(నేను వ్రాస్తున్న టపాలు చదివి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్న బ్లాగు సందర్శకులకు నెనర్లు.)
జరిగిన కధ: మహమ్మదుకు పెళ్ళయి ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు పుడతారు. కాని పాపం అదృష్టం లేక అతని ఇద్దరు కొడుకులు చనిపోతే జయీద్ అనే ఒక బానిసను కొడుకుగా దత్తత తీసుకుంటాడు. తనను పెంచిన తాలిబు కొడుకయిన ఆలీని కూడా తన దగ్గరే పెంచుకుంటాడు. అలా మహమ్మదుకు నలభై సంవత్సరాలు వచ్చే వరకు అతని జీవితం సాఫీగానే సాగిపోయింది. ఇక చదవండి.
అలా మహమ్మదు నలభై సంవత్సరాలవయస్సుకు దగ్గరయినప్పుడు కవితలు చెప్పడం మొదలుపెట్టాడు. ఒక్కోసారి మహమ్మదు హఠాత్తుగా పడిపోయి మాట్లాడుతూ ఉండేవాడు. కొన్నాళ్ళు మక్కా పట్టణానికి దగ్గరగా ఉన్న కొండలు, గుహలవద్దకు ఎక్కువగా వెళ్ళడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు అలా గుహలలో రోజులతరబడి గడిపేవాడు. ఒకసారి అలా కొండలలో తిరుగుతుండగా మహమ్మదుకు ఒక వెలుగు కనిపించింది. అలా ఆ వెలుగులో కనిపించింది దైవదూత గేబ్రియేల్ (Gabriel. ఖురానులో జిబ్రీయెలు అని చెప్పడం జరిగింది. అది హీబ్రూ భాషనుండి అరబిక్ భాషకు మారినందున జరిగిన మార్పు అని గమనించాలి) అని సురాలో చెప్పబడింది. ఇది మొదట మహమ్మదు కూడా నమ్మలేదు. తన భార్య అయిన ఖదీజాకు చెబితే ఆమె మొదట భూతవైద్యులను పిలిపించి, మహమ్మదుకు వైద్యం చేయించింది.(Muir – 49). కానీ మహమ్మదుకు ఇంకా వెలుగు కనబడడం, మాటలు వినబడడం ఆగలేదు. ఇలా మాటలు వినబడడం (దీనినే సందేశమని (Revealation) ముస్లిములు నమ్ముతారు) ఎప్పుడు జరుగుతుందో మహమ్మదుకు కూడా తెలియదు. ఒక్కోసారి ఆరు నెలలనుంచి మూడు సంవత్సరాలవరకు కూడా మాటలు వినబడేవి కాదు. (Muir-49) ఇలాంటి సమయంలో తనకు వస్తున్నవి నిజంగానే సందేశాలేనా అని మహమ్మదు కూడా సందేహం వచ్చింది (Muir 50,51). ఒకవేళ అవి నిజంగా సందేశాలే అయితే అవి దైవం నుంచి వస్తున్నవా లేక సైతాను నుంచి వస్తున్నవా అని ఇంకో సందేహం వచ్చింది. ఇలాంటి సమయంలో ఖదీజా చేసిన పనులను మనం చెప్పుకోవడం ఎంతైనా అవసరం ఉన్నది. ఖదీజా తన భర్తను సైతాను పీడిస్తున్నాడేమోనని ఒక రోజు అనుమానంతో మహమ్మదు ఇలా నిద్రలో చెబుతున్నప్పుడు మొదట తన కుడి తొడ మీద అతనిని కూర్చోబెట్టుకుంటుంది. మహమ్మదు ప్రవర్తనలో ఏ మార్పులేకపోవడంతో తన ఎడమతొడమీద కూర్చోబెట్టుకుంది. అప్పటికీ మహమ్మదు ప్రవర్తనలో ఎలాంటి మార్పూలేకపోయేసరికి తన బట్టలన్నీ విప్పదీసింది. అప్పుడు మహమ్మదు అలా మాటలు చెప్పడం మానేసాడు. దానితో తన భర్తకు ఏ దయ్యమూ సోకలేదని ఖదీజా నిర్ణయించుకొంది. (Muir – 50)
ఒకసారి మహమ్మదు తనకు దైవదూత కనబడడం లేదని అలా కొండలమీదకు ఆత్మహత్య చేసుకుందామని (Muir 50) వెళ్ళి పోతే ఒక హస్తం అతన్ని ఇంటికి తీసుకువస్తుంది. అది దైవదూత అని ముస్లిములు అభిప్రాయం, కాని సురాలలో అలా చెప్పలేదు. ఇంటిలో మానసికంగా క్రుంగిపోయిన భర్త కనబడడం లేదని తన పనిమనుషులను ఖదీజా మహమ్మదును వెతకడానికి పంపితే వారు అతనిని ఇంటికి తీసుకువస్తారు. (Muir 50) ఇక అప్పటి నుంచి దైవం నుంచి మహమ్మదుకు సందేశాలు వరుసగా వస్తాయి. ఇలా సందేశాలు వస్తున్నప్పుడు మహమ్మదు నేలమీద జీవంలేకుండా పడిపోయి ఉండేవాడు, లేదా నిద్రపోతూ ఉండేవాడు. ఎంత చలికాలమైనా మహమ్మదుకు సందేశం వస్తున్నప్పుడు నుదుటిమీద తీవ్రమయిన చమటతో తడిసిపోయేవాడు. ఇలా సందేశం వచ్చినప్పుడు తీవ్రమైన వేగంతో గాలి పీలుస్తూ ఉండేవాడు. (Muir -51)
సందేశం వచ్చినప్పుడు ఎలా ఉంటుందని అడిగితే మహమ్మదు “సందేశం నాకు రెండు రకాలుగా వస్తుంది. కొన్నిసార్లు దైవదూత అయిన గేబ్రియేలు స్వయంగా నాతో మాట్లాడేవాడు. అది ఇతర వ్యక్తితో మాట్లాడినట్లు బాగానే ఉంటుంది. కాని కొన్నిసార్లు నాకు చెవుల్లో గంటలు మ్రోగుతున్నట్లు, ఆ శబ్దం నా గుండెలను తాకుతున్నట్లు ఉండేది. నాకు కాస్త ఇబ్బంది పెట్టేది ఇది”, అని చెప్పాడు. (Muir – 51)
Muir = Life of Mahomet – William Muir. పక్కన ఉన్న అంకె ఆ సంఖ్య పేజీలో నేను చెప్పినది కనబడుతుంది.
(నేను ఈ టపాలో వ్రాసినది చాలా మందికి నమ్మసక్యంగా ఉండకపోవచ్చు. నేను తప్పు వ్రాస్తున్నాని అనుకోవచ్చు. మరోసారి మనవి చేస్తున్నాను నేను వ్రాస్తున్నది పైన చెప్పిన పుస్తకం నుంచి. ఆ పుస్తకం వ్రాసినది William Muir. ఆ పుస్తకాని 1890లో వ్రాసాడు. ఆ పుస్తకాన్ని గూగులమ్మ ఉచితంగా అందిస్తుంది. నేను తప్పు చెబుతాననుకునేవాళ్ళు ఆ పుస్తకం చదువుకోగలరని ఆశిస్తూ……)
సశేషం.
Sunday, January 25, 2009
Thursday, January 22, 2009
పాలస్తీనా - దాని చరిత్ర
ఒక్కసారి మనం పాలస్తీనా గురించి దాని చరిత్ర గురించి మాట్లాడుకుందాం. భౌగోళికంగా పాలస్తీనా ఇస్రాయేలు రెండూ కూడా కలిసిపోయి ఉంటాయి. దీని కన్నా ముందు మనం ఒక్కసారి కొంచెం చరిత్రలో వెనక్కు వెళ్ళి వద్దాం. జెరూసలేములోనే యూదుమతం పూర్తిగా అభివృద్ది చెందినది మరియు ఆ పట్టణం భగవంతుడు యూదులకు ప్రసాదించిన పట్టణమని యూదులనమ్మకం. క్రీస్తుకు పూర్వం కూడా జెరూసలెంలో యూదులు అధికసంఖ్యలో నివశిస్తుండేవారు. తరువాత క్రీస్తు పుట్టినది, మరియు జీవితంలో అధికభాగం గడిపినది కూడా ఇక్కడే కాబట్టి ఇది క్రైస్తవులకు కూడా ముఖ్యతీర్ధస్థలము. మహమ్మదు ఇక్కడ ఉన్న ఆల్ అక్సా మసీదు నుండి స్వర్గానికి ఎగిరి వెళ్ళాడని ఖురానులోనూ, సిరాలోనూ, అనేక హాడిత్ లలో చెప్పబడియున్నది. (చారిత్రకంగా చూస్తే ఈ ఆల్ అక్సా మసీదు రెండవ క్యాలిఫు (Second Caliph) కట్టించాడు, జెరూసలేమును ముస్లిములు ముట్టడించేటప్పటికి మహమ్మదు చనిపోయాడు.) ఇందువల్ల జెరూసలెము ఈ మూడు మతాలవారికి కావలసిన పట్టణం.
ఇప్పుడు మతాలలో నుంచి చరిత్రలోకి వస్తే రెండవక్యాలిఫు జెరూసలెమును ఆక్రమించుకోకముందు అందులో క్రైస్తవులు, యూదులు ఉండేవారు. ఎప్పుడైతే ముస్లిములు ఆక్రమించుకొన్నారో ఇక అప్పటినుంచి యూరపులోని క్రైస్తవులు, ముస్లిముల మధ్య యుద్దాలు మొదలయ్యాయి. ఈ జెరూసలేము పట్టణం కొన్నాళ్ళు ముస్లిముల ఏలుబడిలో మరికొన్నాళ్ళు క్రైస్తవుల ఏలుబడిలో కొనసాగింది. ఈ పట్టణాన్ని ముస్లిములచెరనుండి కాపాడటానికి ఐరోపాలో క్రూసేడులు మొదలయ్యాయి. మొత్తం మీద ఇలా అందరూ కొట్టుకుంటూ పదమూడవశతాబ్దం వచ్చేసరికి ఇది ముస్లిములచేతిలో స్థిరపడిపోయింది. ఇన్ని యుద్దాలను తట్టుకోలేక అక్కడ ఉన్న యూదుప్రజలు కాస్త యుద్దాలు తక్కువగా ఉండే యూరపుకు తరలివెళ్ళిపోయారు.
మనం చరిత్రలో కాస్త ముందుకు వస్తే రెండవ ప్రపంచయుద్దంలో మనకు ఎంత మంది యూదులు ప్రాణాలు కొల్పోయారో తెలుసు.(సుమారుగా ఆరుమిలియనులమంది అంటే అరవైలక్షలమంది అని ఒక అంచనా. ప్రపంచచరిత్రలో ఇంతకన్నా భయంకరంగా ఒక వర్గానికి చెందిన ప్రజలను చంపడం ఇదే మొదటకాకపోయినా, ఇంతకన్నా ఎక్కువమంది చనిపోయినా యూదులకు వచ్చినంత పేరు మరింకెవ్వరికీ ఎందుకు రాలేదో నాకు తెలియదు.) రెండవ ప్రపంచయుద్దం ముగిసేసరికి యూదులకు ఒక ప్రత్యేక దేశం ఉండాలని అప్పటి అగ్రరాజ్యాలన్నీ(అందులో అమెరికా పాత్ర కాస్త ఎక్కువ అన్నమాటను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి) కలిసి నిర్ణయించాయి. ఇందుకు ఎక్కడ ప్రదేశం కోసం చూస్తుంటే, ప్రపంచంలో ఖాళీ ఎక్కడా లేనట్లు యూదులకు పుట్టినిల్లయిన జెరూసలేములో ఏర్పాటు చేసారు అదీ దానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ముస్లిము దేశాలని తెలిసికూడా. దీనికి కొంత పక్కనే ఉన్న గాజాలో భూమిని కూడా ఇజ్రాయేలు అప్పుడప్పుడు తనలో కలిపేసుకుంటోంది. ఇది ఇప్పటిదాకా జరిగిన కధ.
ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవలసినవి కొన్ని. ఇల్లు(ఇజ్రాయేలు) ఒకప్పడు యూదులకు చెందినది. తరువాత యుద్దాలను తట్టుకోలేక యూదులందరూ పక్కింటికి(యూరపుకు) వెళ్ళారు. ఇల్లు ఖాళీగా ఉందని పొరుగింటివాళ్ళు వచ్చికుదురుకున్నారు. సమయం రాగానే ఇంటియజమాని వచ్చాడు, గొడవ మొదలయ్యింది. ఇక్కడ మనం మఖ్యంగా చెప్పుకోవలసినది అప్పటి అమెరికాను. చుట్టుపక్కల అన్నీ ముస్లిము దేశాలే. ఎవ్వరూ అలా చేయడానికి ఒప్పుకోరు. కెనడాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, రష్యాలో చాలా ప్రజలు ఉండగలిగినదానికన్నా చాలా అధికస్థలం ఉన్నది. మళ్ళీ అక్కడ ఎవరూ శత్రువులు ఉండరు. కానీ ఇవి అన్నీ కాదని అంతమంది శత్రువుల మధ్యలో దేశాన్ని ఏర్పాటు చేసింది. ఇజ్రాయేలు-పాలస్తీనాలో మొత్తం జనాభా కలిపితే కోటి మంది అనుకున్నా, ముస్లిములను ముస్లిము దేశాలు ఎందుకు ఆశ్రయం ఇవ్వడం లేదో నాకు అర్థం కావట్లేదు. పది దేశాలు పది లక్షలచొప్పున పంచుకుంటే చప్పున సమసిపోయే సమస్య ఇది. కానీ ఎవ్వరూ ఆలోచించరు. కనీసం యూదులకు రెండవప్రపంచ యుద్దంలో జరిగినది చూసిన తరువాత ముస్లిము దేశాలు కొంతమంది ముస్లిములను తమ దేశంలోకి రానిస్తే అస్సలు గొడవ ఉండదు. ఇజ్రాయేలు కూడా ముస్లిములను వారి మసీదును దర్శించుకనే, నిర్వహించుకునే అవకాశాలు వారికే ఇస్తే ఇవ్వాళ పాలస్తీనాలో ఎవ్వరూ చనిపోరు.
తమ భూభాగంలోకి ముస్లిములను ఏ ఇతరముస్లిము దేశాలు అంగీకరంచడంలేదు. ఇది తమ భూభాగమని ముస్లిముసంస్థలు తీవ్రవాద కార్యకలాపాలతో అమాయక ప్రజలను చంపుతారు. దీనికి ప్రతిగా ఇజ్రాయేలు(మనలాగా చేతగాని దేశం కాదు కాబట్టి) ఇలా అప్పుడప్పుడూ పక్క దేశాలకి షికారు వెళ్ళినట్లు దాడులు చేస్తుంది. ఇవి అన్నీ అగ్రరాజ్యాలు ఆడుతున్న కుట్రలు, దీనిలో ప్రాణాలు కోల్పోయేది మాత్రం సామాన్యులు. వీటి గురించి వ్రాసి మనకు చేతులు నొప్పులు.
ఇప్పుడు మతాలలో నుంచి చరిత్రలోకి వస్తే రెండవక్యాలిఫు జెరూసలెమును ఆక్రమించుకోకముందు అందులో క్రైస్తవులు, యూదులు ఉండేవారు. ఎప్పుడైతే ముస్లిములు ఆక్రమించుకొన్నారో ఇక అప్పటినుంచి యూరపులోని క్రైస్తవులు, ముస్లిముల మధ్య యుద్దాలు మొదలయ్యాయి. ఈ జెరూసలేము పట్టణం కొన్నాళ్ళు ముస్లిముల ఏలుబడిలో మరికొన్నాళ్ళు క్రైస్తవుల ఏలుబడిలో కొనసాగింది. ఈ పట్టణాన్ని ముస్లిములచెరనుండి కాపాడటానికి ఐరోపాలో క్రూసేడులు మొదలయ్యాయి. మొత్తం మీద ఇలా అందరూ కొట్టుకుంటూ పదమూడవశతాబ్దం వచ్చేసరికి ఇది ముస్లిములచేతిలో స్థిరపడిపోయింది. ఇన్ని యుద్దాలను తట్టుకోలేక అక్కడ ఉన్న యూదుప్రజలు కాస్త యుద్దాలు తక్కువగా ఉండే యూరపుకు తరలివెళ్ళిపోయారు.
మనం చరిత్రలో కాస్త ముందుకు వస్తే రెండవ ప్రపంచయుద్దంలో మనకు ఎంత మంది యూదులు ప్రాణాలు కొల్పోయారో తెలుసు.(సుమారుగా ఆరుమిలియనులమంది అంటే అరవైలక్షలమంది అని ఒక అంచనా. ప్రపంచచరిత్రలో ఇంతకన్నా భయంకరంగా ఒక వర్గానికి చెందిన ప్రజలను చంపడం ఇదే మొదటకాకపోయినా, ఇంతకన్నా ఎక్కువమంది చనిపోయినా యూదులకు వచ్చినంత పేరు మరింకెవ్వరికీ ఎందుకు రాలేదో నాకు తెలియదు.) రెండవ ప్రపంచయుద్దం ముగిసేసరికి యూదులకు ఒక ప్రత్యేక దేశం ఉండాలని అప్పటి అగ్రరాజ్యాలన్నీ(అందులో అమెరికా పాత్ర కాస్త ఎక్కువ అన్నమాటను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి) కలిసి నిర్ణయించాయి. ఇందుకు ఎక్కడ ప్రదేశం కోసం చూస్తుంటే, ప్రపంచంలో ఖాళీ ఎక్కడా లేనట్లు యూదులకు పుట్టినిల్లయిన జెరూసలేములో ఏర్పాటు చేసారు అదీ దానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ముస్లిము దేశాలని తెలిసికూడా. దీనికి కొంత పక్కనే ఉన్న గాజాలో భూమిని కూడా ఇజ్రాయేలు అప్పుడప్పుడు తనలో కలిపేసుకుంటోంది. ఇది ఇప్పటిదాకా జరిగిన కధ.
ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవలసినవి కొన్ని. ఇల్లు(ఇజ్రాయేలు) ఒకప్పడు యూదులకు చెందినది. తరువాత యుద్దాలను తట్టుకోలేక యూదులందరూ పక్కింటికి(యూరపుకు) వెళ్ళారు. ఇల్లు ఖాళీగా ఉందని పొరుగింటివాళ్ళు వచ్చికుదురుకున్నారు. సమయం రాగానే ఇంటియజమాని వచ్చాడు, గొడవ మొదలయ్యింది. ఇక్కడ మనం మఖ్యంగా చెప్పుకోవలసినది అప్పటి అమెరికాను. చుట్టుపక్కల అన్నీ ముస్లిము దేశాలే. ఎవ్వరూ అలా చేయడానికి ఒప్పుకోరు. కెనడాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, రష్యాలో చాలా ప్రజలు ఉండగలిగినదానికన్నా చాలా అధికస్థలం ఉన్నది. మళ్ళీ అక్కడ ఎవరూ శత్రువులు ఉండరు. కానీ ఇవి అన్నీ కాదని అంతమంది శత్రువుల మధ్యలో దేశాన్ని ఏర్పాటు చేసింది. ఇజ్రాయేలు-పాలస్తీనాలో మొత్తం జనాభా కలిపితే కోటి మంది అనుకున్నా, ముస్లిములను ముస్లిము దేశాలు ఎందుకు ఆశ్రయం ఇవ్వడం లేదో నాకు అర్థం కావట్లేదు. పది దేశాలు పది లక్షలచొప్పున పంచుకుంటే చప్పున సమసిపోయే సమస్య ఇది. కానీ ఎవ్వరూ ఆలోచించరు. కనీసం యూదులకు రెండవప్రపంచ యుద్దంలో జరిగినది చూసిన తరువాత ముస్లిము దేశాలు కొంతమంది ముస్లిములను తమ దేశంలోకి రానిస్తే అస్సలు గొడవ ఉండదు. ఇజ్రాయేలు కూడా ముస్లిములను వారి మసీదును దర్శించుకనే, నిర్వహించుకునే అవకాశాలు వారికే ఇస్తే ఇవ్వాళ పాలస్తీనాలో ఎవ్వరూ చనిపోరు.
తమ భూభాగంలోకి ముస్లిములను ఏ ఇతరముస్లిము దేశాలు అంగీకరంచడంలేదు. ఇది తమ భూభాగమని ముస్లిముసంస్థలు తీవ్రవాద కార్యకలాపాలతో అమాయక ప్రజలను చంపుతారు. దీనికి ప్రతిగా ఇజ్రాయేలు(మనలాగా చేతగాని దేశం కాదు కాబట్టి) ఇలా అప్పుడప్పుడూ పక్క దేశాలకి షికారు వెళ్ళినట్లు దాడులు చేస్తుంది. ఇవి అన్నీ అగ్రరాజ్యాలు ఆడుతున్న కుట్రలు, దీనిలో ప్రాణాలు కోల్పోయేది మాత్రం సామాన్యులు. వీటి గురించి వ్రాసి మనకు చేతులు నొప్పులు.
Monday, January 19, 2009
మహమ్మదు జీవితం – రెండవ భాగం
(జరిగిన కథ: మహమ్మదు పుట్టకముందే తండ్రిని పోగొట్టుకుంటాడు. పుట్టిన తరువాత ఇద్దరు తల్లులు అతనికి పాలు ఇస్తారు. ఆరేళ్ళ వయస్సులో తల్లిని, ఎనిమిదేళ్ళ వయస్సులో తండ్రిలాంటి తాతను పోగొట్టుకుంటాడు. అతనికి అయిదేళ్ళ వయసున్నప్పుడు ఒకసారి Fits of Epilepsy వస్తాయి. మహమ్మదును అతని పెదనాన్న పెంచుకుంటాడు. అతను పన్నెండేళ్ళవయస్సప్పుడు సిరియా వెళతాడు. ఇక చదవండి. మహమ్మదు యొక్క జీవితం రెండవ భాగం ఈ టపాలో వివరిస్తాను. పాత టపాను ఇక్కడ చూడవచ్చు.)
మహమ్మదు అలా సిరియా పర్యటనలో క్రైస్తవం గురించి మరియు యూదు మతం గురించి అనేక విషయాలు తెలుసుకుంటాడు. AD 580 నుండి 590 వరకు మహమ్మదు జీవితంలో చెప్పుకోదగ్గ విషయాలు లేవు. కాని ఈ సమయంలో మక్కాలో తెగల మధ్య యుద్దాలు బాగా జరిగాయి. అలా మహమ్మదుకు ఇరువదిఅయిదు సంవత్సరాలు వయస్సు వచ్చాయి. అప్పుటికి అబూ తాలీబు కాస్త ముసలివాడయ్యాడు. అతని సంపాదన పెరగకపోగా ఇంటిలో ఖర్చులు మాత్రం పెరగసాగాయి. అప్పుడు తాలీబు మహమ్మదును ఖదీజా అనే బాగా ధనవంతమైన మహిళ వద్ద పనికి కుదిర్చాడు. మహమ్మదు ఖదీజాకు చెందిన ఒంటెలసమూహంతో మరొకసారి సిరియా పయనమవుతాడు. ఈ సారి మహమ్మదు సిరియా పర్యటన విజయవంతమవుతుంది. తన యజమానురాలికి బాగా లాభం చేకూర్చేలా అనేక భేరసారాలు మహమ్మదు చేస్తాడు.
సిరియా పర్యటన ముగిసిన తరువాత అందరికంటే ముందు వచ్చి తన యజమానురాలికి తన పర్యటన యొక్క పూర్తి వివరాలు తెలిపి మహమ్మదు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఖదీజా గురించి కొంచెం చెప్పుకోవాలి. ఖదీజా మహమ్మదు వలె ఖొరేషియా తెగకు చెందిన మహిళ. ఆమె వయస్సు నలభై సంవత్సరాలు. అప్పటికే ఇద్దరు మగవాళ్ళతో పెళ్ళయి వారు ఇద్దరూ చనిపోవడంతో ఆమె విధవగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆమెకు పాత వివాహాల ద్వారా ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం. పాతవివాహాల ద్వారా ఆమెకు చాలా సంపద కలిసివచ్చింది. ఇవి చూసి ఆమెకు అనేక మంది డబ్బున్న మగవాళ్ళు వివాహాన్ని ప్రతిపాదించినా ఆమె వారందరినీ తిరస్కరించి ఒంటరి విధవగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇలాంటి సమయంలో ఆమెకు మహమ్మదు తారసపడ్డాడు. ఆమె అప్పుడు మహమ్మదు మీద మనస్స్ పడింది. (Muir Pg:22).
అప్పుడు ఆమె తన పనిమనిషి ద్వారా మహమ్మదును పెళ్ళాడాలనే తన మనస్సులోని మాటను మహమ్మదుకు చేరవేసింది. అందుకు మహమ్మదు అంగీకరించాడు. అలా మహమ్మదుకు ఇరువదిఅయిదు సంవత్సరాలవయస్సున్నప్పుడు నలభై సంవత్సరాల వయసున్న ఖదిజాతో వివాహం జరిగింది. మహమ్మదుకు ఖదీజా ద్వారా ఇద్దరు మగపిల్లలు, నలుగురు అడపిల్లలు కలిగారు. మహమ్మదు తొలి బిడ్డ పేర్ ఖాసీం. అప్పటి అరేబియా ఆచారాల ప్రకారం మహమ్మదును అనేక సందర్భాలలో అబుల్ ఖాసీం (ఖాసీం యొక్క తండ్రి) అని సంబోదించడం మనం అనేక సురాలలో, ఖురానులో అనేక భాగాలలో గమనించవచ్చు. కానీ మహమ్మదుకు ఇక్కడ కూడా దురదృష్టం వదలలేదు. అతని మొదటి కొడుకు రెండు సంవత్సరాలలో చనిపోతే అతని ఆఖరి కొడుకు (ఖదీజా వలన కలిగిన) నెలలవయస్సులోనే చనిపోయాడు.
ఇవి కాక ఇంకా చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ జరుగలేదు. మహమ్మదు జయీద్ అను పేరు గల ఒక బానిసను కొడుకుగా దత్తతచేసుకుంటాడు. తనను పెంచిన తాలీబు యొక్క కుమారుడైనటువంటి ఆలిని తెచ్చి పెంచుకుంటాడు.
Bibliography
Muir = Life of Mahomet – William Muir
మహమ్మదు అలా సిరియా పర్యటనలో క్రైస్తవం గురించి మరియు యూదు మతం గురించి అనేక విషయాలు తెలుసుకుంటాడు. AD 580 నుండి 590 వరకు మహమ్మదు జీవితంలో చెప్పుకోదగ్గ విషయాలు లేవు. కాని ఈ సమయంలో మక్కాలో తెగల మధ్య యుద్దాలు బాగా జరిగాయి. అలా మహమ్మదుకు ఇరువదిఅయిదు సంవత్సరాలు వయస్సు వచ్చాయి. అప్పుటికి అబూ తాలీబు కాస్త ముసలివాడయ్యాడు. అతని సంపాదన పెరగకపోగా ఇంటిలో ఖర్చులు మాత్రం పెరగసాగాయి. అప్పుడు తాలీబు మహమ్మదును ఖదీజా అనే బాగా ధనవంతమైన మహిళ వద్ద పనికి కుదిర్చాడు. మహమ్మదు ఖదీజాకు చెందిన ఒంటెలసమూహంతో మరొకసారి సిరియా పయనమవుతాడు. ఈ సారి మహమ్మదు సిరియా పర్యటన విజయవంతమవుతుంది. తన యజమానురాలికి బాగా లాభం చేకూర్చేలా అనేక భేరసారాలు మహమ్మదు చేస్తాడు.
సిరియా పర్యటన ముగిసిన తరువాత అందరికంటే ముందు వచ్చి తన యజమానురాలికి తన పర్యటన యొక్క పూర్తి వివరాలు తెలిపి మహమ్మదు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఖదీజా గురించి కొంచెం చెప్పుకోవాలి. ఖదీజా మహమ్మదు వలె ఖొరేషియా తెగకు చెందిన మహిళ. ఆమె వయస్సు నలభై సంవత్సరాలు. అప్పటికే ఇద్దరు మగవాళ్ళతో పెళ్ళయి వారు ఇద్దరూ చనిపోవడంతో ఆమె విధవగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆమెకు పాత వివాహాల ద్వారా ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం. పాతవివాహాల ద్వారా ఆమెకు చాలా సంపద కలిసివచ్చింది. ఇవి చూసి ఆమెకు అనేక మంది డబ్బున్న మగవాళ్ళు వివాహాన్ని ప్రతిపాదించినా ఆమె వారందరినీ తిరస్కరించి ఒంటరి విధవగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇలాంటి సమయంలో ఆమెకు మహమ్మదు తారసపడ్డాడు. ఆమె అప్పుడు మహమ్మదు మీద మనస్స్ పడింది. (Muir Pg:22).
అప్పుడు ఆమె తన పనిమనిషి ద్వారా మహమ్మదును పెళ్ళాడాలనే తన మనస్సులోని మాటను మహమ్మదుకు చేరవేసింది. అందుకు మహమ్మదు అంగీకరించాడు. అలా మహమ్మదుకు ఇరువదిఅయిదు సంవత్సరాలవయస్సున్నప్పుడు నలభై సంవత్సరాల వయసున్న ఖదిజాతో వివాహం జరిగింది. మహమ్మదుకు ఖదీజా ద్వారా ఇద్దరు మగపిల్లలు, నలుగురు అడపిల్లలు కలిగారు. మహమ్మదు తొలి బిడ్డ పేర్ ఖాసీం. అప్పటి అరేబియా ఆచారాల ప్రకారం మహమ్మదును అనేక సందర్భాలలో అబుల్ ఖాసీం (ఖాసీం యొక్క తండ్రి) అని సంబోదించడం మనం అనేక సురాలలో, ఖురానులో అనేక భాగాలలో గమనించవచ్చు. కానీ మహమ్మదుకు ఇక్కడ కూడా దురదృష్టం వదలలేదు. అతని మొదటి కొడుకు రెండు సంవత్సరాలలో చనిపోతే అతని ఆఖరి కొడుకు (ఖదీజా వలన కలిగిన) నెలలవయస్సులోనే చనిపోయాడు.
ఇవి కాక ఇంకా చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ జరుగలేదు. మహమ్మదు జయీద్ అను పేరు గల ఒక బానిసను కొడుకుగా దత్తతచేసుకుంటాడు. తనను పెంచిన తాలీబు యొక్క కుమారుడైనటువంటి ఆలిని తెచ్చి పెంచుకుంటాడు.
Bibliography
Muir = Life of Mahomet – William Muir
Monday, January 12, 2009
మహమ్మదు జీవితం – 1
ఈ భాగంలో మహమ్మదు పుట్టుకకు ముందు అరేబియాలో పరిస్థితులగురించి, మరియు బాల్యం గురించి వివరిస్తాను (నేను పూర్తిగా Life of Mahomet – William Muir పుస్తకంలో నుంచి వ్రాస్తాను). నేను చదివిన పుస్తకం వ్రాసిన ముయిర్ ఖురాను, హాడిత్ (ఇబ్న్-ఇషాఖ్, ఆల్-తబరి, ఇబ్న్-హిషామ్), సిరా (మహమ్మదు యొక్క జీవిత చరిత్ర), మరియు అప్పటి కవితలలో నుంచి అన్నింటినీ కూర్చి వ్రాశాడు కాబట్టి, మరియు ఇది వ్రాసి దాదాపు వంద సంవత్సరాలు దాటింది కాబట్టి మనం నిస్సందేహంగా రచయితను నమ్మవచ్చు. రచయిత పూర్తిగా నిస్సందేహంగా (దొరికినంతలో) వ్రాశాడనటానికి సాక్ష్యం. ఇది వ్రాసిన తరువాత రచయిత ఖురానులో నుంచి కొన్ని మంచి మాటలను కూర్చి ఒక చిన్న పుస్తకంగా(Minibook) రూపొందించాడు.
మహమ్మదు పుట్టుటకు ముందు అరేబియా దాని పరిసరాలగురించి కొంచెం మాట్లాడుకోవడం మంచిది. అప్పటి అరేబియాలో ఎన్నో తెగలు నివసిస్తుండేవి. అప్పటి అరేబియాలో చెప్పుకోదగ్గ పట్టణాలు రెండు. అవి మక్కా, మదీనా (అప్పటి వ్రాతలలో యాత్రిబ్ అని పిలిచేవారు). అరేబియా అత్యధికభాగం ఎడారితో కప్పబడి ఉండేది. మహమ్మదు పుట్టుకముందు కూడా అరేబియా ప్రాంతంలో చెప్పుకోదగ్గ చరిత్ర కానీ, రాజులు గానీ ఎవరూ లేరు. అరేబియావాసులగురించి చరిత్ర మీద అక్కడక్కడా కొన్ని చోట్ల కనబడేది. అరేబియాలో ఏమీ పండకపోయినా, వ్యాపారమార్గాలన్నీ ఎక్కువగా అరేబియా మీదుగా వెళ్ళేవి. అందువల్ల ఇక్కడ పండటానికి ఏమీ లేకపోయినా వ్యాపారం ద్వారా, మరియు వ్యాపారులకు సదుపాయాలు కల్పిస్తూ అరేబియా వాసులకు జీవనం జరిగిపొయేది. ఇది కాక మరొక ప్రముఖమైన ధనసహాయం మరొక విధంగా ఉండేది. మక్కాలో ఉన్న కాబా గుడికి ప్రతీ సంవత్సరం యాత్రికులు, భక్తులు వచ్చేవారు. వారిద్వారా కొంత ఆదాయం సమకూరేది. కాబాగుడిలో ప్రధాన దేవునిపేరు అల్లా. అల్లా అంటే చంద్రదేవుడు.అల్లా కాకుండా ఇంకా 360 ఇతర దేవుళ్ళ విగ్రహాలు కాబాగుడిలో వుండేవి. కాబాను విచ్చేసిన యాత్రికులు నగ్నంగా గాని, మక్కావాసులు ఇచ్చిన బట్టలు కప్పుకొని గాని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అంతేగాక జంతుబలులు కూడా జరిగేవి. ఇది మక్కాలో మహమ్మదు పుట్టుకకు ముందు పరిస్థితి.
ఈ సమయంలో మక్కాలో ఉన్న సామాజిక పరిస్థితులను ఒక్కసారి గమనిద్దాం. మక్కాలో కొరేషియా (Coreishite) , ఒమయ్యా అనేవి రెండు బలమైన వంశాలు. చరిత్రగురించి పక్కన పెట్టి ఒక్కసారి మనం దగ్గర చరిత్రను గమనిస్తే కొరేషియా వంశానికి చెందిన అబూ ముత్తాలిబ్ ను ఈజిప్టు రాజు మక్కా పెద్దగా అంగీకరిస్తాడు. అందుకు అబూ ముత్తలిబ్ కాబాగుడికి వచ్చే యాత్రికులకు సదుపాయాలను సమకూర్చాలి. అందుకు అందరూ అంగీకరించారు. అబూ ముత్తాలిబ్ తరువాత అబ్ద్ ఆల్ ముత్తాలిబ్ ఈ పనికి నియుక్తుడైనాడు. ఇతనికి పుట్టిన కొడుకలలో చిన్నవాడి పేరు అబ్దుల్లాహ్. ఈ అబ్దుల్లాహే మన మహమ్మదుకు తండ్రి. మహమ్మదు పుట్టుటకు ముందు సరిగ్గా ఆ సంవత్సరంలోనే అబిస్సీనియను దేశానికి చెందిన యెమెనును పాలించే సామంతరాజు అయిన అబ్రాహా అరేబియాను ముట్టడించాడు. అతను ఒక బలమైన ఏనుగు ఎక్కి వచ్చినందున ఆ సంవత్సరాన్ని ఏనుగుసంవత్సరమని(Year of Elephant) పిలుస్తారు. అబ్రాహా కేవలం కాబాగుడిని ధ్వంసం చేయడానికి మాత్రమే ఈ దండయాత్ర మొదలుపెట్టాడు. కాని అది పూర్తిగా విజయవంతం కాలేదు. ఖురాను ప్రకారం కొరేషియాతెగ పెద్దలు కాబా దేవుడిని మొక్కి యుద్దానికి వెళితే ఆ యుద్దంలో శత్రువులు ఎక్కువగా వ్యాధులబారినపడి మృతిచెందారు. అందుకే కాబాగుడికి ఆ సంవత్సరం బలులు ఇచ్చారు. అబ్దుల్లాహ్ కు అప్పటికే అమీనా అనే అమ్మాయితో పెళ్ళయిఉంది. అతను ఆ తెగ ఆచారలప్రకారం పెళ్ళి అయినవెంటనే మూడురోజులు అత్తవారింట గడిపి వ్యాపారం పని మీద గాజా వెళతాడు. కాని అక్కడ రోగం బారినపడి తిరిగి తనస్వంత ఊరు చేరకుండానే మృతిచెందుతాడు. అప్పటికి మహమ్మదు తన తల్లి కడుపులో ఉన్నాడు. మహమ్మదుకు అతని తండ్రి నుంచు వారసత్వంగా వచ్చిన ఆస్తి అయిదు ఒంటెలు, గొర్రెలమంద ఒకటి, ఒక బానిసఅమ్మాయి ఒమ్మ్ అయిమన్(Omm Ayman). ఒక బానిసను కలిగిఉండటం అప్పటి అరేబియా లెక్కలప్రకారం కాస్త ధనవంతులకిందే లెక్క్.
