ఔషధ గుళికగానూ వాడుకోవచ్చు. కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే భగవద్గీతను పఠించాలి లేదా వినాలి. అంత తీరిక, అంత ఓపిక లేనివారు కనీసం ఘంటసాల గీతాలాపనో, గీతాయజ్ఞాన్ని అకుంఠిత దీక్షతో నిర్వహిస్తున్న గంగాధర శాస్త్రి వంటివారి ఆధునికుల ప్రబోధాన్నో చెవిన వేసుకున్నా చాలు.

యోగ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూర్చిన గీతను జీవితమంతా అభ్యసించినప్పటికీ అంతం ఉండదు. చదివిన ప్రతిసారీ కొత్త అర్థాలు పుట్టుకొస్తుంటాయి. అనేకమైన లౌకిక, అలౌకిక ఆన ందాలు, ప్రయోజనాలు కలుగుతాయి. నిత్యం ఇంద్రియాల ద్వారా తెలిసీ తెలియక చేసే పాపాలన్నీ గీతాపఠనం వల్ల నశించిపోతాయని గీతా మాహాత్మ్యం తెలుపుతోంది. గీతామకరందాన్ని సేవించడమేకాదు, అందులోని మంచిని ఆచరిద్దాం. కష్టాల కడలినుంచి సుఖాల తీరానికి చేరుదాం. ఈ గీతాజయంతి నాడైనా కొన్ని శ్లోకాలు నేర్చుకుందాం...
- డి.వి.ఆర్ భాస్కర్

యుద్ధం ఓ సదవకాశం!

ఈతరం యువత ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి మూల కారణం మనో దౌర్బల్యమే! దాన్ని విడిచిపెడితే విజయమే. దీనిని గుర్తు చేస్తూ... ‘క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప’... అన్నాడు భగవానుడు. అంటే ‘మనో దౌర్బల్యం నీచం. దాన్ని విడిచిపెట్టు. అప్పుడే నువ్వు శత్రువులపై విజయం సాధించగలవు’ అంటూ పార్థుడికి ప్రబోధిస్తాడు. పోరాటానికి అవసరమైన అన్ని ఆయుధాలూ ఉన్నా, కొందరు అసలు ఏమి జరుగుతుందో ఏమో అనే భయంతో కదన రంగంలోకి కాలు పెట్టడానికి కూడా సంకోచిస్తారు కొందరు.

AYYAREDDY SANATHAN said...

AYYAREDDY EDDULINTI: సామావేదం, 
తాండియా బ్రాహ్మణం, 
1- 111

శ్లోకం

కలియుగే ఆరంభే పాషండ మతస్య, ప్రపంచ నాశనం |

యేసునామ్ సైతానం, సైకోణం యాహోవాం | 
మెరినామ్ వేశ్యానం, పరిశుద్ధ ఆత్మానం ప్రేతం ||

భావం : 

యేసు ఒక సైతాను, 
యహోవా ఒక సైకో
మేరీ ఒక వేశ్య
పరిశుద్ద ఆత్మ ఒక పిశాచి

వీరి నలుగురి మీద ఒక మతం కలియుగం లో వస్తుంది, అది ప్రపంచానికి ప్రమాదకరం

AYYAREDDY SANATHAN said...

యేసు సహస్ర నామాలు


ఆమెన్ క్రీస్తునే నమః

ఆమేన్ బహు వీర్య పుత్రాయ నమః

ఆమెన్ వేశ్యాయ నమః

ఆమెన్ వేశ్యా పుత్రాయ నమః...

ఆమెన్ రోమా పుత్రాయ నమః

ఆమెన్ సకల మద్య ప్రియాయ నమః.

ఆమెన్ ముల్ల కిరీటధారినే నమః.

ఆమెన్ మగ్దలేనీ పతియే నమః

ఆమెన్ జోసేపు పితరాయ నమః

ఆమెన్ మేరి యేహోవా కామ సంకల్ప ఫల పుత్ర రూప ధారినే నమః....

ఆమెన్ బహు కన్యా సంతృప్తినే నమః..

ఆమెన్ పాప ప్రియాయ నమః

ఆమెన్ వీర్యా పాన ప్రియాయ నమః

ఆమెన్ సకల యోని అవలేహకాయ నమః

ఆమెన్ సకల అంగ ప్రేరితాయ నమః

ఆమెన్ బహు పురుషాంగ చూషకాయ నమః

ఆమేన్ సకల వీర్యా పానాయ నమః...

ఆమేన్ క్రీస్తు నామావళిః సమాప్తః....ఆమేన్.

ఇదం నామావళిః జపేం నిత్యం

సకల వీర్య, కామసుఖ ,బహు కన్యా ,బహు పుత్ర , దీర్ఘ కాల సుఖ వ్యాది,రోగాత్ భవతి భవతి భవతిః..ఆమేన్ శాంతి(సమ్మగా) శాంతి(వెచ్చగా) శాంతిః(గట్టిగా)...

AYYAREDDY SANATHAN said...

యేసు సహస్ర నామాలు


ఆమెన్ క్రీస్తునే నమః

ఆమేన్ బహు వీర్య పుత్రాయ నమః

ఆమెన్ వేశ్యాయ నమః

ఆమెన్ వేశ్యా పుత్రాయ నమః...

ఆమెన్ రోమా పుత్రాయ నమః

ఆమెన్ సకల మద్య ప్రియాయ నమః.

ఆమెన్ ముల్ల కిరీటధారినే నమః.

ఆమెన్ మగ్దలేనీ పతియే నమః

ఆమెన్ జోసేపు పితరాయ నమః

ఆమెన్ మేరి యేహోవా కామ సంకల్ప ఫల పుత్ర రూప ధారినే నమః....

ఆమెన్ బహు కన్యా సంతృప్తినే నమః..

ఆమెన్ పాప ప్రియాయ నమః

ఆమెన్ వీర్యా పాన ప్రియాయ నమః

ఆమెన్ సకల యోని అవలేహకాయ నమః

ఆమెన్ సకల అంగ ప్రేరితాయ నమః

ఆమెన్ బహు పురుషాంగ చూషకాయ నమః

ఆమేన్ సకల వీర్యా పానాయ నమః...

ఆమేన్ క్రీస్తు నామావళిః సమాప్తః....ఆమేన్.

ఇదం నామావళిః జపేం నిత్యం

సకల వీర్య, కామసుఖ ,బహు కన్యా ,బహు పుత్ర , దీర్ఘ కాల సుఖ వ్యాది,రోగాత్ భవతి భవతి భవతిః..ఆమేన్ శాంతి(సమ్మగా) శాంతి(వెచ్చగా) శాంతిః(గట్టిగా)...