తన తండ్రి చనిపోయిన తరువాత, ఇంకా సరిగ్గా చెప్పాలంటే అబ్రాహా యొక్క యుద్దం ముగిసిన 55 రోజుల తరువాత మహమ్మదు పుట్టాడు. అనేక మంది చరిత్రకారులు ఈ సంవత్సరం 570 AD అని అంగీకరించారు కాబట్టి ఈ విషయంలో మనకు ఎట్టి సందేహం అవసరం లేదు. అప్పటి అరేబియా ఆచారాల ప్రకారం సంపన్న కుటుంబాల వారు తమ బిడ్డలకు తాము పాలివ్వరు. ఇలా పాలిచ్చేందుకు వేరే వాళ్ళకు అప్పగిస్తారు. మొదట మహమ్మదుకు థీబా(Thieuba) అనే మహిళ పాలిచ్చింది. తరువాత బాని సయిద్ కు చెందిన వారు కొంతమంది స్త్రీలు వచ్చాక కాస్త కష్టం మీద అమీనా హలీమా అనే ఒక మహిళకు మహమ్మదును ఇవ్వగలుగుతుంది. హలీమా మహమ్మదుకు తన స్వంత బిడ్డతో పాటు రెండుసంవత్సరాలు పాలిచ్చింది. తరువాత అతని తల్లి దగ్గిర వదిలి వెళ్ళింది. కాని ఈ సమయంలో ఒక చిత్రమయిన విషయం జరిగింది. మహమ్మదు ఒక్కోసారి ఆటలాడుకుంటున్న సమయంలో ఎపిలెప్సీ వల్ల ఫిట్స్ (Fit of epilepsy) వచ్చిపడిపోయేవాడు. ఇది హలీమాను కాస్త కలవరానికి గురిచేసింది. హలీమా వెంటనే అమీనా దగ్గరకు తీసుకువెళ్ళింది. అమీనా పూర్తిగా విషయం కనుక్కొని ఇందులో కంగారు పడవలసింది ఏమీలేదని చెప్పి తిరిగి హలీమాకే అప్పగించింది. ఆ విధంగా హలీమా మహమ్మదును తన బిడ్డ కన్న ఎక్కువగా ప్రేమించేది. అలా మహమ్మదుకు అయిదు సంవత్సరాలు వచ్చేదాకా పెంచిన హలీమా తిరిగి అదే రోగం మళ్ళీ ఎక్కువగా వస్తుండడంతో భయపడి అమీనాకు అప్పగించివెళ్ళింది. అమీనా ఒక సంవత్సరం మహమ్మదును పెంచిన తరువాత అతని తాత అయిన ముత్తాలిబు వద్దకు తీసుకువెళ్ళింది. కాని దారి మధ్యలోనే ఆమె కన్నుమూసింది. మహమ్మదును బానిస అమ్మాయి అతని తాతగారింటివద్ద వదిలిపెట్టింది.
అబూ ముత్తాలిబ్ తన కోడలి మరణానికి ఎంతో బాధపడ్డా తన మనవడినే కుమారుడి వలే పెంచుకొనేవాడు. ముత్తాలిబ్ మహమ్మదును ఎంతో ప్రేమగా చూసుకొనేవాడు. తనతో బాటు అన్నం తినిపించేవాడు, తన పక్కనే పడుకోబెట్టుకొనేవాడు. కానీ మహమ్మదుకు ఆ అదృష్టం ఎంతో కాలం నిలువలేదు. అతను ఎనిమిది సంవత్సరాల వయసుండగా అబు ముత్తాలిబ్ మరణించాడు. చిన్ని మహమ్మదుకు ఇది నిజంగా ఒక చేదు వార్త. అప్పటినుంచి మహమ్మదు యొక్క ఆలనాపాలనా చూసే బాధ్యత అంతా అతని పెదనాన్న అయిన అబూ తాలిబు మీద పడింది. అబూ తాలిబు ఏనాడూ మహమ్మదును బరువుగా అనుకోలేదు. తన స్వంతకుమారుడి వలే పెంచుకొనేవాడు. ఇలా కొన్నేళ్ళు గడిచాయి. ఖురాను మనకు తాలిబు యొక్క ఇతరకుటుంబ సభ్యులు మహమ్మదు ఎడల ఎలా ప్రవర్తించారో చెప్పలేదు. కాని తాలిబు చాలా పేదవాడని మాత్రం చెప్పాయి. దీనిని బట్టి తాలిబు ఇంట్లో ఆడవారు మహమ్మదును సరిగా చూడలేదని చెప్పవచ్చు కాని దీనికి ఆధారాలు మాత్రం లేవు. ఒక విధంగా మహమ్మదును అతని తాత, మరియు పెదనాన్న చాలా ప్రేమగా చూసుకొన్నా ఆడవాళ్ళసంగతి మనకు తెలియదు. వారు మహమ్మదును సరిగా చూడలేదని మనం మరో విషయాన్ని గమనిస్తే అర్థం అవుతుంది. అది మహమ్మదుకు పన్నెండు సంవత్సరాలు వయసప్పుడు జరిగిన సంఘటన. తాలిబు సిరియాకు వ్యాపారపనిమీద బయలుదేరుతుండగా హటాత్తుగా మహమ్మదు వచ్చి ఒక ఒంటె మీద ఎక్కి కూర్చుంటాడు. తాలిబు కూడా పన్నెండేళ్ళ కుర్రవాడని తెలిసికూడా సిరియాకు తనతో పాటు తీసుకువెళతాడు. కాబట్టి మహమ్మదుకు ఆడవాళ్ళనుంచి ఎక్కువ బాధలే ఉండేవని చెప్పవచ్చు. కాని మనం అతని ఇంట్లో ఆడవారిని కూడా అనలేము. అందుకు కారణం పేదరికం. సిరియా వెళ్ళిన మహమ్మదు అక్కడ ఉన్న అనేక చారిత్రక అవశేషాలను చూసి వాటి ద్వారా క్రైస్తవం మరియు యూదు మతం యొక్క చారిత్రక విశేషాలు తెలుసుకుంటాడు.
(సశేషం)
మనం ఇంతవరకు మహమ్మదు యొక్క జీవితాన్ని పరిశీలిస్తే అతను పుట్టకముందే తండ్రిని కోల్పోయాడు, ఇద్దరు తల్లులు పాలిచ్చినా కన్నతల్లి మాత్రం పాలివ్వలేదు. కన్నతల్లిని కలిసిన ఒక్క సంవత్సరంలోనే ఆమె చనిపోయింది. మొట్టమొదటి తండ్రిలాంటి వ్యక్తి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. తరువాత మరో వ్యక్తి తండ్రిలా ఉన్నా అతని తరపున ఆడవారి ప్రవర్తన ఏమంత బాగాలేదు. ఇవి అన్నీ పుట్టిన కేవలం పన్నెండేళ్ళ కాలంలో జరిగిన సంఘటనలు. మిగతా తరువాయి టపాలో.
మహమ్మదు పుట్టుటకు ముందు అరేబియా దాని పరిసరాలగురించి కొంచెం మాట్లాడుకోవడం మంచిది. అప్పటి అరేబియాలో ఎన్నో తెగలు నివసిస్తుండేవి. అప్పటి అరేబియాలో చెప్పుకోదగ్గ పట్టణాలు రెండు. అవి మక్కా, మదీనా (అప్పటి వ్రాతలలో యాత్రిబ్ అని పిలిచేవారు). అరేబియా అత్యధికభాగం ఎడారితో కప్పబడి ఉండేది. మహమ్మదు పుట్టుకముందు కూడా అరేబియా ప్రాంతంలో చెప్పుకోదగ్గ చరిత్ర కానీ, రాజులు గానీ ఎవరూ లేరు. అరేబియావాసులగురించి చరిత్ర మీద అక్కడక్కడా కొన్ని చోట్ల కనబడేది. అరేబియాలో ఏమీ పండకపోయినా, వ్యాపారమార్గాలన్నీ ఎక్కువగా అరేబియా మీదుగా వెళ్ళేవి. అందువల్ల ఇక్కడ పండటానికి ఏమీ లేకపోయినా వ్యాపారం ద్వారా, మరియు వ్యాపారులకు సదుపాయాలు కల్పిస్తూ అరేబియా వాసులకు జీవనం జరిగిపొయేది. ఇది కాక మరొక ప్రముఖమైన ధనసహాయం మరొక విధంగా ఉండేది. మక్కాలో ఉన్న కాబా గుడికి ప్రతీ సంవత్సరం యాత్రికులు, భక్తులు వచ్చేవారు. వారిద్వారా కొంత ఆదాయం సమకూరేది. కాబాగుడిలో ప్రధాన దేవునిపేరు అల్లా. అల్లా అంటే చంద్రదేవుడు.అల్లా కాకుండా ఇంకా 360 ఇతర దేవుళ్ళ విగ్రహాలు కాబాగుడిలో వుండేవి. కాబాను విచ్చేసిన యాత్రికులు నగ్నంగా గాని, మక్కావాసులు ఇచ్చిన బట్టలు కప్పుకొని గాని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అంతేగాక జంతుబలులు కూడా జరిగేవి. ఇది మక్కాలో మహమ్మదు పుట్టుకకు ముందు పరిస్థితి.
ఈ సమయంలో మక్కాలో ఉన్న సామాజిక పరిస్థితులను ఒక్కసారి గమనిద్దాం. మక్కాలో కొరేషియా (Coreishite) , ఒమయ్యా అనేవి రెండు బలమైన వంశాలు. చరిత్రగురించి పక్కన పెట్టి ఒక్కసారి మనం దగ్గర చరిత్రను గమనిస్తే కొరేషియా వంశానికి చెందిన అబూ ముత్తాలిబ్ ను ఈజిప్టు రాజు మక్కా పెద్దగా అంగీకరిస్తాడు. అందుకు అబూ ముత్తలిబ్ కాబాగుడికి వచ్చే యాత్రికులకు సదుపాయాలను సమకూర్చాలి. అందుకు అందరూ అంగీకరించారు. అబూ ముత్తాలిబ్ తరువాత అబ్ద్ ఆల్ ముత్తాలిబ్ ఈ పనికి నియుక్తుడైనాడు. ఇతనికి పుట్టిన కొడుకలలో చిన్నవాడి పేరు అబ్దుల్లాహ్. ఈ అబ్దుల్లాహే మన మహమ్మదుకు తండ్రి. మహమ్మదు పుట్టుటకు ముందు సరిగ్గా ఆ సంవత్సరంలోనే అబిస్సీనియను దేశానికి చెందిన యెమెనును పాలించే సామంతరాజు అయిన అబ్రాహా అరేబియాను ముట్టడించాడు. అతను ఒక బలమైన ఏనుగు ఎక్కి వచ్చినందున ఆ సంవత్సరాన్ని ఏనుగుసంవత్సరమని(Year of Elephant) పిలుస్తారు. అబ్రాహా కేవలం కాబాగుడిని ధ్వంసం చేయడానికి మాత్రమే ఈ దండయాత్ర మొదలుపెట్టాడు. కాని అది పూర్తిగా విజయవంతం కాలేదు. ఖురాను ప్రకారం కొరేషియాతెగ పెద్దలు కాబా దేవుడిని మొక్కి యుద్దానికి వెళితే ఆ యుద్దంలో శత్రువులు ఎక్కువగా వ్యాధులబారినపడి మృతిచెందారు. అందుకే కాబాగుడికి ఆ సంవత్సరం బలులు ఇచ్చారు. అబ్దుల్లాహ్ కు అప్పటికే అమీనా అనే అమ్మాయితో పెళ్ళయిఉంది. అతను ఆ తెగ ఆచారలప్రకారం పెళ్ళి అయినవెంటనే మూడురోజులు అత్తవారింట గడిపి వ్యాపారం పని మీద గాజా వెళతాడు. కాని అక్కడ రోగం బారినపడి తిరిగి తనస్వంత ఊరు చేరకుండానే మృతిచెందుతాడు. అప్పటికి మహమ్మదు తన తల్లి కడుపులో ఉన్నాడు. మహమ్మదుకు అతని తండ్రి నుంచు వారసత్వంగా వచ్చిన ఆస్తి అయిదు ఒంటెలు, గొర్రెలమంద ఒకటి, ఒక బానిసఅమ్మాయి ఒమ్మ్ అయిమన్(Omm Ayman). ఒక బానిసను కలిగిఉండటం అప్పటి అరేబియా లెక్కలప్రకారం కాస్త ధనవంతులకిందే లెక్క్.
తన తండ్రి చనిపోయిన తరువాత, ఇంకా సరిగ్గా చెప్పాలంటే అబ్రాహా యొక్క యుద్దం ముగిసిన 55 రోజుల తరువాత మహమ్మదు పుట్టాడు. అనేక మంది చరిత్రకారులు ఈ సంవత్సరం 570 AD అని అంగీకరించారు కాబట్టి ఈ విషయంలో మనకు ఎట్టి సందేహం అవసరం లేదు. అప్పటి అరేబియా ఆచారాల ప్రకారం సంపన్న కుటుంబాల వారు తమ బిడ్డలకు తాము పాలివ్వరు. ఇలా పాలిచ్చేందుకు వేరే వాళ్ళకు అప్పగిస్తారు. మొదట మహమ్మదుకు థీబా(Thieuba) అనే మహిళ పాలిచ్చింది. తరువాత బాని సయిద్ కు చెందిన వారు కొంతమంది స్త్రీలు వచ్చాక కాస్త కష్టం మీద అమీనా హలీమా అనే ఒక మహిళకు మహమ్మదును ఇవ్వగలుగుతుంది. హలీమా మహమ్మదుకు తన స్వంత బిడ్డతో పాటు రెండుసంవత్సరాలు పాలిచ్చింది. తరువాత అతని తల్లి దగ్గిర వదిలి వెళ్ళింది. కాని ఈ సమయంలో ఒక చిత్రమయిన విషయం జరిగింది. మహమ్మదు ఒక్కోసారి ఆటలాడుకుంటున్న సమయంలో ఎపిలెప్సీ వల్ల ఫిట్స్ (Fit of epilepsy) వచ్చిపడిపోయేవాడు. ఇది హలీమాను కాస్త కలవరానికి గురిచేసింది. హలీమా వెంటనే అమీనా దగ్గరకు తీసుకువెళ్ళింది. అమీనా పూర్తిగా విషయం కనుక్కొని ఇందులో కంగారు పడవలసింది ఏమీలేదని చెప్పి తిరిగి హలీమాకే అప్పగించింది. ఆ విధంగా హలీమా మహమ్మదును తన బిడ్డ కన్న ఎక్కువగా ప్రేమించేది. అలా మహమ్మదుకు అయిదు సంవత్సరాలు వచ్చేదాకా పెంచిన హలీమా తిరిగి అదే రోగం మళ్ళీ ఎక్కువగా వస్తుండడంతో భయపడి అమీనాకు అప్పగించివెళ్ళింది. అమీనా ఒక సంవత్సరం మహమ్మదును పెంచిన తరువాత అతని తాత అయిన ముత్తాలిబు వద్దకు తీసుకువెళ్ళింది. కాని దారి మధ్యలోనే ఆమె కన్నుమూసింది. మహమ్మదును బానిస అమ్మాయి అతని తాతగారింటివద్ద వదిలిపెట్టింది.
అబూ ముత్తాలిబ్ తన కోడలి మరణానికి ఎంతో బాధపడ్డా తన మనవడినే కుమారుడి వలే పెంచుకొనేవాడు. ముత్తాలిబ్ మహమ్మదును ఎంతో ప్రేమగా చూసుకొనేవాడు. తనతో బాటు అన్నం తినిపించేవాడు, తన పక్కనే పడుకోబెట్టుకొనేవాడు. కానీ మహమ్మదుకు ఆ అదృష్టం ఎంతో కాలం నిలువలేదు. అతను ఎనిమిది సంవత్సరాల వయసుండగా అబు ముత్తాలిబ్ మరణించాడు. చిన్ని మహమ్మదుకు ఇది నిజంగా ఒక చేదు వార్త. అప్పటినుంచి మహమ్మదు యొక్క ఆలనాపాలనా చూసే బాధ్యత అంతా అతని పెదనాన్న అయిన అబూ తాలిబు మీద పడింది. అబూ తాలిబు ఏనాడూ మహమ్మదును బరువుగా అనుకోలేదు. తన స్వంతకుమారుడి వలే పెంచుకొనేవాడు. ఇలా కొన్నేళ్ళు గడిచాయి. ఖురాను మనకు తాలిబు యొక్క ఇతరకుటుంబ సభ్యులు మహమ్మదు ఎడల ఎలా ప్రవర్తించారో చెప్పలేదు. కాని తాలిబు చాలా పేదవాడని మాత్రం చెప్పాయి. దీనిని బట్టి తాలిబు ఇంట్లో ఆడవారు మహమ్మదును సరిగా చూడలేదని చెప్పవచ్చు కాని దీనికి ఆధారాలు మాత్రం లేవు. ఒక విధంగా మహమ్మదును అతని తాత, మరియు పెదనాన్న చాలా ప్రేమగా చూసుకొన్నా ఆడవాళ్ళసంగతి మనకు తెలియదు. వారు మహమ్మదును సరిగా చూడలేదని మనం మరో విషయాన్ని గమనిస్తే అర్థం అవుతుంది. అది మహమ్మదుకు పన్నెండు సంవత్సరాలు వయసప్పుడు జరిగిన సంఘటన. తాలిబు సిరియాకు వ్యాపారపనిమీద బయలుదేరుతుండగా హటాత్తుగా మహమ్మదు వచ్చి ఒక ఒంటె మీద ఎక్కి కూర్చుంటాడు. తాలిబు కూడా పన్నెండేళ్ళ కుర్రవాడని తెలిసికూడా సిరియాకు తనతో పాటు తీసుకువెళతాడు. కాబట్టి మహమ్మదుకు ఆడవాళ్ళనుంచి ఎక్కువ బాధలే ఉండేవని చెప్పవచ్చు. కాని మనం అతని ఇంట్లో ఆడవారిని కూడా అనలేము. అందుకు కారణం పేదరికం. సిరియా వెళ్ళిన మహమ్మదు అక్కడ ఉన్న అనేక చారిత్రక అవశేషాలను చూసి వాటి ద్వారా క్రైస్తవం మరియు యూదు మతం యొక్క చారిత్రక విశేషాలు తెలుసుకుంటాడు.
(సశేషం)
మనం ఇంతవరకు మహమ్మదు యొక్క జీవితాన్ని పరిశీలిస్తే అతను పుట్టకముందే తండ్రిని కోల్పోయాడు, ఇద్దరు తల్లులు పాలిచ్చినా కన్నతల్లి మాత్రం పాలివ్వలేదు. కన్నతల్లిని కలిసిన ఒక్క సంవత్సరంలోనే ఆమె చనిపోయింది. మొట్టమొదటి తండ్రిలాంటి వ్యక్తి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. తరువాత మరో వ్యక్తి తండ్రిలా ఉన్నా అతని తరపున ఆడవారి ప్రవర్తన ఏమంత బాగాలేదు. ఇవి అన్నీ పుట్టిన కేవలం పన్నెండేళ్ళ కాలంలో జరిగిన సంఘటనలు. మిగతా తరువాయి టపాలో.
Saturday, December 20, 2008
క్రైస్తవం – చరిత్రకు మరో పార్శ్వం : రెండవ భాగం
(నేను ఇంతకు ముందు క్రైస్తవం గురించి ఒక వ్యాసాన్ని వ్రాశాను. ఈ వ్యాసం దానికి కొనసాగింపు. పాత వ్యాసాన్ని ఇక్కడ చూడవచ్చు.)
చరిత్రలో క్రైస్తవులు చేసిన మరికొన్ని గొప్ప పనులు చూద్దాం. కనీసం ఇది చదివిన తరువాతైనా మనం హిందువులుగా పుట్టడం వలన ఎంత అదృష్టవంతులమో తెలుసుకోవాలి. మనకు ఎంత గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందో అర్ధం చేసుకుంటారనుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పబోతున్నది ఆల్బిగినీషియన్ క్రూసేడు(Albigensian Crusade) గురించి. వికీపిడియాలో ఆల్బిగినీషియన్ క్రూసేడు గురించి ఇక్కడ చదువగలరు. ఈ వ్యాసం చదివిన తరువాతైనా అందరికీ క్రైస్తవం తననుండి ఉద్భవించిన కొత్త Sect లను కూడా సహించలేకపోయిందని తెలిస్తే బాగుండు. మన దేశంలో, మన మతం(హిందూమతం) నుంచి ఉద్భవించిన బుద్దుడిని గాని, మహావీరుడిని కాని ఏనాడు మనం చంపలేదు. ఇంకా నిజం చెప్పాలంటే, బౌద్దమతం, జైనమతం కూడా హిందూ రాజులవల్లనే బాగా అభివృద్ది చెందాయి. అశోకుడు బౌద్దమతానికి చేసిన సహాయం మనకు తెలిసిందే.
శాస్త్ర సాంకేతిక రంగాలలో యూరపు మొత్తం చీకటిలో నుండి బయటకు రావడానికి మొదట చర్చి యొక్క కబందహస్తాలనుంచి తప్పించుకోవలసివచ్చింది. కొన్నిఉదాహరణలు చూద్దాం. సూర్యుడు భూమి చుట్టూ తెరగడం లేదని, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పినందుకు గెలీలియొని చంపుతామన్నారు. భాస్కరాచార్యుడు అదే మాట 500 సంవత్సరాల ముందు భారతదేశంలో అన్నప్పుడు ఎవరూ అతనిని చంపుతామని బెదిరించలేదే.
ఇంకా క్రైస్తవం గురించి చెప్పాలంటే నాకు నిన్న జరిగిన ఒక సంఘటన చెబుతాను. నేను చలిలో మెట్రోస్టేషనులో బస్సుకోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చారు. ఇద్దరూ చూడడానికి చిన్నపిల్లలే. మాటలమధ్యలో అడిగితే 9th Grade (9th class) అని చెప్పారు. వారు Mormon (ఈ పేరు అమెరికాలో ముఖ్యంగా Washington DC చుట్టుపక్కల ఉండేవారికి బాగా పరిచయం. ఈ Mormons గురించి మరొక సారి చెప్పుకుందాం) చర్చికి చెందిన వారు. అప్పటికే అరగంటకు పైగా చలిలో ఉండటం వల్ల నేను వారితో ఏకీభవిస్తూ మాట్లాడాను. ఇంతలో ఒక తెల్ల మధ్యవయస్కురాలు వచ్చింది. ఆవిడ వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటిలో ఒక్క దానికి కూడా వారు సమాధానం చెప్పలేకపోయారు. ఆవిడ ఒకప్పుడు క్రైస్తవాన్ని ఆచరించేదని తెలిపింది. ఆవిడ అడిగిన కొన్ని ప్రశ్నలు:
1) భూమి బల్లపరపుగా ఉంటుందని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
2) దేవుడు Adam and Eveలను మరియు ఈ ప్రపంచాన్ని 4000BC లో సృష్టించాడని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
3) భూమి చుట్టూ సూర్యుడు, మరియు అన్ని నక్షత్రాలు తిరుగుతాయని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
4) చర్చిలలోకి స్త్రీలను ఎందుకు రానివ్వరు? (ఇప్పుడు రానిస్తున్నారు. ఆవిడ చిన్నతనంలో రానిచ్చేవారు కాదంట).
5) ఇప్పటికీ స్త్రీలు Father/Priest వంటి స్థాయులలో ఉండరు. Fathers కి కేవలం సహాయక పాత్రలలో మాత్రమే ఉంటారు. ఎందుకు?
6) Gays తో problem ఏమిటి అని ఆవిడ అడిగారు.
పాపం, వాళ్ళు చిన్నపిల్లలు అవడం వల్ల ఏమి చెప్పలేకపోయారు. పెద్దలెవరైనా చెప్పగలరని నేను అనుకోను కూడా. నేను మొట్టమెదటిసారి చూడడం ఒక అమెరికను క్రైస్తవానికి వ్యతిరేఖంగా మాట్లాడడం. ఇప్పటికీ అమెరికాలో 51% క్రైస్తవులు, మిగతా వారిలో ఎక్కువ మంది Athiests అని చెప్పుకుంటారు.
సరే, ఒక్కసారి ఇప్పుడు మార్పు వల్ల ఏ సమాజం ఎక్కువగా నష్టపోయిందో మాట్లాడుకుందాం. యూరోపియన్ సమాజం, దేశాలు చర్చి పాలననుంచి ప్రజాస్వామ్యంలోకి మారడానికి ఎంత ఖర్చు(ప్రాణాలలో) పెట్టాయో తెలుసా? ఒక్కసారి ఆ లెక్కలను మచ్చుకు కొన్ని చూద్దాం.
1) బానిసత్వం వల్ల - Fredric Wertham claims that 150,000,000 Africans died of the slave trade.
2) ఒక జర్మను బైబిలును జర్మను భాషలోకి మార్చినందుకు 150,000మందిని చంపారు.
3) క్యాథలిక్కు-ప్రొటెస్టెంటుల మధ్య జరిగిన యుధ్ధంలో 1,500,000 మంది చనిపోయారని ఒక అంచనా.
క్రైస్తవం గురించి పూర్తి లెక్కలు వ్రాయడానికి నాకు చేతులు నొప్పి పుడుతున్నాయి. మీకు ఇంకా వివరంగా లెక్కలు కావలంటే ఇక్కడ క్లిక్కండి.
నేను ఈ లెక్కలు వ్రాయడానికి కారణం ఒక్కటే. యూరోపియన్ దేశాలు కేవలం ప్రజాస్వామంలోకి మారడానికి అంటే కొంచెం మార్పు కోసం ఇన్ని ప్రాణాలను పోగొట్టుకోవలసివచ్చింది. కాని మన దేశంలో కులానికి, అంటరానితనానికి వ్యతిరేఖంగా పోరాడటం వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు? బాల్యవివాహాలను నిషేధించడానికి మన సమాజాలు ఎన్ని ప్రాణాలు ఖర్చుపెట్టాయి? ఆడవాళ్ళకు విద్యాభ్యాసాన్ని, సమాన హక్కులు ఇవ్వడానికి మనపూర్వీకులు ఎంత మంది ప్రాణాలు వదిలారు? ఇప్పటికీ చర్చి అంటే యూరోపియన్ దేశాలలో తిరుగులేని అధికారానికి చిహ్నం. కాని మన గుడి అంటే అటువంటిది ఏమీలేదు కదా. మనదేశంలో అప్పటి ప్రజలు అప్పటి యూరోపియన్ ప్రజలకన్నా చదువులో వెనుకబడినవారే కావచ్చు, కాని మనం మనస్సులలో వారికన్నా చాలాపెద్దవారం. మనం మార్పుని తక్కువ వ్యతిరేఖతతో(Resistence) ఆహ్వానిస్తాం. ఇవి అన్నీ మన మతంలో ఉన్న Flexibility మరియు Plasticity కి నిదర్శనాలు.
ఇప్పుడు క్రైస్తవం భారతదేశంలో అడుగుపెట్టినప్పటినుంచీ ఏమి జరిగిందో ఒక్కసారి చూద్దాం. క్రైస్తవం మనదేశంలో రెండువేల సంవత్సరాల నుంచీ ఉన్నదని ఇప్పుడు కొన్ని సంస్ధలు కట్టుకధలు వినిపిస్తున్నాయి. యేసుక్రీస్తు తమ్ముడయినటువంటి థామస్ రెండువేలయేళ్ళ క్రితం ఇక్కడకు వచ్చాడని, ఒక చర్చి నిర్మించాడని, అతనిని తమిళనాడులోని బ్రాహ్మణులు హత్య చేశారని ప్రస్తుతం అబద్దాలు బాగా ప్రచారం చేస్తున్నారు. దీని గురించి నేను తరువాత చెబుతాను. ప్రస్తుతం అందరూ అంగీకరిస్తున్న నిజం ఏమిటంటే క్రైస్తవం మన దేశంలోకి నాలుగవ శతాబ్దంలో సిరియన్ క్రైస్తవుల ద్వారా వచ్చింది. అప్పట్లో సిరియా పర్షియనుల పాలనలో ఉండేది. సిరియను క్రైస్తవులకు రోమనులతో సంబంధాలు ఉండేవి. ఇది పర్షియనులకు నచ్చలేదు. అందుకే వారు సిరియను క్రైస్తవులను చంపడం మొదలుపెట్టారు. ఇందువల్ల కొందరు సిరియన్ క్రైస్తవులు పారిపోయి సముద్రమార్గం గూండా కేరళ వచ్చారు. వారికి అక్కడి హిందూ రాజు బ్రతకడానికి స్థలం ఇచ్చాడు. అలా క్రైస్తవం మొట్టమొదట భారతదేశంలోకి ప్రవేశించింది. కేరళలోని క్రైస్తవులు అలా 16వ శతాబ్దం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రతికారు. వీరి గురించి ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలి. 16వ శతాబ్దంలో మనదేశంలోకి వచ్చిన పోర్చుగీసు వారు వీరిని గమనించారు. ఇక్కడి క్రైస్తవులు యేసును పూజిస్తున్నారు కాని పూజావిధానం మొత్తం కూడా హిందూ పద్దతులలో ఉండేది. పోర్చుగీసు వారు మొదట గోవాలో ప్రవేశించారు. వారు అక్కడ చేసిన హత్యలు ఇప్పటికీ Portugeese Inquisition అన్నపేరు మీద ప్రచారంలో ఉన్నాయి. ఇక మనం క్యాథలిక్కు చర్చి భారతదేశంలో చేసిన నిర్వాకాలు గురించి మాట్లాడుకుందాం. క్యాథలిక్కు చర్చి భారతదేశానికి పోర్చుగీసు వారికి యుద్ధం జరుగుతుంటే పోర్చుగీసు వారికి పూర్తి సహాయసహకారాలు అందించింది. ఈ సంఘటన మనకు చరిత్ర పుస్తకాలలో ఎక్కడా కనబడదు. ఈ లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు వారు St. Thomasను బ్రాహ్మణులు చంపారని అబద్దాలను ప్రచారం చేస్తున్నారు(ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ అబద్దపు చరిత్ర మనం పాస్చాత్య దేశాలనుంచి దిగుమతి చేసుకుంటే, పాశ్చాత్యులు ఇప్పుడు అస్సలు ఆ విషయం చెప్పడమేలేదు) . మన స్వాతంత్రసంగ్రామంలో క్యాథలిక్కు చర్చి పాత్ర సున్నా. అది భారతదేశంలో చర్చి, మరియు క్రైస్తవం యొక్క పాత్ర క్లుప్తంగా.
ఇప్పుడు క్రైస్తవం పేరు మీద జరుగుతున్న అనేక పండుగలకు క్రైస్తవానికి ఏ రకంగానూ సంబంధం లేదు. క్రైస్తవులకు ముఖ్యపండుగైన Christmas క్రైస్తవం పుట్టుకకు ముందు నుంచి జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు Dec-25 నాడు పుట్టలేదు. అందుకు కావలసిన సమాచారం బైబిలులోనే దొరుకుతుంది. మనకు మేరీ యేసుక్రీస్తును ఒక గొర్రెల ranchలో కన్నదని చెబుతారు. మేరీ మరియు జోసెఫ్ అప్పుడు పన్నులు కట్టడానికి వెళ్ళేదారిలో మేరీకి కాన్పు అయ్యింది. అందువల్లనే ఆమె ఆ సమయంలో తన స్వగృహంలో కాకుండా మరెక్కడో ఉన్నది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. పాశ్చాత్యదేశాలలోNovember – March విపరీతమైన చలి అని మనందరికీ తెలుసు. అలాంటిది ఎవరైనా పన్నులు వసూలు చేసుకోవడానికి March – October లో ఆసక్తి చూపుతారు కదా.(నిజం చెప్పాలంటే ఆ వ్యవస్థ వల్లనే ఇప్పటి USAలో April లో Tax payings ఉన్నాయి) దీనిని బట్టి మనం యేసుక్రీస్తు ఖచ్చితంగా Dec-25 నాడు పుట్టలేదని చెప్పవచ్చు. కానీ Dec-25 నాడు Christmas ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇంకా చెప్పలంటే Easter గురించి కూడా చెప్పాలి. కానీ ఇప్పటికే వ్యాసం కొంచెం పెద్దది అయ్యింది. అందువల్ల మరెప్పుడయినా Easter గురించి చెబుతాను.
మనకు చెప్పని క్రైస్తవం యొక్క ఘనమైన చరిత్ర ఇది. స్థూలంగా చెప్పాలంటే, క్రైస్తవులు తమకు దేవుళ్ళను, పవిత్రగ్రంథాలను ఇచ్చిన యూదులను చంపారు, తమ మతాన్ని అధికారమతంగా చేసి వ్యాప్తికి కృషి చేసిన రోమను సామ్రాజ్యాన్ని కూలదోశారు, మన దేశంలో ఆశ్రయం ఇచ్చినప్పుడు తీసుకుని మన శత్రువులకు సాయం చేసారు. దీనిని బట్టి క్రైస్తవం గురించి మీరు ఏమి అనుకోవాలో నేను చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఇవాళ మనందరికీ క్రైస్తవం ఎంతో గొప్ప మతమనీ, మనందరం దానిని ఆచరించాలని చెబుతారు. మనలను మన రాజకీయనాయకులనుండి ఆ దేవుడే కాపడాలి.
సర్వేజనాసుఖినోభవంతు
(ఈ వ్యాసాన్ని నా మిత్రుడు నా కోసం తెనిగించాడు. మనందరికీ క్రైస్తవం ఒక పార్శ్వం తెలుసు కాబట్టి, ఎక్కువ మందికి తెలియని, తెలియనివ్వని రెండో పార్శ్వాన్ని మాత్రమే నేను అందరికీ చెప్పదలచుకున్నాను. ఆంగ్లంలో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్కండి. )
ఒక చిన్న విన్నపం: నేను నా వ్యాసాలను పూర్తి నిష్పక్షపాతంగా వ్రాయలని చాలా సమయం వెచ్చించి ప్రతీ విషయం చదివిన్ తరువాత మాత్రమే వ్రాస్తాను. ఎవరో నేను పక్షపాతంగా వ్యాసాలను వ్రాసారని అన్నారు. మీకు ఏ విషయం పక్షపాతంగా అనిపించిందో మీరు దానిని తెలిపితే నేను దానికి సమాధానం ఇస్తాను.
చరిత్రలో క్రైస్తవులు చేసిన మరికొన్ని గొప్ప పనులు చూద్దాం. కనీసం ఇది చదివిన తరువాతైనా మనం హిందువులుగా పుట్టడం వలన ఎంత అదృష్టవంతులమో తెలుసుకోవాలి. మనకు ఎంత గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందో అర్ధం చేసుకుంటారనుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పబోతున్నది ఆల్బిగినీషియన్ క్రూసేడు(Albigensian Crusade) గురించి. వికీపిడియాలో ఆల్బిగినీషియన్ క్రూసేడు గురించి ఇక్కడ చదువగలరు. ఈ వ్యాసం చదివిన తరువాతైనా అందరికీ క్రైస్తవం తననుండి ఉద్భవించిన కొత్త Sect లను కూడా సహించలేకపోయిందని తెలిస్తే బాగుండు. మన దేశంలో, మన మతం(హిందూమతం) నుంచి ఉద్భవించిన బుద్దుడిని గాని, మహావీరుడిని కాని ఏనాడు మనం చంపలేదు. ఇంకా నిజం చెప్పాలంటే, బౌద్దమతం, జైనమతం కూడా హిందూ రాజులవల్లనే బాగా అభివృద్ది చెందాయి. అశోకుడు బౌద్దమతానికి చేసిన సహాయం మనకు తెలిసిందే.
శాస్త్ర సాంకేతిక రంగాలలో యూరపు మొత్తం చీకటిలో నుండి బయటకు రావడానికి మొదట చర్చి యొక్క కబందహస్తాలనుంచి తప్పించుకోవలసివచ్చింది. కొన్నిఉదాహరణలు చూద్దాం. సూర్యుడు భూమి చుట్టూ తెరగడం లేదని, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పినందుకు గెలీలియొని చంపుతామన్నారు. భాస్కరాచార్యుడు అదే మాట 500 సంవత్సరాల ముందు భారతదేశంలో అన్నప్పుడు ఎవరూ అతనిని చంపుతామని బెదిరించలేదే.
ఇంకా క్రైస్తవం గురించి చెప్పాలంటే నాకు నిన్న జరిగిన ఒక సంఘటన చెబుతాను. నేను చలిలో మెట్రోస్టేషనులో బస్సుకోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చారు. ఇద్దరూ చూడడానికి చిన్నపిల్లలే. మాటలమధ్యలో అడిగితే 9th Grade (9th class) అని చెప్పారు. వారు Mormon (ఈ పేరు అమెరికాలో ముఖ్యంగా Washington DC చుట్టుపక్కల ఉండేవారికి బాగా పరిచయం. ఈ Mormons గురించి మరొక సారి చెప్పుకుందాం) చర్చికి చెందిన వారు. అప్పటికే అరగంటకు పైగా చలిలో ఉండటం వల్ల నేను వారితో ఏకీభవిస్తూ మాట్లాడాను. ఇంతలో ఒక తెల్ల మధ్యవయస్కురాలు వచ్చింది. ఆవిడ వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటిలో ఒక్క దానికి కూడా వారు సమాధానం చెప్పలేకపోయారు. ఆవిడ ఒకప్పుడు క్రైస్తవాన్ని ఆచరించేదని తెలిపింది. ఆవిడ అడిగిన కొన్ని ప్రశ్నలు:
1) భూమి బల్లపరపుగా ఉంటుందని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
2) దేవుడు Adam and Eveలను మరియు ఈ ప్రపంచాన్ని 4000BC లో సృష్టించాడని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
3) భూమి చుట్టూ సూర్యుడు, మరియు అన్ని నక్షత్రాలు తిరుగుతాయని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?
4) చర్చిలలోకి స్త్రీలను ఎందుకు రానివ్వరు? (ఇప్పుడు రానిస్తున్నారు. ఆవిడ చిన్నతనంలో రానిచ్చేవారు కాదంట).
5) ఇప్పటికీ స్త్రీలు Father/Priest వంటి స్థాయులలో ఉండరు. Fathers కి కేవలం సహాయక పాత్రలలో మాత్రమే ఉంటారు. ఎందుకు?
6) Gays తో problem ఏమిటి అని ఆవిడ అడిగారు.
పాపం, వాళ్ళు చిన్నపిల్లలు అవడం వల్ల ఏమి చెప్పలేకపోయారు. పెద్దలెవరైనా చెప్పగలరని నేను అనుకోను కూడా. నేను మొట్టమెదటిసారి చూడడం ఒక అమెరికను క్రైస్తవానికి వ్యతిరేఖంగా మాట్లాడడం. ఇప్పటికీ అమెరికాలో 51% క్రైస్తవులు, మిగతా వారిలో ఎక్కువ మంది Athiests అని చెప్పుకుంటారు.
సరే, ఒక్కసారి ఇప్పుడు మార్పు వల్ల ఏ సమాజం ఎక్కువగా నష్టపోయిందో మాట్లాడుకుందాం. యూరోపియన్ సమాజం, దేశాలు చర్చి పాలననుంచి ప్రజాస్వామ్యంలోకి మారడానికి ఎంత ఖర్చు(ప్రాణాలలో) పెట్టాయో తెలుసా? ఒక్కసారి ఆ లెక్కలను మచ్చుకు కొన్ని చూద్దాం.
1) బానిసత్వం వల్ల - Fredric Wertham claims that 150,000,000 Africans died of the slave trade.
2) ఒక జర్మను బైబిలును జర్మను భాషలోకి మార్చినందుకు 150,000మందిని చంపారు.
3) క్యాథలిక్కు-ప్రొటెస్టెంటుల మధ్య జరిగిన యుధ్ధంలో 1,500,000 మంది చనిపోయారని ఒక అంచనా.
క్రైస్తవం గురించి పూర్తి లెక్కలు వ్రాయడానికి నాకు చేతులు నొప్పి పుడుతున్నాయి. మీకు ఇంకా వివరంగా లెక్కలు కావలంటే ఇక్కడ క్లిక్కండి.
నేను ఈ లెక్కలు వ్రాయడానికి కారణం ఒక్కటే. యూరోపియన్ దేశాలు కేవలం ప్రజాస్వామంలోకి మారడానికి అంటే కొంచెం మార్పు కోసం ఇన్ని ప్రాణాలను పోగొట్టుకోవలసివచ్చింది. కాని మన దేశంలో కులానికి, అంటరానితనానికి వ్యతిరేఖంగా పోరాడటం వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు? బాల్యవివాహాలను నిషేధించడానికి మన సమాజాలు ఎన్ని ప్రాణాలు ఖర్చుపెట్టాయి? ఆడవాళ్ళకు విద్యాభ్యాసాన్ని, సమాన హక్కులు ఇవ్వడానికి మనపూర్వీకులు ఎంత మంది ప్రాణాలు వదిలారు? ఇప్పటికీ చర్చి అంటే యూరోపియన్ దేశాలలో తిరుగులేని అధికారానికి చిహ్నం. కాని మన గుడి అంటే అటువంటిది ఏమీలేదు కదా. మనదేశంలో అప్పటి ప్రజలు అప్పటి యూరోపియన్ ప్రజలకన్నా చదువులో వెనుకబడినవారే కావచ్చు, కాని మనం మనస్సులలో వారికన్నా చాలాపెద్దవారం. మనం మార్పుని తక్కువ వ్యతిరేఖతతో(Resistence) ఆహ్వానిస్తాం. ఇవి అన్నీ మన మతంలో ఉన్న Flexibility మరియు Plasticity కి నిదర్శనాలు.
ఇప్పుడు క్రైస్తవం భారతదేశంలో అడుగుపెట్టినప్పటినుంచీ ఏమి జరిగిందో ఒక్కసారి చూద్దాం. క్రైస్తవం మనదేశంలో రెండువేల సంవత్సరాల నుంచీ ఉన్నదని ఇప్పుడు కొన్ని సంస్ధలు కట్టుకధలు వినిపిస్తున్నాయి. యేసుక్రీస్తు తమ్ముడయినటువంటి థామస్ రెండువేలయేళ్ళ క్రితం ఇక్కడకు వచ్చాడని, ఒక చర్చి నిర్మించాడని, అతనిని తమిళనాడులోని బ్రాహ్మణులు హత్య చేశారని ప్రస్తుతం అబద్దాలు బాగా ప్రచారం చేస్తున్నారు. దీని గురించి నేను తరువాత చెబుతాను. ప్రస్తుతం అందరూ అంగీకరిస్తున్న నిజం ఏమిటంటే క్రైస్తవం మన దేశంలోకి నాలుగవ శతాబ్దంలో సిరియన్ క్రైస్తవుల ద్వారా వచ్చింది. అప్పట్లో సిరియా పర్షియనుల పాలనలో ఉండేది. సిరియను క్రైస్తవులకు రోమనులతో సంబంధాలు ఉండేవి. ఇది పర్షియనులకు నచ్చలేదు. అందుకే వారు సిరియను క్రైస్తవులను చంపడం మొదలుపెట్టారు. ఇందువల్ల కొందరు సిరియన్ క్రైస్తవులు పారిపోయి సముద్రమార్గం గూండా కేరళ వచ్చారు. వారికి అక్కడి హిందూ రాజు బ్రతకడానికి స్థలం ఇచ్చాడు. అలా క్రైస్తవం మొట్టమొదట భారతదేశంలోకి ప్రవేశించింది. కేరళలోని క్రైస్తవులు అలా 16వ శతాబ్దం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రతికారు. వీరి గురించి ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలి. 16వ శతాబ్దంలో మనదేశంలోకి వచ్చిన పోర్చుగీసు వారు వీరిని గమనించారు. ఇక్కడి క్రైస్తవులు యేసును పూజిస్తున్నారు కాని పూజావిధానం మొత్తం కూడా హిందూ పద్దతులలో ఉండేది. పోర్చుగీసు వారు మొదట గోవాలో ప్రవేశించారు. వారు అక్కడ చేసిన హత్యలు ఇప్పటికీ Portugeese Inquisition అన్నపేరు మీద ప్రచారంలో ఉన్నాయి. ఇక మనం క్యాథలిక్కు చర్చి భారతదేశంలో చేసిన నిర్వాకాలు గురించి మాట్లాడుకుందాం. క్యాథలిక్కు చర్చి భారతదేశానికి పోర్చుగీసు వారికి యుద్ధం జరుగుతుంటే పోర్చుగీసు వారికి పూర్తి సహాయసహకారాలు అందించింది. ఈ సంఘటన మనకు చరిత్ర పుస్తకాలలో ఎక్కడా కనబడదు. ఈ లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు వారు St. Thomasను బ్రాహ్మణులు చంపారని అబద్దాలను ప్రచారం చేస్తున్నారు(ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ అబద్దపు చరిత్ర మనం పాస్చాత్య దేశాలనుంచి దిగుమతి చేసుకుంటే, పాశ్చాత్యులు ఇప్పుడు అస్సలు ఆ విషయం చెప్పడమేలేదు) . మన స్వాతంత్రసంగ్రామంలో క్యాథలిక్కు చర్చి పాత్ర సున్నా. అది భారతదేశంలో చర్చి, మరియు క్రైస్తవం యొక్క పాత్ర క్లుప్తంగా.
ఇప్పుడు క్రైస్తవం పేరు మీద జరుగుతున్న అనేక పండుగలకు క్రైస్తవానికి ఏ రకంగానూ సంబంధం లేదు. క్రైస్తవులకు ముఖ్యపండుగైన Christmas క్రైస్తవం పుట్టుకకు ముందు నుంచి జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు Dec-25 నాడు పుట్టలేదు. అందుకు కావలసిన సమాచారం బైబిలులోనే దొరుకుతుంది. మనకు మేరీ యేసుక్రీస్తును ఒక గొర్రెల ranchలో కన్నదని చెబుతారు. మేరీ మరియు జోసెఫ్ అప్పుడు పన్నులు కట్టడానికి వెళ్ళేదారిలో మేరీకి కాన్పు అయ్యింది. అందువల్లనే ఆమె ఆ సమయంలో తన స్వగృహంలో కాకుండా మరెక్కడో ఉన్నది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. పాశ్చాత్యదేశాలలోNovember – March విపరీతమైన చలి అని మనందరికీ తెలుసు. అలాంటిది ఎవరైనా పన్నులు వసూలు చేసుకోవడానికి March – October లో ఆసక్తి చూపుతారు కదా.(నిజం చెప్పాలంటే ఆ వ్యవస్థ వల్లనే ఇప్పటి USAలో April లో Tax payings ఉన్నాయి) దీనిని బట్టి మనం యేసుక్రీస్తు ఖచ్చితంగా Dec-25 నాడు పుట్టలేదని చెప్పవచ్చు. కానీ Dec-25 నాడు Christmas ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇంకా చెప్పలంటే Easter గురించి కూడా చెప్పాలి. కానీ ఇప్పటికే వ్యాసం కొంచెం పెద్దది అయ్యింది. అందువల్ల మరెప్పుడయినా Easter గురించి చెబుతాను.
మనకు చెప్పని క్రైస్తవం యొక్క ఘనమైన చరిత్ర ఇది. స్థూలంగా చెప్పాలంటే, క్రైస్తవులు తమకు దేవుళ్ళను, పవిత్రగ్రంథాలను ఇచ్చిన యూదులను చంపారు, తమ మతాన్ని అధికారమతంగా చేసి వ్యాప్తికి కృషి చేసిన రోమను సామ్రాజ్యాన్ని కూలదోశారు, మన దేశంలో ఆశ్రయం ఇచ్చినప్పుడు తీసుకుని మన శత్రువులకు సాయం చేసారు. దీనిని బట్టి క్రైస్తవం గురించి మీరు ఏమి అనుకోవాలో నేను చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఇవాళ మనందరికీ క్రైస్తవం ఎంతో గొప్ప మతమనీ, మనందరం దానిని ఆచరించాలని చెబుతారు. మనలను మన రాజకీయనాయకులనుండి ఆ దేవుడే కాపడాలి.
సర్వేజనాసుఖినోభవంతు
(ఈ వ్యాసాన్ని నా మిత్రుడు నా కోసం తెనిగించాడు. మనందరికీ క్రైస్తవం ఒక పార్శ్వం తెలుసు కాబట్టి, ఎక్కువ మందికి తెలియని, తెలియనివ్వని రెండో పార్శ్వాన్ని మాత్రమే నేను అందరికీ చెప్పదలచుకున్నాను. ఆంగ్లంలో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్కండి. )
ఒక చిన్న విన్నపం: నేను నా వ్యాసాలను పూర్తి నిష్పక్షపాతంగా వ్రాయలని చాలా సమయం వెచ్చించి ప్రతీ విషయం చదివిన్ తరువాత మాత్రమే వ్రాస్తాను. ఎవరో నేను పక్షపాతంగా వ్యాసాలను వ్రాసారని అన్నారు. మీకు ఏ విషయం పక్షపాతంగా అనిపించిందో మీరు దానిని తెలిపితే నేను దానికి సమాధానం ఇస్తాను.
Saturday, December 13, 2008
క్రైస్తవం – చరిత్రకు మరో పార్శ్వం
మొదట నేను యూదు మతం గురించి రాద్దామని అనుకున్నాను. కాని నాకు ఆ మతం మీద ఉన్న అవగాహన సరిపోదనిపించింది. నాకు యూదు మిత్రులు ఎవరు లేనందున మరియు ఇక్కడ ఇంతవరకు ఎవరు తటస్థించనందున నేను యూదు మతం మీద రాద్దామని అనుకున్న వ్యాసాన్ని కాస్త ప్రక్కన పెడుతున్నాను. ఇప్పుడు క్రైస్తవం గురించి వ్రాయదలచుకున్నాను. ఇస్లాం పుట్టుట మరియు అభివృద్ది చెందుటలో ఇది కూడా ఒక భాగం పోషించింది. అందువల్ల ముందు ఈ మతం గురించి అందరికీ కొన్ని తెలిసిన మరియు తెలియని విషయాలు చెప్పదలచుకున్నాను. నాకు తెలుసు, నన్ను ఒక పురుగును చూసినట్లు చూస్తారని మీరు ఈ post చదివాక. కాని ఇవన్నీ నిజాలేనని, ఇందువల్లనే క్రైస్తవం అంటే యూరపు మొత్తం మీద అందుకే చాలా అసహ్యం అని మీకే అర్ధం అవుతుంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క para ఒక పుస్తకమంత అవుతుంది. కాని అవ్ చదవడానికి అందరికీ సమయముండదని సాధ్యమైనంత తక్కువగా వ్రాయడానికి ప్రయత్నించాను.
క్రైస్తవం క్రీస్తు పుట్టుకతో మొదలైనదని మన అందరికీ తెలుసు. అనేకమంది క్రైస్తవులు అనుకుంటునట్లు ఇది పూర్తిగా సొంతంగా అభివృద్ది చెందిన మతంకాదు మరియు పూర్తిగా మార్పులు, భేదాలు చూపించని మతంకాదు. ఈ మతంలో కూడా అనేక శాఖలున్నాయి. వాటిలో మనకు ప్రముఖంగా తెలిసినవి క్యాథలిక్కులు, ప్రొటెస్టెంటులు. ఇవి కాక పోలిష్ చర్చి(polish church), మోర్మోనులు(mormons – అమెరికాలో ఉండేవారికి ఇది బాగా పరిచయం), రష్యన్ ఆర్థోడోక్స్(russian orthodox), జెహొవాహ్ విట్నెస్(Jehovah witness), ఆర్థోడోక్స్(orthodox), బాప్టిస్టులు(Baptists), ఎవాంజలికులు(Evangelics), ప్రెస్బిటేరియనులు(Presbytarian), రోమను క్యాథలిక్కులు(Roman Catholicism), ఈస్ట్రన్ రష్యన్ ఆర్థోడోక్స్(Eastern Orthodoxy), పెంటెకోస్టల్(Pentecoastals). ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి.
మొదట క్రైస్తవంలో ఉన్న ఇతర మత విషయాల గురించి చర్చించుకుందాం. క్రైస్తవం యూదు మతం నుండి ఉద్భవించింది. ఒక్క మాటలో యూదు మతం యొక్క మొదటి బిడ్డగా చెప్పవచ్చు. యూదు మతం నుండి మతగ్రంథాలను వీరు తీసుకున్నారు. ఆ మత గ్రంథాలతో పాటు, వారి దేవుళ్ళను, పండగలను కూడా వారసత్వంగా తీసుకున్నారు. అప్పటి కాలంలో ఉన్న ఇతర మతాల నుంచి కూడా కొన్ని విషయాలను తీసుకున్నారు. ఉదాహరణకి కర్మ సిద్దాంతం, క్రిస్మస్ పండుగ, priests బ్రహ్మచారులుగా ఉండటం వంటివి, ఈస్టర్ పండుగ మొదలయినవి. ఇంతవరకు ఏమి తప్పులేదు. ఒక మతం అభివృద్ది చెందాలంటే కొన్ని మంచి విషయాలను ఇతరులనుంచి సంగ్రహించి ఒక గొప్ప మతాన్ని తయారుచేయడం తప్పులేదు, ఎందుకంటే దానివల్ల ప్రజలకు మంచి జరగవచ్చు కాబట్టి. కాని క్రైస్తవం అభివృద్దిలో మంచితో పాటు కొన్ని చెడు పద్దతులు కూడా పొందపరచిబడియుంది. క్రిస్మస్ పండుగ గురించి మరియు కొన్ని ఇతర చారిత్రక విషయాల గురించి తరువాత మాట్లాడుకుందాం.
యేసుక్రీస్తు జీవితచరిత్ర గురించి మనకందరికి తెలుసు, కబట్టి నేను అనవసరంగా తెలిసిన విషయాలు చెప్పి సమయం వృథాచేయను. మనకు తెలియకుండా దాచిపెట్టే విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలొ కొన్నింటిని నేను ఇప్పుడు మీకు చెబుతాను. మరొరకంగా చెప్పలంటే క్రైస్తవం అనే నాణేనికి ఈ వ్యాసం మరోపార్శ్వం. క్రైస్తవం యూరపుమొత్తాన్ని దాదాపు పది సతాబ్దాలకు పైగా పాలించింది. ఈ కాలంలో ఉన్న రాజులు క్రైస్తవం అధికారమతంగా రాజ్యాన్ని పాలించేవారు లేకపోతే కొన్ని సార్లు స్వయంగా చర్చి పాలించేది. ఈ వెయ్యి సంవత్సరాల కాలాన్ని చీకటి రోజులుగా చరిత్రకారులు పిలుస్తారు ఎందుకంటే ఈ సమయంలో ఒక్క శాస్త్రసాంకేతిక వైద్య రంగాల్లో ఒక్క ఆవిష్కరణ గాని Arts, Sculptures గాని అభివృద్ది జరగలేదు. యూరపులోని దేశాలు అన్ని పూర్తిగా భారతదేశం, చైనా, పర్షియాలద్వారా జరిగే వర్తకం మీద పూర్తిగా ఆధారపడివున్నాయి. క్రైస్తవం తన బాల్యపు రోజులలో రోమను చక్రవర్తి మీద ఆధారపడి వుండేది. తరువాత రోమను సామ్రాజ్యానికి వ్యతిరేఖంగా యుద్దం చేసింది. ఇవికాక అనేక చారిత్రక విషయాలను క్రైస్తవులు మనకు కనబడకుండా ఉంచాలని ప్రయత్నిస్తారు. వాటిలో మచ్చుకు కొన్ని. స్పానిష్ ఇంక్విజిషన్(Spanish Inquisition), క్రూసేడులు (ఇందులో పిల్లల క్రూసేడు, ఆల్బిజినీశియన్ క్రూసేడు మిగతా వాటికన్నా కొంచెం భిన్నం), బానిసల ప్యాపారం(క్రైస్తవం దీని గురించి ఏమి చెప్పకున్నా, అనేక మంది బానిసలను చర్చి యొక్క తోటలలో పని చేయించడానికి తెచ్చేవారు), విచ్ హంట్(Withch Hunt), యూదులను చంపేటప్పుడు వారికి మద్దతివ్వకపోవడం వంటివి కొన్ని. వీటి గురించి క్రైస్తవులు ఎవరు మాట్లాడసాహసించరు. సరే మనం కూడా మాట్లాడకుండా ఉందాం. వీటిలో కొన్ని(తక్కువ మరణాలతో ముగిసినవాటిని చూద్దాం). ఇక మనదేశానికి వస్తే, క్యాథలిక్కు చర్చి పోర్చుగీసు వారికి సహాయం అందించుట, గోవా ఇంక్విజిషన్ ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. ఇవి కాకుండా ఆర్యన్ ఇన్వేషన్ అంటూ చేసిన, చేస్తున్న అబద్దపు ప్రచారాలను గురించి తరువాత మాట్లాడుకుందాం.
యేసుక్రీస్తు అందరినీ మన్నించమన్నాడని చర్చి చెబుతోంది. చరిత్ర చూస్తే చర్చే యేసు మాటలకు వ్యతిరేఖంగా ఉన్నట్లు కనబడుతోంది. వారు మొదట రోమనుల సహాయంతో యూరపులో అభివృద్ది చెందారు. ౩వ శతాబ్దానికి చెందిన కోన్స్టాంటిన్(Constantine I) క్రైస్తవాన్ని రోము యొక్క అధికార మతంగా ప్రకటించాడు. క్రైస్తవాన్ని పాటించని వారిని తీవ్రంగా శిక్షించేవాడు. దీనివల్ల క్రైస్తవం బాగా అభివృద్ది చెందింది. అతని కొడుకు Constantinus II తిరిగి పాత మతమైన మిత్రాయిజంను అధికార మతంగా ప్రవేశపెట్టాడు. కాని పర్షియన్ల చేతిలో అతను పరాజయం పొందిన తరువాత రోములో క్రైస్తవానికి ఎదురులేక పొయింది. ఒకవేళ నిజంగా Constantinus II పూర్తికాలం పాలించినట్లయితే మిత్రాయిజం ఇప్పుడు యూరపు మొత్తానికి మతంగా ఉండేదని చరిత్రకారులు అందరూ అంగీకరించే సత్యం. కాని 5వ శతాబ్దం చివరికి క్రైస్తవం రోమును పూర్తిగా వశం చేసుకోగలిగింది. ఇక అక్కడి నుంచి యూరపు మొత్తానికి క్రైస్తవం పాకింది. 1AD నుంచి 150 AD వరకు మనం గమనిస్తే క్రైస్తవులను చంపేవారని మనకు కనబడుతోంది. కాని ఎందుకు చంపేవారో మాత్రం చరిత్రలో ఎక్కడా తెలుపలేదు. కొత్త మతాన్ని పాటిస్తున్నందుకు అని ఎవరైనా చెబితే అతను సగం నిజం మాత్రమే చెబుతున్నట్లు. ఎందుకంటే, అప్పటి రోములో యూదు మతం, రోమనులదేవతలను, గ్రీకు దేవతలను ఎక్కువగా పాటించేవారు. మిత్రాయిజం అప్పుడు బాగా ప్రచారంలో ఉన్న మరో మతం. ఇది పూర్తిగా పర్షియనుల మతం. శత్రువుల మతాన్ని అంగీకరించిన రోమనులు తమ దేశంలో పుట్టిన మతాన్ని, దాని పాటించేవారిని చంపేవారంటే ఎక్కడో ఏదో ఒక చిన్న చరిత్ర ముక్క అతకడంలేదని తెలుస్తోంది. 500AD నుంచి వెయ్యి సంవత్సరాలు క్రైస్తవం యూరపును పాలించినప్పుడు మనకు ఈ చరిత్ర అందకుండా తొలగించిఉంటారు. సరే, ఇక విషయానికి వస్తే రోము చక్రవర్తులు క్రైస్తవం అభివృద్దికి సహాయం చేశారు, కాని రెండువందల సంవత్సరాలలోపే రోము సామ్రాజ్యాన్ని చర్చి ఆక్రమించుకొన్నది. వారు అప్పుడు చాలా సంతోషించి ఉంటారు క్రీస్తును చంపినందుకు పగసాధించామని.
క్రైస్తవం యూదుమతం నుండి వచ్చిందని ముందు చెప్పుకున్నాం. యూదులవలననే క్రీస్తు చంపించబడ్డాడని క్రైస్తవులకు ఈ రోజుకు కూడా యూదులంటే కోపమే. చరిత్రమొత్తంలో వారు అవకాశం దొరికిన ప్రతీసారీ క్రైస్తవులు యూదులను చంపుతూనే వున్నారు. క్రూసేడులు ముస్లిములకు వ్యతిరేఖంగా మొదలయ్యి గ్రీకులను, యూదులని చంపి తరువాత ముస్లిముల మీదకు వెళ్ళేవారు. వేమనగారు మనకు చెప్పిన మాటలను ఇప్పుడు ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఉపకారికి ఉపకారం చేయడంలో గొప్పదనం లేదు, అపకారికి కూడా ఉపకారం చేయమన్నాడు. వేమన గారు మానవులను ఉద్దేశించి అన్నారు, కానీ ఇక్కడ మనం ఒక గొప్ప మతం గురించి మాట్లాడుకుంటున్నాము. కాని క్రైస్తవులు మతగ్రంథాలను, చరిత్రను, చివరికి దేవుళ్ళను కూడా ఇచ్చిన మాతృమతమైన యూదుమతస్థులను చంపారు. హిట్లర్ పాలనలో యూదులకు ఏమి జరిగిందో మనకందరికీ తెలిసిందే. కాకపోతే అతను మతంపేరు మీద చేయకపోవడం పరవాలేదు. అప్పటి జర్మనీలో ఉన్న చర్చిలు, అప్పటి పోపు, చెప్పుకొదగ్గ సహాయం చేయలేదు. స్టాలిన్ కూడా ఎంతో మంది యూదులను చంపాడు. క్రైస్తవం తనకు అన్ని ఇచ్చినవారికి ఈ విధంగా ఋణం తీర్చుకుంటుంది.
ఇది క్రైస్తవం అంటే. నేను ఇస్లాం గురించి మొదలుపెట్టి క్రైస్తవం గురించి చెప్పడానికి ఒక కారణం వుంది. క్రైస్తవం నుంచి ఇస్లాం లోకి ఎన్నో ఆచారాలు వచ్చాయి. అవి అన్ని పూర్తిగా అర్థం కావాలంటే ముందు క్రైస్తవం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. క్రైస్తవం గురించి ఇంకా కొంచెం వ్రాయల్సినది వుంది. మిగతా తరువాయి భాగంలో.
(అడగగానే నాకు తన వ్యాసాన్ని వ్రాసుకోవడానికి అనుమతిచ్చిన నా మిత్రునికి Thanks. మనందరికీ క్రైస్తవం ఒక పార్శ్వం తెలుసు కాబట్టి, ఎక్కువ మందికి తెలియని, తెలియనివ్వని రెండో పార్శ్వాన్ని మాత్రమే నేను అందరికీ చెప్పదలచుకున్నాను.)
క్రైస్తవం క్రీస్తు పుట్టుకతో మొదలైనదని మన అందరికీ తెలుసు. అనేకమంది క్రైస్తవులు అనుకుంటునట్లు ఇది పూర్తిగా సొంతంగా అభివృద్ది చెందిన మతంకాదు మరియు పూర్తిగా మార్పులు, భేదాలు చూపించని మతంకాదు. ఈ మతంలో కూడా అనేక శాఖలున్నాయి. వాటిలో మనకు ప్రముఖంగా తెలిసినవి క్యాథలిక్కులు, ప్రొటెస్టెంటులు. ఇవి కాక పోలిష్ చర్చి(polish church), మోర్మోనులు(mormons – అమెరికాలో ఉండేవారికి ఇది బాగా పరిచయం), రష్యన్ ఆర్థోడోక్స్(russian orthodox), జెహొవాహ్ విట్నెస్(Jehovah witness), ఆర్థోడోక్స్(orthodox), బాప్టిస్టులు(Baptists), ఎవాంజలికులు(Evangelics), ప్రెస్బిటేరియనులు(Presbytarian), రోమను క్యాథలిక్కులు(Roman Catholicism), ఈస్ట్రన్ రష్యన్ ఆర్థోడోక్స్(Eastern Orthodoxy), పెంటెకోస్టల్(Pentecoastals). ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి.
మొదట క్రైస్తవంలో ఉన్న ఇతర మత విషయాల గురించి చర్చించుకుందాం. క్రైస్తవం యూదు మతం నుండి ఉద్భవించింది. ఒక్క మాటలో యూదు మతం యొక్క మొదటి బిడ్డగా చెప్పవచ్చు. యూదు మతం నుండి మతగ్రంథాలను వీరు తీసుకున్నారు. ఆ మత గ్రంథాలతో పాటు, వారి దేవుళ్ళను, పండగలను కూడా వారసత్వంగా తీసుకున్నారు. అప్పటి కాలంలో ఉన్న ఇతర మతాల నుంచి కూడా కొన్ని విషయాలను తీసుకున్నారు. ఉదాహరణకి కర్మ సిద్దాంతం, క్రిస్మస్ పండుగ, priests బ్రహ్మచారులుగా ఉండటం వంటివి, ఈస్టర్ పండుగ మొదలయినవి. ఇంతవరకు ఏమి తప్పులేదు. ఒక మతం అభివృద్ది చెందాలంటే కొన్ని మంచి విషయాలను ఇతరులనుంచి సంగ్రహించి ఒక గొప్ప మతాన్ని తయారుచేయడం తప్పులేదు, ఎందుకంటే దానివల్ల ప్రజలకు మంచి జరగవచ్చు కాబట్టి. కాని క్రైస్తవం అభివృద్దిలో మంచితో పాటు కొన్ని చెడు పద్దతులు కూడా పొందపరచిబడియుంది. క్రిస్మస్ పండుగ గురించి మరియు కొన్ని ఇతర చారిత్రక విషయాల గురించి తరువాత మాట్లాడుకుందాం.
యేసుక్రీస్తు జీవితచరిత్ర గురించి మనకందరికి తెలుసు, కబట్టి నేను అనవసరంగా తెలిసిన విషయాలు చెప్పి సమయం వృథాచేయను. మనకు తెలియకుండా దాచిపెట్టే విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలొ కొన్నింటిని నేను ఇప్పుడు మీకు చెబుతాను. మరొరకంగా చెప్పలంటే క్రైస్తవం అనే నాణేనికి ఈ వ్యాసం మరోపార్శ్వం. క్రైస్తవం యూరపుమొత్తాన్ని దాదాపు పది సతాబ్దాలకు పైగా పాలించింది. ఈ కాలంలో ఉన్న రాజులు క్రైస్తవం అధికారమతంగా రాజ్యాన్ని పాలించేవారు లేకపోతే కొన్ని సార్లు స్వయంగా చర్చి పాలించేది. ఈ వెయ్యి సంవత్సరాల కాలాన్ని చీకటి రోజులుగా చరిత్రకారులు పిలుస్తారు ఎందుకంటే ఈ సమయంలో ఒక్క శాస్త్రసాంకేతిక వైద్య రంగాల్లో ఒక్క ఆవిష్కరణ గాని Arts, Sculptures గాని అభివృద్ది జరగలేదు. యూరపులోని దేశాలు అన్ని పూర్తిగా భారతదేశం, చైనా, పర్షియాలద్వారా జరిగే వర్తకం మీద పూర్తిగా ఆధారపడివున్నాయి. క్రైస్తవం తన బాల్యపు రోజులలో రోమను చక్రవర్తి మీద ఆధారపడి వుండేది. తరువాత రోమను సామ్రాజ్యానికి వ్యతిరేఖంగా యుద్దం చేసింది. ఇవికాక అనేక చారిత్రక విషయాలను క్రైస్తవులు మనకు కనబడకుండా ఉంచాలని ప్రయత్నిస్తారు. వాటిలో మచ్చుకు కొన్ని. స్పానిష్ ఇంక్విజిషన్(Spanish Inquisition), క్రూసేడులు (ఇందులో పిల్లల క్రూసేడు, ఆల్బిజినీశియన్ క్రూసేడు మిగతా వాటికన్నా కొంచెం భిన్నం), బానిసల ప్యాపారం(క్రైస్తవం దీని గురించి ఏమి చెప్పకున్నా, అనేక మంది బానిసలను చర్చి యొక్క తోటలలో పని చేయించడానికి తెచ్చేవారు), విచ్ హంట్(Withch Hunt), యూదులను చంపేటప్పుడు వారికి మద్దతివ్వకపోవడం వంటివి కొన్ని. వీటి గురించి క్రైస్తవులు ఎవరు మాట్లాడసాహసించరు. సరే మనం కూడా మాట్లాడకుండా ఉందాం. వీటిలో కొన్ని(తక్కువ మరణాలతో ముగిసినవాటిని చూద్దాం). ఇక మనదేశానికి వస్తే, క్యాథలిక్కు చర్చి పోర్చుగీసు వారికి సహాయం అందించుట, గోవా ఇంక్విజిషన్ ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. ఇవి కాకుండా ఆర్యన్ ఇన్వేషన్ అంటూ చేసిన, చేస్తున్న అబద్దపు ప్రచారాలను గురించి తరువాత మాట్లాడుకుందాం.
యేసుక్రీస్తు అందరినీ మన్నించమన్నాడని చర్చి చెబుతోంది. చరిత్ర చూస్తే చర్చే యేసు మాటలకు వ్యతిరేఖంగా ఉన్నట్లు కనబడుతోంది. వారు మొదట రోమనుల సహాయంతో యూరపులో అభివృద్ది చెందారు. ౩వ శతాబ్దానికి చెందిన కోన్స్టాంటిన్(Constantine I) క్రైస్తవాన్ని రోము యొక్క అధికార మతంగా ప్రకటించాడు. క్రైస్తవాన్ని పాటించని వారిని తీవ్రంగా శిక్షించేవాడు. దీనివల్ల క్రైస్తవం బాగా అభివృద్ది చెందింది. అతని కొడుకు Constantinus II తిరిగి పాత మతమైన మిత్రాయిజంను అధికార మతంగా ప్రవేశపెట్టాడు. కాని పర్షియన్ల చేతిలో అతను పరాజయం పొందిన తరువాత రోములో క్రైస్తవానికి ఎదురులేక పొయింది. ఒకవేళ నిజంగా Constantinus II పూర్తికాలం పాలించినట్లయితే మిత్రాయిజం ఇప్పుడు యూరపు మొత్తానికి మతంగా ఉండేదని చరిత్రకారులు అందరూ అంగీకరించే సత్యం. కాని 5వ శతాబ్దం చివరికి క్రైస్తవం రోమును పూర్తిగా వశం చేసుకోగలిగింది. ఇక అక్కడి నుంచి యూరపు మొత్తానికి క్రైస్తవం పాకింది. 1AD నుంచి 150 AD వరకు మనం గమనిస్తే క్రైస్తవులను చంపేవారని మనకు కనబడుతోంది. కాని ఎందుకు చంపేవారో మాత్రం చరిత్రలో ఎక్కడా తెలుపలేదు. కొత్త మతాన్ని పాటిస్తున్నందుకు అని ఎవరైనా చెబితే అతను సగం నిజం మాత్రమే చెబుతున్నట్లు. ఎందుకంటే, అప్పటి రోములో యూదు మతం, రోమనులదేవతలను, గ్రీకు దేవతలను ఎక్కువగా పాటించేవారు. మిత్రాయిజం అప్పుడు బాగా ప్రచారంలో ఉన్న మరో మతం. ఇది పూర్తిగా పర్షియనుల మతం. శత్రువుల మతాన్ని అంగీకరించిన రోమనులు తమ దేశంలో పుట్టిన మతాన్ని, దాని పాటించేవారిని చంపేవారంటే ఎక్కడో ఏదో ఒక చిన్న చరిత్ర ముక్క అతకడంలేదని తెలుస్తోంది. 500AD నుంచి వెయ్యి సంవత్సరాలు క్రైస్తవం యూరపును పాలించినప్పుడు మనకు ఈ చరిత్ర అందకుండా తొలగించిఉంటారు. సరే, ఇక విషయానికి వస్తే రోము చక్రవర్తులు క్రైస్తవం అభివృద్దికి సహాయం చేశారు, కాని రెండువందల సంవత్సరాలలోపే రోము సామ్రాజ్యాన్ని చర్చి ఆక్రమించుకొన్నది. వారు అప్పుడు చాలా సంతోషించి ఉంటారు క్రీస్తును చంపినందుకు పగసాధించామని.
క్రైస్తవం యూదుమతం నుండి వచ్చిందని ముందు చెప్పుకున్నాం. యూదులవలననే క్రీస్తు చంపించబడ్డాడని క్రైస్తవులకు ఈ రోజుకు కూడా యూదులంటే కోపమే. చరిత్రమొత్తంలో వారు అవకాశం దొరికిన ప్రతీసారీ క్రైస్తవులు యూదులను చంపుతూనే వున్నారు. క్రూసేడులు ముస్లిములకు వ్యతిరేఖంగా మొదలయ్యి గ్రీకులను, యూదులని చంపి తరువాత ముస్లిముల మీదకు వెళ్ళేవారు. వేమనగారు మనకు చెప్పిన మాటలను ఇప్పుడు ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఉపకారికి ఉపకారం చేయడంలో గొప్పదనం లేదు, అపకారికి కూడా ఉపకారం చేయమన్నాడు. వేమన గారు మానవులను ఉద్దేశించి అన్నారు, కానీ ఇక్కడ మనం ఒక గొప్ప మతం గురించి మాట్లాడుకుంటున్నాము. కాని క్రైస్తవులు మతగ్రంథాలను, చరిత్రను, చివరికి దేవుళ్ళను కూడా ఇచ్చిన మాతృమతమైన యూదుమతస్థులను చంపారు. హిట్లర్ పాలనలో యూదులకు ఏమి జరిగిందో మనకందరికీ తెలిసిందే. కాకపోతే అతను మతంపేరు మీద చేయకపోవడం పరవాలేదు. అప్పటి జర్మనీలో ఉన్న చర్చిలు, అప్పటి పోపు, చెప్పుకొదగ్గ సహాయం చేయలేదు. స్టాలిన్ కూడా ఎంతో మంది యూదులను చంపాడు. క్రైస్తవం తనకు అన్ని ఇచ్చినవారికి ఈ విధంగా ఋణం తీర్చుకుంటుంది.
ఇది క్రైస్తవం అంటే. నేను ఇస్లాం గురించి మొదలుపెట్టి క్రైస్తవం గురించి చెప్పడానికి ఒక కారణం వుంది. క్రైస్తవం నుంచి ఇస్లాం లోకి ఎన్నో ఆచారాలు వచ్చాయి. అవి అన్ని పూర్తిగా అర్థం కావాలంటే ముందు క్రైస్తవం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. క్రైస్తవం గురించి ఇంకా కొంచెం వ్రాయల్సినది వుంది. మిగతా తరువాయి భాగంలో.
(అడగగానే నాకు తన వ్యాసాన్ని వ్రాసుకోవడానికి అనుమతిచ్చిన నా మిత్రునికి Thanks. మనందరికీ క్రైస్తవం ఒక పార్శ్వం తెలుసు కాబట్టి, ఎక్కువ మందికి తెలియని, తెలియనివ్వని రెండో పార్శ్వాన్ని మాత్రమే నేను అందరికీ చెప్పదలచుకున్నాను.)
Friday, December 5, 2008
ముంబై దాడులు - మన నిజమైన శత్రువులు
మొత్తం మీద ముంబైలో తీవ్రవాదులతో పోరు ముగిసి వారిలో ఒకడు సజీవంగా పట్టుబడ్డాడు. నిజం చెప్పాలంటే ఈ పోరు మన పోలీసుల సామర్ధ్యాల కంటే కూడా బలహీనతలనే ఎక్కువగా బయట పెట్టిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే ఎంత వెనుక ఉన్నామో స్పష్టంగా అర్ధమయ్యాయి. చీకటిలో పోరాడటానికి కావలసిన night vision googles కూడా మన వద్ద లేవని తెలిసేసరికి చాలా బాధ వేసింది. అవి చాల ఖరీదైనవా అంటే ఇక్కడ US లో చిన్న పిల్లలు వాటితో ఆటలాడుకుంటారు. కాని అవి మన భద్రతా దళాల వద్ద లేవు. ఒక్కసారి ఇక్కడ ఎవరినా తుపాకితో బెదిరిస్తున్నారు అని తెలిసిన వెంటనే cops బుల్లెట్ప్రూఫ్ కవచాలు తలపైనుంచి కాళ్ళ వరకు కప్పుకొని వస్తారు. కానీ అలాంటివి మన వారివద్ద లేవు? భద్రతా దళాల వారికీ కనీసం ఈ మాత్రం సదుపాయాలు సమకూర్చుకోకుండా ఎలా ఉన్నాం? మన వద్ద ఆ మాత్రం ధనం కుడా లేదా? బుల్లెట్ ప్రూఫ్ గాజులకు కుడా తీవ్రవాదులు పేల్చిన బుల్లెట్లు తూట్లు వేసాయని చుసేసరికి అసలు నిజంగా మన సామర్ధ్యం అంతేనా అని అనుమనం వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న బ్యాంకులకు కూడా కనీసం 4 సెంటీమీటరుల పొడవున్న బుల్లెట్ ప్రూఫ్ గాజులను చూచేసరికి మనకు అవి ఎందుకు లేవు అని అనుమానం వచ్చింది? అమెరికాకు ఇండియా కు పోలిక కూడదు అని చెప్పవచ్చు. కానీ ఇవి అన్ని కనీసం ఉండవలసిన సామాగ్రి కాదా? మన వాళ్ళు ఎందుకు nerve gas ప్రయోగించలేదు? ఎందుకు అంటే మన భద్రతదళాల వద్ద కనీసం oxygen masks కూడా లేవు.
సరే, నేను ఈ వ్యాసం ఎందుకు వ్రాస్తున్నానో చెబుతాను. మన అందరికీ ఈ శత్రువుల గురించి తెలుసు. కానీ మన మధ్యే ఉంటూ మనకు తెలియని శత్రువుల గురించి ఈ వ్యాసం వ్రాస్తున్నాను. వారు ఎవరు అంటే muslim apologetics. ముందు ప్రఖ్యాత TIME మాగజైన్లో వచ్చిన వ్యాసాన్ని ఇక్కడ మరియు ఇక్కడ చదవండి. ఈ వ్యాసాలను వ్రాసినది Aryan Baker. ఇలాంటి వారి వల్లనే మనకు తీవ్రవాదులకన్న ఎక్కువ ప్రమాదం ఉంది.
అయ్యా Aryan Baker గారు, ఈ సమాధానం మీ కోసమే. మీరు “the attacks were revenge for the persecution of Muslims in India. We love this as our country, but when our mothers and sisters were being killed, where was everybody?" అని మీ వ్యాసం లో సెలవిచ్చారు. అసలు ముస్లిములను భారతదేశంలో ఎప్పుడు ఎవరు చంపారు? మీరు ౨౦౦౨ గుజరాత్ గురించి మాట్లాడుతున్నారా ఏమిటి కొంపదీసి? ఎందుకంటే ఆ గొడవలలో 700 పైగా హిందువులు చనిపోయారు. వారిని కాక చూస్తే ముస్లిములు 1300 మంది చనిపోయారు. మరి హిందువుల గురించి ఎందుకు మీరు మాట్లాడరు? పోనీ 1992లో జరినిన బాబ్రి మసీదు గురించి ఐతే అక్కడ ఉన్న రాముడి గుడి గురించి కూడా చెప్పండి. ముస్లిముల అమ్మలను, అక్కలను చెరచి చంపినట్లు చెబుతున్నారు. అవి ఎప్పుడు ఎక్కడ జరిగాయో కుడా వివరిస్తే బాగుండేది. ఆ తీవ్రవాది ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాని చెప్పి అమాయక ప్రజలను ఎందుకు కాలుస్తున్నాడు? మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు కూడా చిన్నవయసులో ఎన్నో అవమానాలు జరిగాయి. కాని ఆయన ఏనాడు కూడా ఇతరులను నిర్దాక్షిణ్యంగా చంపలేదే. సరే ఒక్కసారి మీ వాదనను చూద్దాం. మీరు అంటున్నట్లు నిజంగా ఇవాళ ముస్లిములను అప్పటి అంటరానివారి కన్నా మన దేశంలో నీచంగా చూడడంలేదు కదా. నిజం చెప్పాలంటే సాటి హిందువుల కన్నా కూడా ఎంతో మెరుగైన జీవితం అనుభవిస్తున్నారు. వారు వాడితే కరెంటుకు, నీటికీ డబ్బు కట్టనవసరం లేదు, వారి మతం వారిని ఎవ్వరినీ అనుమానం మీద కూడా అరెస్టు చేయకూడదు ఎంత బలమైన సాక్ష్యాలున్నప్పటికీ, ఒకవేళ అరెస్టు చేస్తే వారికి AC రూములు(అదే హిందువులనైతే ఆడవారని కూడా చూడకుండా నగ్నంగా చావబాదుతారు), ఇవి చాలవన్నట్లు వారికి రిజర్వేషన్లు, వారు మక్కా ప్రయాణాలు చేసుకోవడానికి విదేశాలు వెళ్ళడానికి రాయితీలు(అదే హిందువుల పండగల రోజున బస్సు, రైలు ఛార్జీలకు రెక్కలు వస్తాయి. ఈ ప్రభుత్వానికి హిందువుల డబ్బులు కావాలి గాని, వారి మనోభావాలతో పని లేదు). ప్రభుత్వం ముస్లిముల మత విషయాలలో తలదూర్చకూడదు, అదే హిందువుల ప్రతీ మత సంస్థ కూడా ప్రభుత్వనిర్వహణలో ఉండాలి. నిజం చెప్పాలంటే, మన గుడులను మనమే నిర్వహించుకొంటే మనం ఎంతో అద్భుతంగా, పారదర్శకంగా నడిపించగలం. కాని ప్రభుత్వానికి మన గుడులనుంచి ఆదాయం కావాలి గాని వాటి నిర్వహణ అవసరం లేదు. ఇన్ని వున్నా ఇంకా ముస్లిములు వారిని అణిచివేస్తున్నారని, ఎదగనీయడంలేదని చెబుతారు. ప్రభుత్వం, మరియు హిందువులు ఇంకా ఏమి చేస్తే ఈ అపవాదు తొలగిపోతుందో తెలియదు.
వ్యాసంలో ముస్లిములకు తక్కువ జీవితకాలమని, వారి ఆయుర్దాయం తక్కువని, వారిలో అత్యధికులు నిరక్షరాస్యులని, వారికి చాలా తక్కువ జీతం వస్తుందని సెలవిచ్చారు. అయ్యా, వీటికి హిందువలకు ఏమైనా సంభందం వున్నదా? ఈ దెశంలో పేదల సంఖ్య ౩౩ కోట్లు. అందులో ముస్లిములు 15 కోట్లు(అందరు ముస్లిములు పేదలనే కొంచెం సేపు అనుకుందాము) వున్నారు అనుకున్నా, మిగతా 18 కోట్ల మంది హిందువులు లేరా? మిగతా హిందువులు కడుపు నిండా తింటున్నారు కదా అని ఆ 18 కోట్లమందికీ ఆకలి వెయ్యకుండా వుండదు కదా, మరి వారి పరిస్థితి ఏమిటి? మరి ఆ హిందువులందరు ఇతరులను చంపుతున్నారా? ఎంతో మంది హిందువులు పల్లెటూరులొ వున్నవారు ఏమంత ఆరోగ్యంగా ఉన్నారు?
ఒక్కసారి అక్షరాస్యత గురించి మాట్లాడుకుందాము. ఒక పేద హిందువు తన బిడ్డడిని గవర్నమెంటు స్కూలులో చదివిస్తాడు లేకపోతే జీవితాంతం చదువు లేకుండా నిరక్షరాస్యుడుగానే మిగిలిపోతాడు. అదే ఒక ముస్లిము తండ్రి తన పిల్లవాడిని నిరక్షరాస్యుడుగానో లేక మదర్సాకో పంపుతాడు. నిరక్షరాస్యుల గురించి పక్కన పెడితే(ఏ మతంలోనైనా పెద్ద ప్రయోజనం లేదు కాబట్టి) చదువుకున్నవారి సంగతి చూద్దాం. గవర్నమెంటు స్కూలులో ఏమి చెబుతారో మనందరికీ తెలుసు కాబట్టి అది వదిలేద్దాం. ఇక మదర్సాలో ఎమి చెబుతారో చూద్దాం. మదర్సాలో లెక్కలు, ఆంగ్లం, సైన్సు వంటివి చెప్పరు. వారికి పూర్తిగా ఖురాను, అరబిక్, నేర్పిస్తారు. మదర్సాలో విద్య పూర్తయ్యేసరికి ప్రతి బాలుడు ఈ విషయాలలో చాలా ప్రావీణ్యత సంపాదిస్తాడు. ఇది జీవించడానికి ఎంత వరకు పనికివస్తుందో నేను చెప్పనవసరం లేదు అనుకుంటున్నాను. ఈ మొత్తంలో హిందువు పాత్ర ఎంత? ఇలా ముస్లిము జీవితాంతం చదువులేకుండా వుండడానికి కారణం ఎవరు? ఇందులో హిందువు పాత్ర ఎంత? దీనికి అమాయక హిందువును బలిచేయడం ఎంత వరకు సబబు అని అడుగుతున్నాను. ఇందువల్లనే ముస్లిములు అనేకులు ఉద్యోగం లేకుండా ఉన్నారు. మరోక్క విషయం ఇక్కడ మనం అందరం గుర్తించాలి. ఒక హిందూ కుటుంబంలో ఎంత మంది సాధారణంగా ఉంటారు? ఇద్దరు లేక ముగ్గురు. అదే ఒక ముస్లిం కుటుంబంలో అయితే నలుగురి నుంచి పది మంది వరకు ఉంటారు. ఇంత మంది ఉంటే చదువు చెప్పించడం కాస్త ఖర్చుతోకూడుకున్న వ్యవహారమే. అందుకే వారు గవర్నమెంటు స్కూలుకు కాకుండా మదర్సాలకు పంపుతారు, కాని అక్కడ వారికి మేలు కన్న కీడు ఎక్కువ జరుగుతోంది. దీనంతటికీ బాధ్యులు ఎవరు? ఇందులో హిందువుల భాద్యత ఎంత?
ఇక్కడ మరొక్క ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ప్రతీ రాష్ట్రానికి కనీసం ఒక్క ముస్లిము నాయకుడైనా ఉన్నాడు. అతడు అడిగితే ఈ దేశంలో ముస్లిముల విద్య కొరకు కాస్త ఎక్కువ నిధుల ఇవ్వనివారు ఎవరైనా వున్నారా? వీళ్ళు మాత్రమే కాదు, ఎందరో డబ్బున్న ముస్లిములు ఈ దేశంలో ఉన్నారు. ఉదాహరణకి అజీం ప్రేమ్ జీ. అతను ఎంత ధనవంతుడో మన అందరికీ తెలుసు. కానీ అతను ఏనాడైనా ముస్లిములలో విద్యావ్యాప్తి కొరకు, బాగుకొరకు ప్రయత్నించినట్లు కనబడదు. ముస్లిములే వారి గురించి వారు పట్టించుకోకపోతే, అందుకు హిందువులదా భాద్యత? ఎప్పటిలాగానే ప్రభుత్వాన్ని నిందిచవచ్చు. కాని అదే ప్రభుత్వం హిందువులకు కూడా ఏమి చేయడంలేదు కదా. మరి అలాంటప్పుడు హిందువులను ప్రత్యేకంగా నిందించడం ఎందుకు? అంబేద్కర్ ఇలా ఇతరులను నిందిస్తూ కాలం వ్యర్ధం చేయలేదు. ముందు తను బాగా చదువుకోని, తరువాత తనవారి కోసం, తనలాగా అణగదొక్కబడిన వారి బాగుకోసం ఎంతో కష్టపడ్డాడు. ప్రముఖ ముస్లిమువక్త Dr. Zakir Naik గారు వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఇస్లాము గురించి అందరికీ చెబుతారు కదా, అలాంటిది కొంత సమయాన్ని తన వారి బాగు కోసం అస్సలు ప్రయత్నించడు ఎందుకు? హిందువులు ముస్లిములను ఎదగనీయడం లేదు అనేవారికి ఒక్క ప్రశ్న. అబ్దుల్ కలాం గారిని ఎవరు అధ్యక్షుడిగా ప్రతిపాదించారు? హిందూ పక్షపాతిగా పేరెన్నికగన్న BJP కాదా? మరి అధ్యక్షుడిగా కొనసాగనివ్వకుండా ఎవరు అడ్డుపడ్డారో అప్పుడే మరచిపోతే ఎలా? స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి Education Minister అయినటువంటి Maulana Abul Kalam Azad గారు ముస్లిముల కోసం, వారిలో విద్యా వ్యాప్తి కోసం ఏమి చేసారు?
చారిత్రకంగా కొన్ని విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వ్యాసరచయిత గారు హిందూముస్లిముల మధ్య గొడవలు 1857 నుంచి మొదలైనవని చెప్పారు. పాపం అతనికి చరిత్రలో ఇంత చిన్నవిషయాలు కూడా తెలియనివాడా అనిపించింది. అప్పటివరకు హిందువులు ముస్లిములు సోదరులవలె వున్నారని, అంతవరకు ఇరువురి మధ్య గొడవలు ఏమీ లేనట్లు చెప్పారు. ఒక్కసారి గతంలోకి చూస్తే వారికి చాలా చేదు విషయాలు తెలుస్తాయి. విజయనగర సామ్రాజ్యం ముస్లిములకు వ్యతిరేఖంగా 250 సంవత్సరాలు పాటు పోరాడినది, ఛత్రపతి శివాజీ ముస్లిములను తరిమికొట్టడానికి చేసిన ప్రయత్నాలు పాపం వ్యాసరచయిత గారి కంటికి కనబడలేదు పాపం. మొగలాయిలు సిఖ్ఖులను ఊచకోతకోయడం వల్లనే వారు మొగలాయిలకు సాయం(1857 war) చెయ్యలేదు అనే విషయాన్ని రచయిత ఎక్కడా చెప్పలేదు. ఇవన్నీ మరచిపోయి, కేవలం 1857 నుంచే ముస్లిముల పతనం ప్రారంభమైందని రచయిత గారి అభిప్రాయం. పాపం ఆయన ఇంకొంచెం కృషి చేసి పెద్ద అబద్దం చెప్పవుండాల్సింది. చరిత్ర గురించి ఇలా అబద్దాలు చెప్పేవారు పత్రికా సంపాదకులుగా వుండడం నిజంగా మన దురదృష్టం. ఆంగ్లాన్ని అధికార భాషగా చేయడం ముస్లిముల పాలిట శాపమైందని వారు పేర్కొన్నారు. కాని అది హిందువుల పాలిట శాపమెందుకవలేదని వారు వివరించలేదు. దీనికి జవాబు చాలా చిన్నది. హిందువులు ఆంగ్లంలో అయినా చదువుకోవడానికి వెళ్ళారు, కాని ముస్లిములు మాత్రం చదువును, దానితో పాటు అభివృద్ది అయ్యే అవకాశాన్ని చేజేతులారా వదిలేసుకున్నారు. ఈ విషయాలను రచయిత గారు ఎక్కడా ప్రస్తావించలేదు. రచయిత గారు బ్రిటీషువారు మరియు హిందువులు కలిసి ముస్లిములను ఎదగనీయలేదని వ్రాశారు. Maulana Abul Kalam Azad గారు మనకు విద్యా మంత్రిగా ఏమీ చేయలేకపోయారు ఎందుకో మాత్రం వివరించలేదు. వారిక్ నేను కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను. హైదరాబాదును నిజాములు పాలించినప్పుడు 60,000 మందిసైన్యంలో కేవలం 1300 మంది మాత్రమే హిందువులు వున్నారు. ఐనా హిందువులు ఏ రోజూ మాకు అన్యాయం జరిగిందని బాధ పడలేదే? ఇప్పటి పేదరికానికి ముస్లిములే కారణం అని వారిని చంపడం లేదే? ఈ నాటి వరకు కూడా ముస్లిములు ఖురాను, అరబిక్, ఉర్దూకిచ్చినంతటి ప్రాముఖ్యం నిజమైన చదువులకు ఇవ్వరు. మళ్ళీ వాళ్ళను ఇతరులు అణిచివేస్తున్నారని గోలచేస్తారు.
అత్యధికులు వారిని నమ్మడం లేదని చెప్పడు. నిజమే 2000 సంవత్సరానికి ఇవ్వల్టికీ పరిస్తితులలొ ఎంతో మార్పు వున్నది. దానికి కారణం కూడా వారే. ప్రతీసారి బాంబు పేలుళ్ళలో వారిపేరు తప్ప ఇంక ఏదీ వినపడడం లేదు. ముస్లిముల వెనబాటుతనానికి కారణం పేదరికం, అధిక జనాభా(కుటుంబంలో), విద్య లేకపోవడం, వారి మతంలో వారి గురించి, వారి బాగు గురించి ఆలోచించేవాళ్ళు నిజంగా లేకపోవడం, వారి మత అలవాట్లు. ఇవి వారికి నిజమైన ప్రతిబంధకాలు. అంతే కాని హిందువులు ఎదగనీయడంలేదు అనే కుంటి సాకు ఇకనైనా వదిలివేయడం వారి బాగుకే మంచిది. ఈ వ్యాసరచయిత అభిప్రాయంలో ముస్లిములు ఇలా ఇతరులని చంపడం పాపమేకాదు. నిజం చెప్పలంటే ఇలాంటి రచయితలే మనకు మొదటి శత్రువులు.
(ఈ వ్యసాన్ని నా బ్లాగులో వుంచుకోవడానికి అంగీకరించిన నా మిత్రునకు నా హృదయపూర్వక thanks. ఈ వ్యాసం ఆంగ్లం కొరకు ఇక్కడ క్లిక్కండి.)
సరే, నేను ఈ వ్యాసం ఎందుకు వ్రాస్తున్నానో చెబుతాను. మన అందరికీ ఈ శత్రువుల గురించి తెలుసు. కానీ మన మధ్యే ఉంటూ మనకు తెలియని శత్రువుల గురించి ఈ వ్యాసం వ్రాస్తున్నాను. వారు ఎవరు అంటే muslim apologetics. ముందు ప్రఖ్యాత TIME మాగజైన్లో వచ్చిన వ్యాసాన్ని ఇక్కడ మరియు ఇక్కడ చదవండి. ఈ వ్యాసాలను వ్రాసినది Aryan Baker. ఇలాంటి వారి వల్లనే మనకు తీవ్రవాదులకన్న ఎక్కువ ప్రమాదం ఉంది.
అయ్యా Aryan Baker గారు, ఈ సమాధానం మీ కోసమే. మీరు “the attacks were revenge for the persecution of Muslims in India. We love this as our country, but when our mothers and sisters were being killed, where was everybody?" అని మీ వ్యాసం లో సెలవిచ్చారు. అసలు ముస్లిములను భారతదేశంలో ఎప్పుడు ఎవరు చంపారు? మీరు ౨౦౦౨ గుజరాత్ గురించి మాట్లాడుతున్నారా ఏమిటి కొంపదీసి? ఎందుకంటే ఆ గొడవలలో 700 పైగా హిందువులు చనిపోయారు. వారిని కాక చూస్తే ముస్లిములు 1300 మంది చనిపోయారు. మరి హిందువుల గురించి ఎందుకు మీరు మాట్లాడరు? పోనీ 1992లో జరినిన బాబ్రి మసీదు గురించి ఐతే అక్కడ ఉన్న రాముడి గుడి గురించి కూడా చెప్పండి. ముస్లిముల అమ్మలను, అక్కలను చెరచి చంపినట్లు చెబుతున్నారు. అవి ఎప్పుడు ఎక్కడ జరిగాయో కుడా వివరిస్తే బాగుండేది. ఆ తీవ్రవాది ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాని చెప్పి అమాయక ప్రజలను ఎందుకు కాలుస్తున్నాడు? మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు కూడా చిన్నవయసులో ఎన్నో అవమానాలు జరిగాయి. కాని ఆయన ఏనాడు కూడా ఇతరులను నిర్దాక్షిణ్యంగా చంపలేదే. సరే ఒక్కసారి మీ వాదనను చూద్దాం. మీరు అంటున్నట్లు నిజంగా ఇవాళ ముస్లిములను అప్పటి అంటరానివారి కన్నా మన దేశంలో నీచంగా చూడడంలేదు కదా. నిజం చెప్పాలంటే సాటి హిందువుల కన్నా కూడా ఎంతో మెరుగైన జీవితం అనుభవిస్తున్నారు. వారు వాడితే కరెంటుకు, నీటికీ డబ్బు కట్టనవసరం లేదు, వారి మతం వారిని ఎవ్వరినీ అనుమానం మీద కూడా అరెస్టు చేయకూడదు ఎంత బలమైన సాక్ష్యాలున్నప్పటికీ, ఒకవేళ అరెస్టు చేస్తే వారికి AC రూములు(అదే హిందువులనైతే ఆడవారని కూడా చూడకుండా నగ్నంగా చావబాదుతారు), ఇవి చాలవన్నట్లు వారికి రిజర్వేషన్లు, వారు మక్కా ప్రయాణాలు చేసుకోవడానికి విదేశాలు వెళ్ళడానికి రాయితీలు(అదే హిందువుల పండగల రోజున బస్సు, రైలు ఛార్జీలకు రెక్కలు వస్తాయి. ఈ ప్రభుత్వానికి హిందువుల డబ్బులు కావాలి గాని, వారి మనోభావాలతో పని లేదు). ప్రభుత్వం ముస్లిముల మత విషయాలలో తలదూర్చకూడదు, అదే హిందువుల ప్రతీ మత సంస్థ కూడా ప్రభుత్వనిర్వహణలో ఉండాలి. నిజం చెప్పాలంటే, మన గుడులను మనమే నిర్వహించుకొంటే మనం ఎంతో అద్భుతంగా, పారదర్శకంగా నడిపించగలం. కాని ప్రభుత్వానికి మన గుడులనుంచి ఆదాయం కావాలి గాని వాటి నిర్వహణ అవసరం లేదు. ఇన్ని వున్నా ఇంకా ముస్లిములు వారిని అణిచివేస్తున్నారని, ఎదగనీయడంలేదని చెబుతారు. ప్రభుత్వం, మరియు హిందువులు ఇంకా ఏమి చేస్తే ఈ అపవాదు తొలగిపోతుందో తెలియదు.
వ్యాసంలో ముస్లిములకు తక్కువ జీవితకాలమని, వారి ఆయుర్దాయం తక్కువని, వారిలో అత్యధికులు నిరక్షరాస్యులని, వారికి చాలా తక్కువ జీతం వస్తుందని సెలవిచ్చారు. అయ్యా, వీటికి హిందువలకు ఏమైనా సంభందం వున్నదా? ఈ దెశంలో పేదల సంఖ్య ౩౩ కోట్లు. అందులో ముస్లిములు 15 కోట్లు(అందరు ముస్లిములు పేదలనే కొంచెం సేపు అనుకుందాము) వున్నారు అనుకున్నా, మిగతా 18 కోట్ల మంది హిందువులు లేరా? మిగతా హిందువులు కడుపు నిండా తింటున్నారు కదా అని ఆ 18 కోట్లమందికీ ఆకలి వెయ్యకుండా వుండదు కదా, మరి వారి పరిస్థితి ఏమిటి? మరి ఆ హిందువులందరు ఇతరులను చంపుతున్నారా? ఎంతో మంది హిందువులు పల్లెటూరులొ వున్నవారు ఏమంత ఆరోగ్యంగా ఉన్నారు?
ఒక్కసారి అక్షరాస్యత గురించి మాట్లాడుకుందాము. ఒక పేద హిందువు తన బిడ్డడిని గవర్నమెంటు స్కూలులో చదివిస్తాడు లేకపోతే జీవితాంతం చదువు లేకుండా నిరక్షరాస్యుడుగానే మిగిలిపోతాడు. అదే ఒక ముస్లిము తండ్రి తన పిల్లవాడిని నిరక్షరాస్యుడుగానో లేక మదర్సాకో పంపుతాడు. నిరక్షరాస్యుల గురించి పక్కన పెడితే(ఏ మతంలోనైనా పెద్ద ప్రయోజనం లేదు కాబట్టి) చదువుకున్నవారి సంగతి చూద్దాం. గవర్నమెంటు స్కూలులో ఏమి చెబుతారో మనందరికీ తెలుసు కాబట్టి అది వదిలేద్దాం. ఇక మదర్సాలో ఎమి చెబుతారో చూద్దాం. మదర్సాలో లెక్కలు, ఆంగ్లం, సైన్సు వంటివి చెప్పరు. వారికి పూర్తిగా ఖురాను, అరబిక్, నేర్పిస్తారు. మదర్సాలో విద్య పూర్తయ్యేసరికి ప్రతి బాలుడు ఈ విషయాలలో చాలా ప్రావీణ్యత సంపాదిస్తాడు. ఇది జీవించడానికి ఎంత వరకు పనికివస్తుందో నేను చెప్పనవసరం లేదు అనుకుంటున్నాను. ఈ మొత్తంలో హిందువు పాత్ర ఎంత? ఇలా ముస్లిము జీవితాంతం చదువులేకుండా వుండడానికి కారణం ఎవరు? ఇందులో హిందువు పాత్ర ఎంత? దీనికి అమాయక హిందువును బలిచేయడం ఎంత వరకు సబబు అని అడుగుతున్నాను. ఇందువల్లనే ముస్లిములు అనేకులు ఉద్యోగం లేకుండా ఉన్నారు. మరోక్క విషయం ఇక్కడ మనం అందరం గుర్తించాలి. ఒక హిందూ కుటుంబంలో ఎంత మంది సాధారణంగా ఉంటారు? ఇద్దరు లేక ముగ్గురు. అదే ఒక ముస్లిం కుటుంబంలో అయితే నలుగురి నుంచి పది మంది వరకు ఉంటారు. ఇంత మంది ఉంటే చదువు చెప్పించడం కాస్త ఖర్చుతోకూడుకున్న వ్యవహారమే. అందుకే వారు గవర్నమెంటు స్కూలుకు కాకుండా మదర్సాలకు పంపుతారు, కాని అక్కడ వారికి మేలు కన్న కీడు ఎక్కువ జరుగుతోంది. దీనంతటికీ బాధ్యులు ఎవరు? ఇందులో హిందువుల భాద్యత ఎంత?
ఇక్కడ మరొక్క ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ప్రతీ రాష్ట్రానికి కనీసం ఒక్క ముస్లిము నాయకుడైనా ఉన్నాడు. అతడు అడిగితే ఈ దేశంలో ముస్లిముల విద్య కొరకు కాస్త ఎక్కువ నిధుల ఇవ్వనివారు ఎవరైనా వున్నారా? వీళ్ళు మాత్రమే కాదు, ఎందరో డబ్బున్న ముస్లిములు ఈ దేశంలో ఉన్నారు. ఉదాహరణకి అజీం ప్రేమ్ జీ. అతను ఎంత ధనవంతుడో మన అందరికీ తెలుసు. కానీ అతను ఏనాడైనా ముస్లిములలో విద్యావ్యాప్తి కొరకు, బాగుకొరకు ప్రయత్నించినట్లు కనబడదు. ముస్లిములే వారి గురించి వారు పట్టించుకోకపోతే, అందుకు హిందువులదా భాద్యత? ఎప్పటిలాగానే ప్రభుత్వాన్ని నిందిచవచ్చు. కాని అదే ప్రభుత్వం హిందువులకు కూడా ఏమి చేయడంలేదు కదా. మరి అలాంటప్పుడు హిందువులను ప్రత్యేకంగా నిందించడం ఎందుకు? అంబేద్కర్ ఇలా ఇతరులను నిందిస్తూ కాలం వ్యర్ధం చేయలేదు. ముందు తను బాగా చదువుకోని, తరువాత తనవారి కోసం, తనలాగా అణగదొక్కబడిన వారి బాగుకోసం ఎంతో కష్టపడ్డాడు. ప్రముఖ ముస్లిమువక్త Dr. Zakir Naik గారు వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఇస్లాము గురించి అందరికీ చెబుతారు కదా, అలాంటిది కొంత సమయాన్ని తన వారి బాగు కోసం అస్సలు ప్రయత్నించడు ఎందుకు? హిందువులు ముస్లిములను ఎదగనీయడం లేదు అనేవారికి ఒక్క ప్రశ్న. అబ్దుల్ కలాం గారిని ఎవరు అధ్యక్షుడిగా ప్రతిపాదించారు? హిందూ పక్షపాతిగా పేరెన్నికగన్న BJP కాదా? మరి అధ్యక్షుడిగా కొనసాగనివ్వకుండా ఎవరు అడ్డుపడ్డారో అప్పుడే మరచిపోతే ఎలా? స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి Education Minister అయినటువంటి Maulana Abul Kalam Azad గారు ముస్లిముల కోసం, వారిలో విద్యా వ్యాప్తి కోసం ఏమి చేసారు?
చారిత్రకంగా కొన్ని విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వ్యాసరచయిత గారు హిందూముస్లిముల మధ్య గొడవలు 1857 నుంచి మొదలైనవని చెప్పారు. పాపం అతనికి చరిత్రలో ఇంత చిన్నవిషయాలు కూడా తెలియనివాడా అనిపించింది. అప్పటివరకు హిందువులు ముస్లిములు సోదరులవలె వున్నారని, అంతవరకు ఇరువురి మధ్య గొడవలు ఏమీ లేనట్లు చెప్పారు. ఒక్కసారి గతంలోకి చూస్తే వారికి చాలా చేదు విషయాలు తెలుస్తాయి. విజయనగర సామ్రాజ్యం ముస్లిములకు వ్యతిరేఖంగా 250 సంవత్సరాలు పాటు పోరాడినది, ఛత్రపతి శివాజీ ముస్లిములను తరిమికొట్టడానికి చేసిన ప్రయత్నాలు పాపం వ్యాసరచయిత గారి కంటికి కనబడలేదు పాపం. మొగలాయిలు సిఖ్ఖులను ఊచకోతకోయడం వల్లనే వారు మొగలాయిలకు సాయం(1857 war) చెయ్యలేదు అనే విషయాన్ని రచయిత ఎక్కడా చెప్పలేదు. ఇవన్నీ మరచిపోయి, కేవలం 1857 నుంచే ముస్లిముల పతనం ప్రారంభమైందని రచయిత గారి అభిప్రాయం. పాపం ఆయన ఇంకొంచెం కృషి చేసి పెద్ద అబద్దం చెప్పవుండాల్సింది. చరిత్ర గురించి ఇలా అబద్దాలు చెప్పేవారు పత్రికా సంపాదకులుగా వుండడం నిజంగా మన దురదృష్టం. ఆంగ్లాన్ని అధికార భాషగా చేయడం ముస్లిముల పాలిట శాపమైందని వారు పేర్కొన్నారు. కాని అది హిందువుల పాలిట శాపమెందుకవలేదని వారు వివరించలేదు. దీనికి జవాబు చాలా చిన్నది. హిందువులు ఆంగ్లంలో అయినా చదువుకోవడానికి వెళ్ళారు, కాని ముస్లిములు మాత్రం చదువును, దానితో పాటు అభివృద్ది అయ్యే అవకాశాన్ని చేజేతులారా వదిలేసుకున్నారు. ఈ విషయాలను రచయిత గారు ఎక్కడా ప్రస్తావించలేదు. రచయిత గారు బ్రిటీషువారు మరియు హిందువులు కలిసి ముస్లిములను ఎదగనీయలేదని వ్రాశారు. Maulana Abul Kalam Azad గారు మనకు విద్యా మంత్రిగా ఏమీ చేయలేకపోయారు ఎందుకో మాత్రం వివరించలేదు. వారిక్ నేను కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను. హైదరాబాదును నిజాములు పాలించినప్పుడు 60,000 మందిసైన్యంలో కేవలం 1300 మంది మాత్రమే హిందువులు వున్నారు. ఐనా హిందువులు ఏ రోజూ మాకు అన్యాయం జరిగిందని బాధ పడలేదే? ఇప్పటి పేదరికానికి ముస్లిములే కారణం అని వారిని చంపడం లేదే? ఈ నాటి వరకు కూడా ముస్లిములు ఖురాను, అరబిక్, ఉర్దూకిచ్చినంతటి ప్రాముఖ్యం నిజమైన చదువులకు ఇవ్వరు. మళ్ళీ వాళ్ళను ఇతరులు అణిచివేస్తున్నారని గోలచేస్తారు.
అత్యధికులు వారిని నమ్మడం లేదని చెప్పడు. నిజమే 2000 సంవత్సరానికి ఇవ్వల్టికీ పరిస్తితులలొ ఎంతో మార్పు వున్నది. దానికి కారణం కూడా వారే. ప్రతీసారి బాంబు పేలుళ్ళలో వారిపేరు తప్ప ఇంక ఏదీ వినపడడం లేదు. ముస్లిముల వెనబాటుతనానికి కారణం పేదరికం, అధిక జనాభా(కుటుంబంలో), విద్య లేకపోవడం, వారి మతంలో వారి గురించి, వారి బాగు గురించి ఆలోచించేవాళ్ళు నిజంగా లేకపోవడం, వారి మత అలవాట్లు. ఇవి వారికి నిజమైన ప్రతిబంధకాలు. అంతే కాని హిందువులు ఎదగనీయడంలేదు అనే కుంటి సాకు ఇకనైనా వదిలివేయడం వారి బాగుకే మంచిది. ఈ వ్యాసరచయిత అభిప్రాయంలో ముస్లిములు ఇలా ఇతరులని చంపడం పాపమేకాదు. నిజం చెప్పలంటే ఇలాంటి రచయితలే మనకు మొదటి శత్రువులు.
(ఈ వ్యసాన్ని నా బ్లాగులో వుంచుకోవడానికి అంగీకరించిన నా మిత్రునకు నా హృదయపూర్వక thanks. ఈ వ్యాసం ఆంగ్లం కొరకు ఇక్కడ క్లిక్కండి.)
Subscribe to:
Posts (Atom)